TimeLine Layout

April, 2023

  • 10 April

    కష్టం రాష్ర్టానిది.. కాసులు కేంద్రానికి

    తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌ చుట్టూ వివిధ జిల్లాలను కలుపుతూ నిర్మించ తలపెట్టిన రీజనల్‌ రింగురోడ్డు (త్రిఫుల్‌ ఆర్‌)పై కేంద్ర ప్రభుత్వం దొంగ నాటకం అడుతున్నది. భూసేకరణ పేరుతో మెలికపెట్టి ప్రాజెక్టును ముందుకు సాగకుండా చేస్తున్నది. రోడ్డు ఏర్పాటుకు అయ్యే ఖర్చులు టోల్‌ట్యాక్స్‌ రూపంలో తాము రాబట్టుకొని, భూసేకరణ ఖర్చులు మాత్రం రాష్ట్ర ప్రభుత్వంపై మోపాలని ఎత్తుగడ వేసింది. ఉల్టాచోర్‌ కోత్వాల్‌ కో డాంటే అనే చందంగా తప్పంతా …

    Read More »
  • 10 April

    మాజీ మంత్రి జూపల్లి,మాజీ ఎంపీ పొంగులేటిపై బీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు

    తెలంగాణ రాష్ట్ర అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నేత… మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిపై బీఆర్‌ఎస్‌  పార్టీ సస్పెన్షన్‌ వేటు వేసింది. గతకొంత కాలంగా ఇరువురు నేతలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో సస్పెండ్‌ చేసింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌  ఆదేశాలతో బీఆర్‌ఎస్‌ కేంద్ర కార్యాలయం ఈ మేరకు ప్రకటించింది.

    Read More »
  • 10 April

    టీఎస్పీఎస్సీ నిర్వహించిన మరో పరీక్షపై హైకోర్టులో పిటిషన్

      తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల టీఎస్పీఎస్సీ నిర్వహించిన  సీడీపీవో , గ్రేడ్ 1  సూపర్‌వైజర్   నియామక పరీక్షలపై ఈ రోజు సోమవారం హైకోర్టు  లో పిటిషన్   వేశారు. సీడీపీవో, గ్రేడ్ 1 సూపర్‌వైజర్ నియామక పరీక్షలు రద్దు చేయాలని ఎన్‌ఎస్‌యూఐ  అధ్యక్షుడు బల్మూరి వెంకట్  , 76 మంది అభ్యర్థులు పిటిషన్లు వేశారు. సీడీపీవో, గ్రేడ్ 1 సూపర్‌వైజర్ ప్రశ్నపత్రాలపై కూడా దర్యాప్తు జరపాలని పిటిషన్‌లో కోరారు. …

    Read More »
  • 9 April

    రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం

    ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు  జిల్లా కావలి రైల్వేస్టేషన్‌లో   రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి ఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌  రైలులోని బీ-5 బోగీ వద్ద పొగలు వచ్చాయి. దీంతో కావలి వద్ద 20 నిమిషాలపాటు రైలు నిలిచిపోయింది. రైలులో పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అయితే బ్రేక్‌ ఫెయిల్‌   కావడంతోనే పొగలు వచ్చినట్లు కావలి రైల్వేస్టేషన్‌ సూపరింటెండెంట్‌ శ్రీహరి రావు తెలిపారు. ఈ ఘటనలో …

    Read More »
  • 9 April

    చిన్నారి వైద్యానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే సండ్ర.

    తల్లాడ మండలం, నారాయణపురం గ్రామంలో నాయిబ్రాహ్మణ నిరుపేద కుటుంబానికి చెందిన బేబీ అద్య 5 సంవత్సరాల నుండి చెవుల వినికిడి సమస్యతో బాధపడుతూ వైద్యానికి ఆదుకోవాలని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారిని సంప్రదించగా తక్షణమే స్పందించి హాస్పటల్ వైద్యులతో మాట్లాడి వైద్య ఖర్చుల ఎస్టిమేషన్ ను తీసుకొని స్వయంగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు హైదరాబాద్ నందు ముఖ్యమంత్రి సహాయనిధి కార్యాలయంకు తీసుకువెళ్లి ముఖ్యమంత్రి సహాయ నిధి …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat