TimeLine Layout

February, 2021

  • 18 February

    లంగా ఓణిలో ఇరగదీస్తున్న దిశా ప‌టాని

    లోఫ‌ర్ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన అందాల ముద్దుగుమ్మ దిశా ప‌టాని . టాలీవుడ్‌లో ఈ అమ్మ‌డికి ప్ర‌త్యేక గుర్తింపు ల‌భించ‌క‌పోవ‌డంతో బాలీవుడ్ చెక్కేసింది. అక్క‌డ స్టార్ హీరోల స‌ర‌స‌న సినిమాలు చేస్తూ మంచి ఆఫ‌ర్స్ అందుకుంటుంది. చివ‌రిగా మ‌లంగ్‌ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన దిశా ప‌టాని త్వ‌ర‌లో రాధే అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందు‌కు రానుంది. కొద్ది రోజులుగా దిశా ప‌టాని బికినీలో రెచ్చిపోతూ కుర్రాళ్ళ మ‌న‌సులు దోచుకుంటుంది. …

    Read More »
  • 18 February

    మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

    మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు ఇలా ఉన్నాయి..? రక్తపోటును తగ్గిస్తాయి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుతుంది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుంది రోగనిరోధక శక్తిని మెరుగుపడుతుంది ఎముకలు బలంగా తయారవుతాయి క్యాన్సర్ల నివారణకు సహాయపడతాయి. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. చర్మ, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతాయి

    Read More »
  • 18 February

    యాలకులతో ప్రయోజనాలు

    యాలకులతో ప్రయోజనాలు ఏమి ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..? జలుబు, దగ్గు, కఫం తగ్గుతాయి నోటి అల్సర్ ను అరికడుతాయి ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి ఊపిరితిత్తులను సంరక్షిస్తాయి అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది. వికారం, కడుపు ఉబ్బరం తగ్గిస్తాయి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి డయాబెటీసన్ను అరికడుతాయి

    Read More »
  • 18 February

    నిధి అగర్వాల్ కి షాక్

    తమిళనాడులో కొందరు అభిమానులు తనకు గుడి కట్టడంపై నిధి అగర్వాల్ షాక్ అయింది. వారు తనపై ఇంత ప్రేమ చూపిస్తారని ఊహించలేదని, ఈ అభిమానాన్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటానని తెలిపింది. అటు తనకోసం నిర్మించిన గుడిని చదువుకు లేదా నిర్వాసితులకు షెల్టర్ కోసం ఉపయోగించాలని కోరింది.

    Read More »
  • 18 February

    సరికొత్తగా బెల్లకొండ శ్రీనివాస్

    బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఛత్రపతి రీమేక్ తో హిందీ ప్రేక్షకుల్ని పలకరించనుండగా.. ఇదే సమయంలో మరో తెలుగు చిత్రంలో నటించేందుకు సిద్దం అవుతున్నాడట. కొత్త దర్శకుడు శ్రీరామ్ చెప్పిన కథ, కథానాయకుడి పాత్ర నచ్చడంతో ఆ ప్రాజెక్టుకు శ్రీనివాస్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుండగా.. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ మూవీని నిర్మించనుంది

    Read More »
  • 18 February

    రాంచరణ్ సరసన రష్మిక

    దర్శకుడు శంకర్ త్వరలోనే మెగాపవర్ స్టార్ రాంచరణ్ తో ఓ మూవీ చేయనున్నాడు. ఇది శంకర్, చరణ్లకు వాళ్ల కెరీర్ లో 15వ సినిమా కాగా… ఈ మూవీని నిర్మించే శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ కు మాత్రం 50వ సినిమా. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మిక మందన నటించనుందని వార్తలొస్తున్నాయి. చాలా బిజీగా ఉన్నప్పటికీ శంకర్ దర్శకత్వం కావడంతో రష్మిక కూడా ఓకే చెప్పిందని తెలుస్తుండగా.. త్వరలోనే …

    Read More »
  • 18 February

    రాజస్థాన్ రాళ్లతో తెలంగాణ సచివాలయం

    తెలంగాణ కొత్త సచివాలయ నిర్మాణంలో రాజస్థాన్ రాళ్లను వినియోగించనున్నారు. పార్లమెంట్ లో ఉన్న ఫౌంటెయిన్ల మాదిరే ఇక్కడా ఏర్పాటు చేయనుండగా రాజస్థాన్ లోని ధోల్పూర్ రాతిని తెప్పించాలని సీఎం కేసీఆర్ సంబంధిత  అధికారులను ఆదేశించారు. భవనం మధ్య భాగంలో బీజ్ రంగు రాతి పలకలను వినియోగించేలా నమూనాలను రూపొందించారు. రాజస్థాన్ వెళ్లి యంత్రాల ద్వారా చెక్కించిన రాతి పలకలను కాకుండా మనుషులతో చెక్కించినవి పరిశీలించాలని సీఎం సూచించారు.

    Read More »
  • 18 February

    సొంత ఇలాఖాలో చంద్రబాబుకి షాక్

    ఏపీ అధికార పార్టీ వైసీపీ అధినేత,సీఎం జగన్ పనితీరును మెచ్చే మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పం ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇచ్చారని మంత్రి కన్నబాబు అన్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గంలో 89 పంచాయతీల్లో 74చోట్ల వైసీపీ మద్దతుదారులే గెలిచారని, ఈ ఫలితాలు చంద్రబాబు, లోకేశ్ కు చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు గతంలో చంద్రగిరిని వదిలి కుప్పం చేరుకున్న చంద్రబాబు.. ఇప్పుడు పక్క రాష్ట్రాలు, …

    Read More »
  • 18 February

    దంతాలపై గార పోవాలంటే..?

    దంతాలపై గార పోవాలంటే నిమ్మకాయ, పేస్టు, వంటసోడాలను కలిపి వాడాలి. ఇలా నెలకు రెండుసార్లు చేస్తే మంచిది. ఉప్పు, బొగ్గుపొడిని కలిపి ఆ మిశ్రమంతో దంతాలు తోముకుంటే తళతళ మెరుస్తాయి. ఉప్పులో బోలెడు ఖనిజాలు ఉండడంతో ఇవి దంతాలను శుభ్రంగా ఉంచుతాయి. చిగుళ్లకు సంబంధించిన వ్యాధి ఉంటే మాత్రం ఉప్పు వాడకూడదు. టొమాటో, కమలం, నిమ్మ బత్తాయితో పాటు క్యారెట్ కొరికి తింటే దంతాలకు చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు

    Read More »
  • 18 February

    హమాలీల ఛార్జీలు పెంపు

    తెలంగాణలో పౌరసరఫరాల సంస్థ గోదాముల్లో పనిచేస్తున్న హమాలీల ఛార్జీలు పెంచుతున్నట్లు ఆ సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్టు పేర్కొన్నారు. ఈ పెంచిన హమాలీల ఛార్జీలు 2021 జనవరి నుంచి అమలు చేస్తామని ఆయన వెల్లడించారు

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat