TimeLine Layout

February, 2020

  • 26 February

    మెగాస్టార్ టైటిల్ అంటే హిట్టే..ఈ సారి ఆ ఛాన్స్ రజనీకి కూడా కావాలట !

    ప్రస్తుత రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి సినిమా టైటిల్స్ ను తెలుగు, తమిళ హీరోలు గట్టిగా వాడుకుంటున్నారు అనడంలో సందేహమే లేదని చెప్పాలి. దీనికి మంచి ఉదాహరణ కార్తీ నటించిన ‘ఖైదీ’  సినిమానే. ఈ సినిమా బ్లాక్ బ్లాస్టర్ హిట్ కూడా అయ్యింది. ప్రస్తుతం విజయ్ ‘మాస్టర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక తెలుగులో నాని ‘గ్యాంగ్ స్టర్’ సినిమా వచ్చింది. ఇక ప్రస్తుతం తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ …

    Read More »
  • 26 February

    చైతూను సమంత ఏం మాయ చేసిందో..అప్పుడే పదేళ్లు అయిపోయింది..!

    టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్ సమ్ కపుల్ ఎవరూ అంటే వెంటనే గుర్తుకొచ్చే జంట సమంత నాగచైతన్యదే. అయితే సమంత టాలీవుడ్ లో నటించిన మొదటి చిత్రం ఏంమాయ చేసావే. ఇందులో నాగచైతన్య సరసన నటించింది. అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్ టాక్ అందుకుంది. అప్పటి వారిద్దరి పరిచయం ప్రేమగా మారి చివరికి పెళ్లి చేసుకునే వరకు వెళ్ళింది. మొత్తానికి పెళ్లి చేసుకొని మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా గుర్తింపు …

    Read More »
  • 26 February

    బ్రేకింగ్…నక్కా, నిమ్మల, అనురాధ‌లకు లీగల్ నోటీసులు..!

    ఏపీ వికేంద్రీకరణలో భాగంగా విశాఖలో పరిపాలనా రాజధానిని ఏర్పాటు చేసేందుకు జగన్ సర్కార్ ముందడుగు వేస్తోంది. దీంతో చంద్రబాబుతో సహా, టీడీపీ నేతలు విశాఖపై విషం కక్కుతున్నారు. విశాఖలో రాజధాని వస్తే సీమ నుంచి లుంగీలు కట్టుకుని భూకబ్జాదారులు, ముఠాకోరులు వచ్చి అరాచకం చేస్తారని సీమ ప్రజలను అవమానిస్తున్నారు. ఇక ఎల్లోమీడియా అయితే రోజుకో అసత్య కథనంతో విశాఖపై దుష్ప్రచారం చేస్తుంది. అయితే టీడీపీ నేతల్లో నోటిదూల ఎక్కువగా నేతల్లో …

    Read More »
  • 26 February

    తడి, పొడి చెత్త వేర్వేరుగా ఇవ్వకపోతే రూ.500 జరిమానా

    ప్రతి ఖాళీ ప్లాట్ డంప్ యార్డుగా మారింది.! మన ఇళ్లు శుభ్రంగా ఉంచుకున్నట్లుగానే మన గల్లీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ! మనిషి మారాలంటే.. భయం, భక్తి, అంకిత భావం ఉండాలి. జరిమానా వేయకపోతే భయం ఉండదు.! ప్రతి ఇంటింటికీ తడి, పొడి రెండు చెత్త బుట్టలు ఇస్తున్నాం.! ఇంట్లోనే తడి, పొడి చెత్తను వేర్వేరు చేసి ఇవ్వకపోతే జరిమానా వేయక తప్పదు.! ఖాళీ ప్లాట్ స్థలంలో చెత్త వేస్తే …

    Read More »
  • 26 February

    ఏపీలో తహసీల్దార్‌ పై టీడీపీ నేత దాడి ..!

    అధికారం కోల్పోయినా టీడీపీ నాయకుల అలవాట్లు మాత్రం పోలేదు. పీఠంపై ఉన్నన్నాళ్లు అధికారులపై పెత్తనం చెలాయించి, వారిపై దాడులకు దిగిన ఆ పార్టీ నేతలు ప్రతిపక్షానికి చేరినా ధోరణి మార్చుకోవడం లేదు. పొందూరు మండలంలోని వీఆర్‌ గూడెంలో ఇళ్ల స్థలాలు చదును చేయడానికి వచ్చిన రెవెన్యూ, హౌసింగ్‌ సిబ్బంది పై టీడీపీ నాయకులు మంగళవారం దాడికి తెగబడ్డారు. తహసీల్దార్‌ తామరాపల్లి రామకృష్ణను నెట్టుకుంటూ వెళ్లారు. దీంతో అధికారులు భయాందోళనకు గురయ్యారు. …

    Read More »
  • 26 February

    బ్రేకింగ్ న్యూస్.. మార్చ్ లో రాజకీయాల్లో అడుగుపెట్టనున్న తారక్ !

    జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ సంచలన దర్శకుడు రాజమౌళి తెరకెక్కించబోతున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోపక్క మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అల వైకుంటపురంలో చిత్రంతో ఈ సంక్రాంతికి బ్లాక్ బ్లాస్టర్ అందించాడు. ఇక త్రివిక్రమ్ తరువాత సినిమా ఎన్టీఆర్ తో తీస్తున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో త్రివిక్రమ్ పురాణాలు, ఇతిహాసాలలోని మంచి పదాలను …

    Read More »
  • 26 February

    నదిలో పడ్డ బస్సు….24మంది మృతి

    రాజస్థాన్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో సుమారు 24మంది జలసమాధి అయ్యారు. పెళ్లి బృందంతో వెళుతున్న ఓ బస్సు అదుపు తప్పి మేజ్‌ నదిలో పడిపోయింది. బుండీ కోటలాల్‌ సోట్‌ సమీపంలోని మెగా హైవేపై బుధవారం ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 40మంది ఉన్నారు. కాగా ఈ ప్రమాదానికి అతి వేగమే కారణమని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు వరుడి కుటుంబం… బంధువులతో కలిసి …

    Read More »
  • 26 February

    ఒక్క గుజరాత్ 70 అమెరికాలతో సమానమట..వివరించిన డైరెక్టర్ !

    అగ్రరాజ్యధిపతి అమెరికా అధ్యక్షుడు భారత్ లో రెండురోజుల పర్యటనలో భాగంగా మొదటిరోజు ఇండియాలో అడుగుపెట్టిన అనంతరం మొదటి సబర్మతి ఆశ్రమం తరువాత క్రికెట్ స్టేడియం కు వెళ్ళడం జరిగింది అనంతరం సాయంత్రం తాజ్ మహల్ ను సందర్శించారు. ఇక రెండోరోజు ఢిల్లీలో పర్యటించగా మంగళవారం రాత్రి రాష్ట్రపతి భవన్ లో ట్రంప్ దంపతులకు విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా పక్కనపెడితే టాలీవుడ్  సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ వీరిద్దరి మధ్యన …

    Read More »
  • 26 February

    పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై టీడీపీ రాజకీయం…మంత్రి బొత్స ఫైర్..!

    ఏపీలో ఉగాది రోజున పేదలకు 25 లక్షల ఇండ్ల పట్టాలు అందిస్తామని జగన్ సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఈ మేరకు ప్రభుత్వ భూములను క్రమబద్దీకరించడంతోపాటు, భూకబ్జాలను గుర్తించి స్వాధీనం చేసుకుంటోంది..మరోవైపు భూసమీకరణ జరుపుతోంది. ముఖ్యంగా విశాఖలో 6000 ఎకరాల ల్యాండ్‌పూలింగ్‌కు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మాత్రం..భూ సేకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ల్యాండ్‌ పూలింగ్‌‌పై విశాఖ వస్తానని చంద్రబాబు ప్రకటించాడు. కాగా ఇళ్ల పట్టాల పంపిణీ …

    Read More »
  • 26 February

    ఢిల్లీ సీఎం సంచలన నిర్ణయం

    ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీ ప్రస్తుత అధికార పార్టీ అయిన ఆప్ మొత్తం అరవైకు పైగా స్థానాల్లో విజయకేతనం ఎగురవేసిన సంగతి విదితమే. అయితే సరిగ్గా నెల రోజులకు ముందు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ,ఎన్ఆర్సీ బిల్లులకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా పలు నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా దేశ రాజధాని మహానగరమైన ఢిల్లీలో కూడా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇవి కాస్త …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat