తెలంగాణ రాష్ట్రంలోని సర్కారు నౌకరి కోసం ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఇది శుభవార్త. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ,ఎయిడెడ్ జూనియర్ కాలేజీల్లో 5,091 అధ్యాపక ఖాళీలు ఉన్నాయి. అయితే మొత్తంగా 404 ప్రభుత్వ ,ఎయిడెడ్ కళాశాలలకు గాను 6,008 అధ్యాపక పోస్టులు మంజూరయ్యాయి. వీటిలో 3,728 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులున్నారు. 1,497మంది గెస్ట్ లెక్చరర్స్ గా పని చేస్తున్నారు. 150మంది మినిమం టైం స్కేల్ లెక్చరర్స్ …
Read More »TimeLine Layout
March, 2020
-
17 March
కరోనా ఎఫెక్ట్ -తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం
కరోనా ప్రభావంతో తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల విద్యాసంస్థలు,కోచింగ్ కేంద్రాలు,సినిమా హాల్స్, పార్కులు,జిమ్ లు అన్నిటినీ ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు మూసివేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. తాజాగా రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానమైన హైకోర్టుకు కూడా కరోనా వైరస్ సెగ తగిలింది. అందులో …
Read More » -
17 March
టీడీపీకి మరో షాక్..కొడుకుతో సహా వైసీపీలో చేరిన మాజీ మంత్రి…!
స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై ఏపీలో రాజకీయ రగడ జరుగుతున్న వేళ ప్రకాశం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి తన కొడుకు తెలుగు యువత నాయకుడు గాదె మధుసూదర్ రెడ్డితో సహా వైసీపీలో చేరారు. మార్చి 16 వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం జగన్ …
Read More » -
17 March
పచ్చ పార్టీ వ్యవహారం చూస్తుంటే.. దున్నపోతు ఈనిందంటే దూడని కట్టేయ్ అన్నట్టుంది !
వైసీపీ సీనియర్ నేత మరియు రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబు అండ్ బ్యాచ్ పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఎన్నికలు జరగకూడదు కరోనా ప్రభావం ఉందని మాట్లాడుతున్న బాబు అండ్ బ్యాచ్ కు గట్టి కౌంటర్ ఇచ్చాడు. “పచ్చ పార్టీ నేతలు బయట బాగానే తిరుగుతున్నారు. పెళ్లిళ్లు, పేరంటాలకు వెళ్తున్నారు. మీడియా కాన్ఫరెన్సులు పెడుతున్నారు. కరోనా బూచిని చూపి ఎలక్షన్లు మాత్రమే వాయిదా వేయడం మంచి …
Read More » -
17 March
తగిన జాగ్రత్తలు తీసుకోండి..కరోనాను తరిమికొట్టండి..మహేష్ ట్వీట్ !
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఇండియా లో కూడా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. దీనికి సంబంధించి ప్రతీఒక్కరు జాగ్రత్తగా ఉండాలని అందరు చెబుతున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా చెప్పుకొస్తున్నారు. అయితే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తనవంతు కృషిగా ట్విట్టర్ వేదికగా అందరిని జాగ్రత్తగా ఉండమని అన్నారు. “ఇది మనకి చాలా కఠినమైనది కాల్, …
Read More » -
17 March
ఏపీ సీఏం జగన్ పై సాదినేని యామిని సంచలన వాఖ్యలు..వైసీపీ ఫ్యాన్స్ ఫైర్
కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి ఒక పారాసెటిమల్ మాత్ర చాలని ఏపీ సీఎం జగన్ చెప్పడాన్ని బీజేపీ మహిళా నేత సాదినేని యామిని తప్పుబట్టారు. కరోనాను ఎదుర్కొనేందుకు పారాసెటిమల్ మాత్ర వేసుకుంటే అది ప్రాణాలకే ముప్పుగా పరిణమించే అవకాశముందని వ్యాఖ్యానించారు. బ్లీచింగ్ పౌడర్ చల్లితే సరిపోతుందంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. అయితే వైసీపీ అభిమానులు పోషల్ మీడియాలో సాదినేని యామినిపై కౌంటర్ ఇస్తున్నారు. చైనాలో కరోనా వైరస్ నియంత్రణ …
Read More » -
17 March
ఎన్నికలు వాయిదా వేయిస్తే గెలిచినట్టు కాదు బాబూ..ఎన్నివారలైనా నువ్వు అంతే !
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలను ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి ఏకపక్షంగా వాయిదా వేయడంపై రాజకీయంగా పెనుదుమారం చెలరేగుతోంది. రాష్ట్ర ప్రభుత్వంతో, సీఎస్ వంటి అధికార యంత్రాంగంతో సంప్రదించకుండా రాత్రికి రాత్రే కరోనా పేరుతో ఎన్నికలు వాయిదా వేసిన నిమ్మగడ్డ తీరును సీఎం జగన్తో సహా వైసీపీ నేతలు తప్పుపడుతున్నారు. మరోవైపు ఎన్నికల వాయిదాను స్వాగతించిన చంద్రబాబు..వైసీపీ నేతలపై విరుచుకుపడుతున్నారు. దీనిపై ఘాటుగా స్పందించిన విజయసాయి రెడ్డి “స్థానిక …
Read More » -
17 March
బ్రేకింగ్ న్యూస్..కరోనా సోకడంతో భారత్ లో మరో వ్యక్తి మృతి !
బ్రేకింగ్ న్యూస్..భారత్ లో కరోనా సోకడంతో మరో వ్యక్తి మరణించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే లక్షల కేసులు నమోదు అయిన విషయం అందరికి తెలిసిందే. ఇక ఇండియా పరంగా చూస్కుంటే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం 130కేసులు వరకు నమోదు అయినట్టు తెలుస్తుంది. మరోపక్క ఇప్పటికే బెంగళూరులో ఒకరు, ఢిల్లీలో ఒకరు మరణించారు. అయితే తాజాగా ఇప్పుడు ముంబైలో 64ఏళ్ల వయసు గల వ్యక్తి మరణించాడు. దీంతో మృతుల సంఖ్య మూడుకు …
Read More » -
17 March
కొత్తగా ఏదైనా చెయ్యాలంటే అది బాలయ్య తర్వాతేనట..ఇవిగో సాక్షాలు !
నందమూరి బాలకృష్ణ..అభిమానులతో ముద్దుగా బాలయ్య అని పిలిపించుకొనే తెలుగు నటుడు. వైవిధ్యభరితమైన పాత్రలు పోషించడమేకాక, పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో అతడిని మించినవారు లేరు. ఇవన్నీ పక్కన పెడితే ఇతడు నటసార్వభోమ తెలుగు ప్రజల ఆశాదీపం నందమూరి తారకరామారావు తనయుడు. ఏ పాత్రలోనైనా నటించగల సామర్ధ్యం కలవాడు బాలయ్య ఒక్కడే అనడంలో సందేహమే లేదు. ఏదైనా కొత్త ట్రెండ్ సెట్ చెయ్యాలంటే అది బాలయ్య తరువాతే. ఎందుకంటే టాలీవుడ్ లో …
Read More » -
17 March
కరోనాపై కేఏ పాల్ ట్వీట్…నెటిజన్లు ఫిధా
ప్రమాదకర కరోనా వైరస్ (కోవిడ్-19) భారత్లోనూ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రత్యేక వైద్య శిభిరాలను ఏర్పాటు చేసి.. అనుమానితులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీని కొరకు అందుబాటులో ఉన్న ఆస్పత్రులను, మెడికల్ కాలేజీలను వైద్యులు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. కోవిడ్ బాధితులను ఆదుకునేందకు తన వంతు సహాయం చేస్తానని ప్రకటించారు. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు …
Read More »