తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోనే పెనుసంచలనం సృష్టించిన ప్రముఖ వెటర్నీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యకేసు మిస్టరీ వీడింది. ప్రియాంక హాత్య కేసును పోలీసులు చేదించారు. దర్యాప్తులో భాగంగా నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా లారీ డ్రైవర్,క్లీనర్ తో పాటుగా మరో ఇద్దర్ని పోలీసులు అరెస్టు చేశారు. స్కూటీకి టైర్ పంచర్ చేసి వారు డ్రామాలు ఆడుతూ.. ఈ దారుణానికి పాల్పడ్డారని ప్రాథమిక …
Read More »TimeLine Layout
November, 2019
-
29 November
ఇకపై వెబ్ సిరీస్ లో అలరించనున్న సమంత.. ఎందుకంటే.?
వరుస హిట్లతో, వైవిధ్యభరితమైన పాత్రలతో సమంతా అగ్ర నటిగా కొనసాగుతుంది. అయితే కమర్షియల్ పాత్రల్లోనే కాకుండా తనకు నచ్చిన పాత్రల్లోనే నటించాలనుకున్నట్లు సామ్ ప్రకటించిన విషయం తెలిసిందే. సినిమాలతో పాటు వెబ్ సిరీస్లో నటించేందుకు ఆసక్తి చూపుతోంది. ఇందులో భాగంగానే ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ హిందీ వెబ్ సిరీస్లో నటించనుంది. మొదటిసారిగా వెబ్ సిరీస్లో నటించడమే కాక తొలిసారిగా నెగెటివ్ రోల్ చేయనున్నది. సెప్టెంబర్లో విడుదలైన ద ఫ్యామిలీ మెన్కు సీక్వెల్గా ఫ్యామిలీ మెన్ …
Read More » -
29 November
బ్రేకింగ్.. బయటపడిన టీడీపీ ప్రధాన కార్యాలయం భూకేటాయింపు బాగోతం..!
అధికారంలో ఉన్నప్పుడు అమరావతి ప్రాంతంలోని విలువైన ప్రభుత్వ భూములను చంద్రబాబు ఇష్టారాజ్యంగా దోచుకున్నాడు. తన సామాజికవర్గ నేతలకు, పారిశ్రామికవేత్తలకు చవక ధరకు కట్టబెట్టాడు…రాజధానిలో కోట్లాది విలువైన ప్రభుత్వ భూములను కేవలం ఎకరం 500, 1000 రూపాయలకే దోచిపెట్టాడు. అలాగే తన గుంటూరులో తన సొంత పార్టీ ఆఫీసు భవనానికి కూడా నిబంధనలను తొంగలో తొక్కి మరీ..ప్రభుత్వ స్థలాన్ని చవక ధరకు కొట్టేసాడు…ప్రస్తుతం ఆత్మకూరులో నిర్మిస్తున్న టీడీపీ ప్రధాన కార్యాలయం భూకేటాయింపు …
Read More » -
29 November
చంద్రబాబుకు బిగ్ షాక్
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత,మాజీ సీఎం నారా చంద్రబాబుకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు,మాజీ ఎంపీలు,ఎమ్మెల్యేలు టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాము. తాజాగా ఆ పార్టీకి చెందిన నేత,ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ టీడీపీకి గుడ్ బై చెప్పారు. అంతేకాకుండా ఆయన టీడీపీకి,చైర్మన్ పదవీకి రాజీనామా చేశారు. ఈ రోజు …
Read More » -
29 November
టీడీపీకి షాకిచ్చిన రాయలసీమ సీనియర్ నాయకుడు బైరెడ్డి..!
2019 ఎన్నికలలో తీవ్ర పరాభవం మూటగట్టుకున్న టిడిపికి మనుగడను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడబోతోంది. ఒక్కొక్కరుగా నాయకులు వలస బాట పడుతున్నారు. తాజాగా రాయలసీమ ప్రాంతానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు బైరెడ్డి రాజశేఖర్రెడ్డి గురువారం రాత్రి భాజపా తీర్థం పుచ్చుకున్నారు. దేశ రాజధాని దిల్లీలో పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీనడ్డా, జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్మాధవ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు కుమార్తె శబరి, తెలుగు …
Read More » -
29 November
బీజేపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత ,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్యే దిమ్మతిరిగే షాకిచ్చాడు. మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. అనంతరం ఆయన బీజేపీలో చేరారు. బీజేపీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్దా,బీజేపీ ప్రధాన కార్యదర్శి అయిన రామ్ మాధవ్ ల సమక్షంలో ఆయన తన కుమార్తెతో కల్సి బీజేపీ పార్టీ …
Read More » -
29 November
ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు జగన్ భారీ గిఫ్ట్.. అమ్మఒడితో పాటు కిట్లు..!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా అది సంచలనంగానే ఉంటుంది. నిన్నటివరకు ఆంగ్ల మాధ్యమం కోసం జగన్ చేసిన పోరాటం తెలినదే. ఇచ్చిన హామీలకన్నా ప్రజలకు ఎక్కువ చేసి చూపించడం జగన్ కు అలవాటు తాజాగా విద్యా కమిషన్ సమీక్ష సమావేశంలో మాట్లాడిన అంశాలపై ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు విద్యను భోదించడంతో పాటు స్కూలు బ్యాగు, నోట్బుక్స్, టెక్ట్స్ …
Read More » -
29 November
చంద్రబాబుపై దేవినేని అవినాష్ సంచలన వ్యాఖ్యలు..!
టీడీపీ అధినేత చంద్రబాబుకి రాజధానిలో పర్యటించే నైతిక హక్కు లేదని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంచార్జి దేవినేని అవినాష్ వ్యాఖ్యానించారు. గత అయిదేళ్లలో రాజధానిపై మీటింగ్లో మాట్లాడటం తప్ప బాబు ఎక్కడా అభివృద్ధి చేయలేదని శంకుస్థాపన చేసిన తరువాత ఎపుడైనా చంద్రబాబు అమరావతి ప్రాంతానికి వెళ్ళారా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ను భ్రష్టు పట్టించాలని టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆలోచిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాజధానికి అభివృద్ధికి భూములు ఇచ్చిన రైతుల బిడ్డలకు ఉచిత విద్య, …
Read More » -
29 November
రాజధానిపై చంద్రబాబు అవినీతి బయట పెడతా.. ఏపీ మంత్రి షాకింగ్ వార్నింగ్..!
చంద్రబాబు రాజధాని పర్యటనలో తీవ్రమైన పరాభవం ఎదురవ్వడానికి కారణం రాజధాని నిర్మాణం లోను రైతుల వద్ద భూసేకరణ లోను బాబు చేసిన అవినీతియే కారణం అని ఆయన గ్రహించాలని గుర్తుచేస్తూ, టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని నిర్మాణంలో అవినీతి జరిగిందన్న విషయం పై వాస్తవాలు త్వరలోనే బయటకు వస్తాయని మంత్రి బుగ్గన రాజేంద్రనాదరెడ్డి చెప్పారు. బాబు అమరావతి గ్రామాలలో పర్యటించి ప్రభుత్వంపై చేసిన విమర్సలను బుగ్గన తిప్పి కొట్టారు. అసలు …
Read More » -
29 November
ధోని హృదయంలో చిరకాలం గుర్తుండిపోయే క్షణాలు..యావత్ ప్రపంచం తెలుసుకోవాలి !
భారత్ మాజీ కెప్టెన్ మరియు వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోని బుధవారం నాడు తన హృదయానికి దగ్గరగా ఉన్న రెండు క్షణాల కోసం గుర్తుచేసుకున్నాడు.ధోని బుధవారం విలేకరితో మాట్లాడుతూ “నేను రెండు క్షణాలు గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మొదటిది 2007 టీ20 ప్రపంచకప్ తరువాత మేము ఇండియాకు తిరిగి వచ్చినప్పుడు. మా ఓపెన్ బస్సు యాత్రలో, మేము మెరైన్ డ్రైవ్లో ఉన్నాము మరియు అన్ని వైపులా ప్రజలతో నిండిపోయింది. ఆ సమయంలో …
Read More »