TimeLine Layout

May, 2023

  • 12 May

    హైదరాబాద్‌లో లక్ష డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు

    తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం  హైదరాబాద్‌లో లక్ష డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు కట్టించామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌   అన్నారు. పేదలు ఆత్మగౌరవంతో జీవించాలని సీఎం కేసీఆర్‌   డబుల్‌ బెడ్‌ రూం   ఇండ్లు కట్టిస్తున్నారని చెప్పారు. ఈ ఇండ్లలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. హైదరాబాద్‌ గోషామహల్‌ నియోజకవర్గంలోని మురళీధర్‌బాగ్‌లో రూ.10 కోట్లతో నిర్మించిన 120 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లను మంత్రి మహమూద్‌ అలీతో …

    Read More »
  • 12 May

    సీఎం కేసీఆర్‌   మంచి విజన్‌ ఉన్న నాయకుడు

    తెలంగాణ సీఎం కేసీఆర్‌   మంచి విజన్‌ ఉన్న నాయకుడని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. వయోవృద్ధుల సేవల కోసం హెల్ప్‌లైన్‌ వాహనం ఏర్పాటుచేశామని చెప్పారు. వయోవృద్ధులు, వికలాంగులు, ట్రాన్స్‌జెండర్ల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శాఖను ఏర్పాటు చేశారని తెలిపారు. కరీంనగర్‌లో ఏర్పాటుచేసిన సీనియర్‌ సిటిజన్స్‌ డేకేర్‌ సెంటర్‌ను   మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. తెలంగాణలో వయోవృద్ధుల …

    Read More »
  • 12 May

    ఎలాన్ మస్క్ మరో కీలక నిర్ణయం

    ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం అయిన ట్విటర్ కు కొత్త సీఈవోను నియమించినట్లు ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఆమె 6 వారాల్లో విధుల్లో చేరుతారని తెలిపారు. అయితే ఆమె పేరు వెల్లడించలేదు. తాను కార్యనిర్వాహక చీఫ్గా కొనసాగుతానని తెలిపారు. ఉత్పత్తి, సాఫ్ట్వేర్ ను పర్యవేక్షిస్తానని పేర్కొన్నారు. కాగా, ట్విటర్ ను 44 బిలియన్లకు కొనుగోలు చేసిన తర్వాత అప్పటి సీఈవో అనురాగ్ పరాగ్ను మస్క్ తొలగించారు. అప్పటి నుంచి …

    Read More »
  • 12 May

    ఐపీఎల్ లో రాజస్థాన్ రికార్డు

     గురువారం కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ కేకేఆర్ పై తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొందింది.  అయితే ఈ విజయం ఐపీఎల్ చరిత్రలొనే అతిపెద్ద విజయంగా చరిత్రకెక్కింది. కేకేఆర్ నిర్ణయించిన నూట యాబై పరుగుల లక్ష్యాన్ని ఆర్ఆర్ కేవలం ఒక్కటంటే ఒక్క వికెట్ ను మాత్రమే కోల్పోయి నలబై ఒకటి బంతులు మిగిలి ఉండగా గెలుపు తీరాలను చేరింది. ఐపీఎల్ లో  …

    Read More »
  • 12 May

    సీఎం జగన్ కు హైకోర్టు షాక్

    cm jagan join at kadapa steel plant bhumi pooja program

    ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టు షాకిచ్చింది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరుకు రోడ్లలో సభలు, రోడ్ షోలను నియంత్రించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్-1 ను హైకోర్టు కొట్టేసింది. ఈ జీవో ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉందని అభిప్రాయపడింది. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే జీవో ఇచ్చారని …

    Read More »
  • 12 May

    పొత్తులపై పవన్ కళ్యాణ్ క్లారిటీ

    ప్రముఖ స్టార్ హీరో.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో ఏపీలో వచ్చేడాదిలో జరగనున్న సార్వత్రిక  ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు పక్కా అని తేలిపోయింది. పొత్తులకు ఒప్పుకోని వారు ఎవరైనా ఉంటే వారిని ఒప్పిస్తానని జనసేనాని స్పష్టం చేశారు. ఇదే విషయం ఢిల్లీలో కూడా మాట్లాడానని చెప్పారు. అంటే బీజేపీ కూడా కలిసి రావాలని ఆయన చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఒక వేళ బీజేపీతో కలిసి రాకపోతే పవన్ టీడీపీతోనే …

    Read More »
  • 12 May

    1,061 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నియామక ఉత్తర్వులు

    తెలంగాణ రాష్ట్ర  వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో 1,061 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఈ నెల 22న నియామక ఉత్తర్వులు అందజేయనున్నట్లు రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రి వర్యులు తన్నీరు హారీష్ రావు వెల్లడించారు. ఇప్పటికే 65 మందికి ప్రొఫెసర్లుగా, 210 మందికి అసోసియేట్ ప్రొఫెసర్లుగా ప్రమోషన్లు ఇచ్చినట్లు తెలిపారు. గత ఏడాది ఒకేసారి 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించామని.. ఈ ఏడాది మరో 9 మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభమవుతాయని …

    Read More »
  • 12 May

    వరంగల్ కు సీఎం కేసీఆర్

    good new for govt employees telangana SARKAR hike da/dr

    తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ నేడు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం బయలుదేరనున్న సీఎం కేసీఆర్.. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించనున్నారు. నూతనంగా నిర్మిస్తున్న ఆసుపత్రితో పాటు ఇతర అంశాలపై అధికారులతో చర్చించనున్నారు. తిరిగి సాయంత్రం హైదరాబాద్ కు చేరుకోనున్నట్లు సమాచారం.

    Read More »
  • 10 May

    ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల్లోనూ గురుకుల విద్యాసంస్థ‌లు సత్తా

     తెలంగాణలో ఈ రోజు విడుదలైన ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల్లోనూ గురుకుల విద్యాసంస్థ‌ల విద్యార్థులు మెరిశారు. టీఎస్ రెసిడెన్షియ‌ల్స్ స్కూల్స్ 98.25 శాతం ఉత్తీర్ణత సాధించి మొద‌టి స్థానంలో నిల‌వ‌గా, ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో 72.39 శాతం ఉత్తీర్ణ‌తతో చివ‌రి స్థానంలో నిలిచాయి. ప‌ది ఫ‌లితాల్లో నిర్మ‌ల్ జిల్లా మొద‌టి స్థానంలో నిల‌వ‌గా, 99 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదైంది. వికారాబాద్ జిల్లా చివ‌రి స్థానంలో నిలిచింది. కాగా ఈ జిల్లాల్లో 59.46 శాతం …

    Read More »
  • 10 May

    త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్‌ సంచలన నిర్ణయం

    త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్‌ ఆ రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు అన్నామ‌లైపై ప‌రువు న‌ష్టం కేసు దాఖ‌లు చేశారు. డీఎంకే ఫైల్స్ పేరుతో బీజేపీ నేత స్టాలిన్ స‌ర్కార్‌పై ఆరోప‌ణ‌లు చేశారు. బీజేపీ నేత అన్నామ‌లై ఈ అంశంపై ప‌లు మీడియా స‌మావేశాలు కూడా నిర్వ‌హించారు. ఈ నేప‌థ్యంలో స్టాలిన్ ఇవాళ డిఫ‌మేషన్ కేసును ఫైల్ చేశారు. స్టాలిన్ ఫ్యామిలీ అవినీతికి పాల్ప‌డుతున్న‌ట్లు బీజేపీ నేత త‌న డీఎంకే ఫైల్స్ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat