రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇలవైకుంఠంగా పేరుగాంచిన తిరుమల పుణ్యక్షేత్రం సిద్ధమైంది. వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకుంటే మోక్షం సిద్ధిస్తుందని…భక్తుల విశ్వాసం..వైకుంఠద్వార ప్రవేశంతో పాటు స్వామివారి గర్భాలయ ప్రాకారాన్ని స్పృశించే భాగ్యం భక్తులకు కలుగుతుంది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన శ్రీవారు ప్రత్యేకంగా స్వర్ణ రథంపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శమిస్తారు. ద్వాదశి పర్వదినాన వేకువజామున స్వామివారి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు. ద్వాదశి నాడు ముల్లోకాలలో …
Read More »TimeLine Layout
January, 2020
-
4 January
Insights On Fast Systems Of Literary Analysis Essays
Like all literature, a literary essay should use a 3rd-individual tone and present tense. Literary analysis essays sometimes comply with MLA formatting pointers. However, you might be requested to adhere to APA or other quotation type. You should also make the most of credible scholarly sources to assist your arguments. …
Read More » -
4 January
Uncomplicated Secrets In chnlove – What’s Needed
In our view, it’s arduous to discover a westerner who has by no means considered dating Russian girls Indeed, the world grew to become extremely inquisitive about those far and mysterious folks after the Cold Conflict ended up. As we speak, you don’t have to travel across the planet in …
Read More » -
4 January
బీజేపీలో చేరిన సాధినేని యామినీ..!
టీడీపీ మాజీ అధికార ప్రతినిధి సాధినేని యామినీ శర్మ బీజేపీలో చేరారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత ఆమె పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. అనంతరం గత నవంబర్లో ఆమె టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి యామిని రాజీనామా చేశారు. చంద్రబాబు ఇచ్చిన తోడ్పాటు మరువలేనిదని రాజీనామా సందర్భంలో ఆమె స్పష్టం చేశారు. తన వ్యక్తిగతమైన, దేశ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ఇతర బలమైన …
Read More » -
4 January
బోస్టన్ కమిటీ నివేదిక తప్పుల తడక అంటున్న చంద్రబాబు మరి నారాయణ కమిటీ మాటేంటీ..!
ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీజీ కమిటీ రిపోర్ట్పై టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. బోస్టన్ కమిటీ నివేదక తప్పుల తడక అని, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి ఏది చెబితే కమిటీ అది రాసి ఇచ్చిందని బాబు ఆరోపించారు. జీఎన్రావు కమిటీ కూడా అజయ్ కల్లాం ఇచ్చిన రిపోర్ట్నే నివేదికగా రాసిచ్చిందని బాబు వెల్లడించారు. గతంలో ఇలాంటి కన్సెల్టెంట్ కమిటీలు …
Read More » -
4 January
ఏపీ ప్రెస్ అకాడమీకి రాఘవాచారి పేరు నామకరణం చేయడంపై ఏపీయూడబ్ల్యూజే ..!
గతంలో ఇచ్చిన హామీ మేరకు ఏపీ ప్రెస్ అకాడమీకి సీనియర్ జర్నలిస్టు ప్రముఖ సంపాదకులు దివంగత సీ. రాఘవాచారి పేరున నామకరణం చేస్తూ జీవో జారీ కావడం ఎంతో అభినందనీయమని, ఈవిషయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి, మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ గారికి ఐజేయూ , ఏపీయూడబ్ల్యూజే అర్బన్ లు ప్రకటనలో ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. గతంలో రాఘవాచారీ జర్నలిజంకోసం ఎంతో కృషి చేసారు. జర్నలిస్టులంతా ఆయన …
Read More » -
4 January
ఏపీని బీసీజీ ఆరు భాగాలుగా ఎలా విభజించిందంటే..!
హైకోర్టు, అసెంబ్లీలు మినహాయిస్తే ప్రభుత్వ విభాగాలను ఆరు భాగాలుగా వర్గీకరణ చేశారు.అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి బీసీజీ వర్గీకరించింది.లెజిస్లేచర్లో ఇక్కడ ఇప్పటికే కొన్ని ఏర్పాట్లున్నాయి. ఆప్షన్ 1: *విశాఖలో సెక్రటేరియెట్., గవర్నర్, సిఎం కార్యాలాయాలు , 7 శాఖలకు చెందిన హెచ్ఓడిలు., ఇండస్ట్రీ ఇన్ ఫ్రా., టూరిజం. ప్రజలతో సంబంధం లేని శాఖలతో మొత్తం 15 విభాగాలు అసెంబ్లీ, హైకోర్టు బెంచ్. *విజయవాడలో అసెంబ్లీ., ఎడ్యేకేషన్., లోకల్ గవర్నమెంట్., పంచాయితీ …
Read More » -
4 January
సీఎం జగన్ కు బీసీజీ ఇచ్చిన రిపోర్ట్ ఇదే..!
ఏపీ సీఎం జగన్కు బీసీజీ కమిటీ సమర్పించిన రిపోర్టులో ఆసక్తికర అంశాలున్నాయి. రాష్ట్రంలో అన్ని ప్రదేశాలు తిరిగిన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్.. ఆయా ప్రాంతాల ప్రజలతో మాట్లాడి ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. రాష్ట్రాన్ని 6 రీజియన్లుగా గుర్తించి.. అక్కడ ఏం వస్తే అభివృద్థి చెందుతుందో సవివరంగా వివరించారు. 13 జిల్లాల ఏపీని ఉత్తరాంధ్ర, గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా, దక్షిణాంధ్ర, ఈస్ట్ రాయలసీమ, వెస్ట్ రాయలసీమ ప్రాంతాలుగా గుర్తించాలని …
Read More » -
4 January
రాజధాని తరలింపుపై స్పష్టత ఇచ్చిన వైసీపీ మంత్రి..!
ఏపీకీ మూడు రాజధానుల ఏర్పాటుపై వైసీపీ సర్కార్ నియమించిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) కమిటీ రెండు ఆప్షన్లతో కూడిన నివేదికను సీఎం జగన్కు సమర్పించింది. రాష్ట్ర సమగ్ర, సమతుల్య అభివృద్ధికి పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణే ఏకైక మార్గమని బీసీజీ తన నివేదికలో పేర్కొంది. న్యాయ, శాసన, పరిపాలన వ్యవస్థలను వికేంద్రీకరిస్తూ రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. దీంతో అమరావతిలో రాజధానిని ప్రభుత్వం …
Read More » -
4 January
తెలంగాణ మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు
తెలంగాణలో జరగబోయే పురపాలక ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల మొదటి ప్రక్రియ పూర్తయింది. 2011 జనాభా ప్రకారం ఎస్టీ, ఎస్సీలకు వార్డు పదవుల్లో రిజర్వేషన్లు కల్పించారు. ఎస్టీల జనాభా ఒకశాతానికి తక్కువగా ఉన్న కార్పోరేషన్లు, మున్సిపాల్టీల్లోనూ ఒక వార్డు ఎస్టీలకు రిజర్వ్..50 శాతానికి మించకుండా బీసీలకు మిగతా రిజర్వేషన్లు చేశారు. రిజర్వేషన్ల వివరాలను జిల్లా కలెక్టర్లకు పంపింది రాష్ట్ర ప్రభుత్వం.వార్డుల వారీగా రేపు రిజర్వేషన్లు ఖరారుకానున్నాయి. కరీంనగర్ …
Read More »