TimeLine Layout

June, 2020

  • 26 June

    మాస్కులు తయారీ కంపెనీలో కరోనా

    కేంద్ర పాలిత ప్రాంత‌మైన పుదుచ్చేరిలో మాస్కులు త‌యారు చేసే యూనిట్‌లో పెద్ద మొత్తంలో క‌రోనా కేసులు వెలుగు చూడ‌టం క‌ల‌క‌లం రేపుతోంది. బుధ‌వారం ఒక్క‌రోజే ఆ ఫ్యాక్ట‌రీలో ప‌నిచేసే 40 మందికి క‌రోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు ఆ ఫ్యాక్ట‌రీలో ప‌ని చేసిన‌ 70 మందికి క‌రోనా సోకిన‌ట్లు నిర్ధార‌ణ అయింద‌ని అధికారులు వెల్ల‌డించారు. ఈ ఘ‌ట‌న‌పై ముఖ్య‌మంత్రి వి.నారాయ‌ణ‌స్వామి గురువారం ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కోవిడ్ …

    Read More »
  • 26 June

    ఇందిరను ముందే హెచ్చరించిన పీవీ

    పీవీ నరసింహారావు హోంమంత్రిగా ఉన్న సమయంలోనే నాటి ప్రధాని ఇందిరాగాంధీ హత్య జరిగింది. దీంతో హోంమంత్రిగా పీవీ విఫలమయ్యారంటూ ఆయనపై విమర్శలొచ్చాయి. వాస్తవానికి ప్రధాని అంతర్గత భద్రత పూర్తిగా ప్రధాని చేతిలోనే ఉంటుంది. ఇందులో హోంమంత్రికి పెద్దగా అధికారాలుండవు. అయినప్పటికీ ప్రధాని తన భద్రతా విభాగంలో కొందరిని పెట్టుకోవడంపై ఇందిరాగాంధీని పీవీ ముందే హెచ్చరించారు. కొందరు అనుమానాస్పదంగా కనిపిస్తున్నారని హెచ్చరించారు. అయినప్పటికీ ఇందిరాగాంధీ వినలేదు. అంతేగానీ ఇందిర హత్య విషయంలో …

    Read More »
  • 26 June

    మనం నిలవాలి..అడవి గెలవాలి

    మనం పోగొట్టుకొన్న అడవిని మనమే తిరిగి తెచ్చుకోవాలని.. అందరం కలిసి అడవులను రక్షించుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. మనం మేలుకొంటేనే అడవులు బాగవుతాయన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో అడవులు పూర్తిగా అంతరించుకుపోయాయని, తిరిగి ఆ అడవులను పునరుద్ధరించుకోవాలని, ఇది ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. గురువారం మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ అటవీప్రాంతంలోని అర్బన్‌ పార్కులో అల్లనేరేడు మొక్కనాటి రాష్ట్రంలో ఆరో విడుత హరితహారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి …

    Read More »
  • 26 June

    కొవిఫర్ ఔషధం ధర ఎంతో తెలుసా…?

    కరోనా చికిత్స కోసం ‘కొవిఫర్‌’ ఔషధాన్ని ఆవిష్కరించిన హెటిరో సంస్థ తాజాగా దాని ధరను ప్రకటించింది. 100 మిల్లీ గ్రాముల వయల్‌ ధరను రూ.5,400 (దాదాపు 71 డాలర్లు)గా నిర్ణయించింది. మొదటివిడుతగా 20వేల వయల్స్‌ను అందుబాటులోకి తేనున్నట్టు తెలిపింది. ఇందులో తొలిబ్యాచ్‌లో 10వేల వయల్స్‌, తర్వాతి బ్యాచ్‌లో మరో 10వేల వయల్స్‌ను పంపిణీ చేయనుంది. తొలి 10వేల వయల్స్‌ను హైదరాబాద్‌తోపాటు కరోనా తీవ్రత అధికంగా ఉన్న తమిళనాడు, గుజరాత్‌, ఢిల్లీ, …

    Read More »
  • 26 June

    తెలంగాణలో కొత్తగా 920 మందికి కరోనా

    తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 3,616 మందికి పరీక్షలు చేయగా 920 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 11,364కి చేరింది. ఇందులో 6,446 మంది వివిధ ఆస్పత్రులు, హోంక్వారంటైన్‌లలో చికిత్స పొందుతుండగా.. 4,688 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. గురువారం కరోనాతో ఐదుగురు మరణించగా.. …

    Read More »
  • 26 June

    రష్మిక మందన్నాకు బంపర్ ఆఫర్

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఛలో’, ‘గీత గోవిందం’, ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి చిత్రాలతో స్టార్‌ హీరోయిన్‌ జాబితాలోకి చేరిపోయిన రష్మికా మందన్నా ఇప్పుడు తమిళ తెరపై కూడా కనిపించబోతున్నారు. కార్తీ సరసన ‘సుల్తాన్‌’ అనే తమిళ సినిమాలో నటిస్తున్నారు రష్మిక. ఈ సినిమా విడుదల కాకముందే తమిళంలో ఓ బంపర్‌ ఆఫర్‌ కొట్టేశారని టాక్‌. కోలీవుడ్‌లో తిరుగులేని మాస్‌ హీరో అనిపించుకున్న విజయ్‌ 65వ సినిమాలో రష్మికా మందన్నా కథానాయికగా …

    Read More »
  • 26 June

    ఈచ్ వన్ …ఫ్లాంట్ వన్

    తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా ఆరో విడత హరితహారం కార్యక్రమం మొదలయింది.సీఎం కేసీఆర్ మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో అల్లనేరెడ్ మొక్కను నాటి ప్రారంభించారు.ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలో జరిగిన హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ” రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలి అని సూచించారు.అంతే కాకుండా ఈచ్ వన్..ఫ్లాంట్ వన్ అనే నినాదంతో ముందుకు సాగాలి. మొక్కలను నాటడమే కాకుండా …

    Read More »
  • 26 June

    కరోనా నుండి మనల్ని రక్షించుకోవాలంటే అదోక్కటే మార్గం…?

    ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న సంగతి విదితమే.అయితే కరోనా నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి నీతి ఆయోగ్ కొన్ని సూచనలను చేసింది. రోగ నిర్ధారణ పరీక్షలతోనే కరోనా కట్టడి సాధ్యమని స్పష్టం చేసింది.కరోనాపై గెలిచిన దేశాలు అనుసరించిన విధానలపై నీతి ఆయోగ్ అధ్యయనం చేసింది. 3టీ(టెస్టింగ్,ట్రేసింగ్,ట్రీట్మెంట్)ఫార్ములాను పాటించాలని సూచించింది.కరోనా ఎదుర్కుని జీవించాలంటే పరీక్షల సంఖ్యను పెంచాలని కేంద్రానికి సూచించింది..

    Read More »
  • 26 June

    తెలంగాణలో ఏ జిల్లాలో ఎన్ని కేసులు

    తెలంగాణలో గడిచిన ఇరవై నాలుగంటల్లో 920కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.వీటిలో ఒక్క జీహెచ్ఎంసీలోనే 737 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 86,మేడ్చల్ లో 60కేసులోచ్చాయి.కరీంనగర్ లో 13,రాజన్న సిరిసిల్లలో 4,మహబూబ్ నగర్,నల్లగొండలో 3కేసులు నమోదయ్యాయి. ములుగు,వరంగల్ అర్భన్,మెదక్ జిల్లాలో 2కేసుల చొప్పున నమోదయ్యాయి. వరంగల్ రూరల్,జనగాం ,కామారెడ్డి,సిద్దిపేట,మహబూబాబాద్,అసిఫాబాద్,ఆదిలాబాద్,వికారాబాద్ జిల్లాలో ఒక్కొక్క కేసు నమోదైంది.

    Read More »
  • 26 June

    కరోనా పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

    తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా చేపట్టిన కరోనా శాంపిళ్ల సేకరణకు రెండు రోజుల విరామం ప్రకటించారు. ఇప్పటివరకు స్వీకరించిన శాంపిళ్లకు సంబం ధించి అన్ని ఫలితాలు ప్రకటించిన తర్వాతే మళ్లీ నమూనాలు స్వీకరించా లని నిర్ణయించినట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. ఇందుకోసం రెండు రోజులపాటు కరోనా శాంపిళ్ల స్వీకరణకు విరామం ఇచ్చామని.. అయితే, కరోనా లక్షణాలు ఉన్నవారికి ఆస్పత్రుల్లో పరీక్షలు యథావిధిగా నిర్వహిస్తామని, ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందొద్దని …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat