TimeLine Layout

January, 2021

  • 13 January

    మతి పోగొడుతున్న మిల్క్ బ్యూటీ హాట్ ఫోటోస్

    స్లిమ్‌గా క‌నిపించేందుకు  రెగ్యుల‌ర్‌గా వ‌ర్క‌వుట్స్ చేస్తూ  వ‌చ్చిన త‌మ‌న్నా క‌రోనా వ‌ల‌న కొద్ది రోజులు ఫుల్ రెస్ట్ తీసుకుంది. త‌ర‌చు వ‌ర్క‌వుట్స్ చేసే వాళ్ళు మ‌ధ్య‌లో విశ్రాంతి తీసుకుంటే ఒళ్ళు రావ‌డం స‌హజ‌మే. మెడికేష‌న్‌లో భాగంగా దాదాపు 15 రోజులు విశ్రాంతి తీసుకోవడం, మందులు వాడ‌డం వ‌ల‌న త‌మ్మూ లావైపోయింది. ఆ మ‌ధ్య బొద్దుగా మారిన త‌మ‌న్నాని చూసి చాలా మంది షాక‌య్యారు కూడా. అయితే పాత రూపంలోకి మారేందుకు …

    Read More »
  • 13 January

    ఏపీ,తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ తెలుగులో ట్వీట్

    ఏపీ ,తెలంగాణ రాష్ర్టాల ప్ర‌జ‌ల‌కు ప‌్ర‌ధాని న‌రేంద్ర మోదీ భోగి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని తెలుగులో ట్వీట్ చేసి తెలుగు ప్ర‌జ‌ల మ‌న‌సుల‌ను దోచేసుకున్నారు. ఈ ప్ర‌త్యేక రోజు అంద‌రి జీవితాల్లోకి భోగ‌భాగ్యాల‌ను, ఆయురారోగ్యాల‌ను తీసుకురావాల‌ని ప్రార్థిస్తున్నాను అని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు.

    Read More »
  • 13 January

    భారత్ లో కరోనా కొవిషీల్డ్ ఒక్కో డోసు ధర ఎంతో తెలుసా..?

    భారత్ లో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి రంగం సిద్దమైంది. ఇందులో భాగంగా తొలి విడతగా ఆర్డరిచ్చిన 1.1 కోట్ల డోసుల కొవిషీల్డ్, 55 లక్షల డోసుల కొవార్టిస్ టీకాల్లో.. మంగళవారం నాటికి 54.72 లక్షల డోసులు రాష్ట్రాల్లోని వ్యాక్సిన్ స్టోరేజీ కేంద్రాలకు చేరాయి. కొవిషీల్డ్ ఒక్కో డోసు ధర రూ.200 ఉండగా.. కోవార్టిన్ ధర రూ.295గా ఉంది. ఈ రేట్ల ఆధారంగా చూస్తే ఓ ఫుల్ ప్యాక్ బిర్యానీ ధరకే …

    Read More »
  • 13 January

    భోగి వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత

    భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర జాగృతి ఆధ్వర్యంలో భోగి మంటల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, MLC కవిత పాల్గొన్నారు . అనంతరం భాగ్యలక్ష్మి అమ్మవారిని ఆమె దర్శించుకున్నారు. చెడు అంతా భోగి మంటల్లో కాలిపోవాలన్నారు. తెలంగాణలోనే కాదు, దేశం నుంచి కరోనా వెళ్లిపోవాలన్నారు. సంపదలను ఇచ్చే పండుగ సంక్రాంతి అన్నారు. ఇకపై ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నట్లు

    Read More »
  • 13 January

    బాబు అన్నంత పని చేసేశాడు

    కృష్ణా జిల్లా పరిటాలలో నిర్వహించిన భోగి వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. రైతులకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 5 జీవో ప్రతులను ఆయన భోగి మంటల్లో వేశారు. పాదయాత్రలో ముద్దులు పెట్టిన CM ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నారని ఆరోపించారు. రైతులకోసం తాను పోరాడుతుంటే మంత్రులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో MP కేశినేని నాని, దేవినేని ఉమ పాల్గొన్నారు

    Read More »
  • 13 January

    నిమ్మకాయతో ఆరోగ్యం

    నిమ్మకాయతో ఆరోగ్యాన్ని అనేక రకాలుగా కాపాడుకోవచ్చు. పరగడుపున గొరువెచ్చని నీళ్లలో తేనెతో నిమ్మరసం కలుపుకొని తాగితే శరీరంలో కొవ్వు కరుగుతుంది. నీరసంగా ఉన్నప్పుడు సెలైన్ కి ప్రత్యామ్నాయంగా కొబ్బరినీళ్లలో నిమ్మరసం పిండుకొని తాగితే వేగంగా పనిచేస్తుంది. నిమ్మరసంలో పసుపు కలుపుకొని తోమితే చిగుళ్లు పళ్లు బలంగా ఆరోగ్యంగా ఉంటాయి. ప్రయాణంలో వాంతులు రాకుండా ఉండటానికి నిమ్మకాయ వాసనని పీల్చితే ఉపశమనం లభిస్తుంది

    Read More »
  • 13 January

    దేశంలో తగ్గని కరోనా కేసులు

    ప్రస్తుతం దేశంలో గడిచిన 24 గంటల్లో మొత్తం 15,968 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ బుధవారం తెలిపింది. తాజాగా కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,04,95,147కు పెరిగింది. కొత్తగా 17,817 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారని చెప్పింది. ఇప్పటి వరకు వైరస్‌ నుంచి 1,01,29,111 కోలుకున్నారని తెలిపింది. మరో 202 మంది మహమ్మారి బారినపడి మృత్యువాత పడగా.. మొత్తం మృతుల సంఖ్య …

    Read More »
  • 13 January

    వైరల్ అవుతున్న పవన్ న్యూ లుక్

    పవర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ ఇప్పుడు వ‌కీల్ సాబ్ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ  సినిమా షూటింగ్ కొద్ది రోజుల క్రితం పూర్తి కాగా, ఇటీవ‌ల క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చారిత్రాత్మ‌క చిత్రంతో పాటు ‘అయ్యప్పనుమ్ కోషియుమ్‌’ రీమేక్ మూవీని కూడా మొద‌లు పెట్టాడు. సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శక‌త్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని  సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  తమన్‌ సంగీతం …

    Read More »
  • 13 January

    తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు

    తెలంగాణ  రాష్ట్రంలో కొత్తగా 331 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా కేసులతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,90,640కు చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. మంగళవారం కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,571కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 394 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి …

    Read More »
  • 13 January

    పంట దిగుబడి పెంచిన తమన్నా..కాజల్..?

    వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం.. కావాలంటే ఈ స్టోరీ చదవండి..పంట చేతికొచ్చే స‌మ‌యానికి ప‌క్షులు, ప‌శువులు తిన‌కుండా, న‌ర‌దిష్టి త‌గులకుండా పంట చేలల్లో దిష్టిబొమ్మ‌లు పెడుతుంట‌రు. ర‌క‌ర‌కాల బొమ్మ‌లు త‌యారుచేసి చేన్ల‌లో పెడితే మ‌నుషుల దృష్టి వాటిమీద ప‌డి పంట దిగుబ‌డి పెరుగుతుంద‌ని న‌మ్ముత‌రు. కానీ సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ రైతు పంట‌కు దిష్టి త‌గులకుండా…ఏం చేశాడో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat