కార్మికుల దినోత్సవం.. మే’ డే సందర్భంగా కార్మిక, కర్షక, కూలీలు, వృత్తి పనిచేసేవారు, మొత్తంగా తమ చెమట చుక్కలను రాల్చి జీవనం సాగిస్తూ, పరోక్షంగా సమాజాభివృద్ధిలో భాగస్వాములౌతున్న ప్రతి వొక కష్టజీవికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు మేడే శుభాకాంక్షలు తెలిపారు. తర తరాలుగా కష్టజీవి శ్రమతోనే ఈ ప్రపంచంలో సంపద సృష్టి జరుగుతున్నదని, మహోన్నతమైన విశ్వమానవ సౌధానికి శ్రమజీవుల త్యాగాలే పునాదిరాళ్లని సిఎం కేసీఆర్ తెలిపారు. కార్మిక కర్షక …
Read More »TimeLine Layout
May, 2023
-
1 May
దేశంలో తగ్గిన కరోనా కేసులు
దేశంలో కరోనా వైరస్ కేసులు భారీగా తగ్గాయి. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 87,038 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.. 4,282 కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 47,246 కేసులు యాక్టివ్గా () ఉన్నాయి. ఇప్పటి వరకు మహమ్మారి నుంచి 4,43,70,878 మంది కోలుకున్నారు. ఇక 24 గంటల వ్యవధిలో …
Read More »
April, 2023
-
29 April
దేశంలో తగ్గని కరోనా వైరస్ వ్యాప్తి
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని వారాలుగా దేశ వ్యాప్తంగా రోజూవారీ కేసులు వేలల్లో నమోదవుతున్నాయి. తాజాగా గత 24 గంటల వ్యవధిలో 7 వేలకుపైనే కొత్తగా కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్మాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. నిన్న శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు 1,94,134 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు …
Read More » -
29 April
చరిత్ర సృష్టించిన శ్రీలంక
ఐర్లాండ్ తో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక ఇన్సింగ్స్ 10 పరుగుల తేడాతో విజయం సాధించి.. 2 టెస్టుల సిరీస్ ను 2-0తో కైవసం చేసుకుంది. లంకకు ఇది టెస్టుల్లో 100వ విజయం. 311 టెస్టుల్లో ఈ ఘనతను అందుకుంది. ఆసియా దేశాల్లో లంక కంటే ముందు భారత్(569 టెస్టుల్లో 172 విజయాలు), పాక్ (451 టెస్టుల్లో 146 విజయాలు) ఉన్నాయి. టెస్టుల్లో అత్యధిక విజయాల జాబితాలో ఆస్ట్రేలియా(853 టెస్టుల్లో …
Read More » -
29 April
ఏప్రిల్ 30న మధ్యాహ్నం ఒంటి గంటకు నూతన సచివాలయానికి సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు నూతన సచివాలయానికి చేరుకోనున్నారు. ప్రత్యేక పూజల అనంతరం ఆరో అంతస్తులోని తన ఛాంబర్లో కేసీఆర్ ఆశీనులు కానున్నారు.అనంతరం పలు దస్త్రాలపై కేసీఆర్ సంతకాలు చేసి పరిపాలనను ప్రారంభించనున్నారు.రాష్ట్ర గౌరవాన్ని మరింత ఇనుమడింపజేసేలా నిర్మించిన నూతన సచివాలయం ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ఈ నెల 30న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. అదేరోజు నుంచి కొత్త సచివాలయంలో …
Read More » -
29 April
అర్షదీప్ సింగ్ కెరీర్లో ఓ చెత్త రికార్డు
పంజాబ్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ తన కెరీర్లో ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. నిన్న శుక్రవారం LSGతో జరిగిన మ్యాచులో 4 ఓవర్లు వేసి 54 పరుగులు సమర్పించుకున్నాడు అర్షదీప్.. దీంతో తన కెరీర్లో అత్యంత చెత్త బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు. గతంలో RRతో జరిగిన మ్యాచులో 4-0-47-2 ఇప్పటివరకు అర్షదీప్ చెత్త గణాంకాలుగా ఉన్నాయి.. నిన్న దాన్ని అధిగమించాడు. కాగా నిన్నటి మ్యాచులో లక్నో …
Read More » -
29 April
మౌనిక కుటుంబాన్ని ఆదుకుంటాం -మేయర్ విజయలక్ష్మీ
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కళాసిగూడలో మ్యాన్ హోల్లో పడి చిన్నారి మౌనిక మరణించిన ఘటనపై జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి స్పందించారు. పెద్ద వర్షం వల్ల అక్కడ రోడ్డు కుంగిపోయి ఆ గోతిలో పడి మౌనిక మృతి చెందినట్లు చెప్పారు. కుంగిన చోట ఉంచిన బారికేడ్లను కొందరు తొలగించడం వల్ల ప్రమాదం జరిగిందన్నారు. అధికారుల నిర్లక్ష్యం ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు. నాలాలో పడి ఆమె చనిపోలేదన్నారు. మౌనిక కుటుంబాన్ని …
Read More »