తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్కుమార్ రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపుకై తీసుకొచ్చిన వినూత్న కార్యక్రమం గ్రీన్ఛాలెంజ్ .ఈ కార్యక్రమం ఇప్పుడు దేశం దాటి ఖండాంతరాలకు విస్తరిస్తోంది. టీఆర్ఎస్ ఆస్ట్రేలియా విభాగం అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ను ఆస్ట్రేలియా డిప్యూటీ స్పీకర్ జాసన్ వుడ్ స్వీకరించారు. గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని స్వీకరించిన ఆస్ట్రేలియా డిప్యూటీ స్పీకర్.. ఈ కార్యక్రమాన్ని …
Read More »TimeLine Layout
November, 2019
-
10 November
కొంపల్లిలో విషాదం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కొంపల్లిలో విషాదం నెలకొన్నది. కాసేపట్లో పెళ్ళి కాబోతుండగా పెళ్ళి కుమారుడు సందీప్ ఉరి వేసుకుని ఆత్మహాత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఇరువురు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. సందీప్ ఆత్మహత్య చేసుకున్నాడా..?. లేదా ఏదైన కారణం ఉందా అనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read More » -
10 November
చలికాలంలో తినాల్సిన ఆహారం ఇదే..?
చలికాలంలో ఎక్కువగా ఉండే డీహైడ్రేషన్ ను తట్టుకోవాలంటే రోజు కనీసం 6-10 కప్పుల హెర్బల్ టీ లాంటి వేడి ద్రవాలను తీసుకోవాలి చల్లదనాన్ని పెంచే టమోటాలు ,అకుకూరలు దోసకాయలను సాధ్యమైనంతవరకు తగ్గించాలి గాలిలో తేమ కారణంగా రోగాలు వ్యాపించే ప్రమాదం ఉండటంతో రోగ నిరోధక శక్తిని పెంచే తేనెను తప్పనిసరిగా తీసుకోవాలి ఈ చల్లటి వాతావరణంలో బాదం,కాజు,పల్లీలను తినడం ద్వారా వంట్లో కొంత వేడి పెరుగుతుంది
Read More » -
10 November
అయోధ్య కేసు తీర్పుపై మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ వారసుడి సంచలన వ్యాఖ్యలు..!
అయోధ్యలో వివాదాస్పద 2.7 ఎకరాల భూమి హిందూవులకే చెందుతుందని, ముస్లింలకు అయోధ్యలోనే 5 ఎకరాలు మసీదు నిర్మించుకునేందుకు ఇవ్వాలని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు తీర్పును కుల, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ స్వాగతించారు. ముస్లిం లా బోర్డు వంటి ముస్లిం సంస్థలు కాస్త అసంతృప్తి వ్యక్తం చేసినా కోర్టు తీర్పును గౌరవిస్తామని ప్రకటించాయి. కాగా తాజాగా ఏ మొఘలు చక్రవర్తుల కాలంలో అయోధ్యలో …
Read More » -
10 November
బాలీవుడ్ కు రకుల్
తన అందచందాలతో కూడిన చక్కని నటనతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ స్థానాన్ని సంపాదించుకున్న టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. దాదాపు ఇప్పటివరకు ఇరవై ఐదుకు పైగా సినిమాల్లో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఇదే ఏడాది దేదే ఫ్యార్ దే మూవీతో ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. అంతేకాకుండా ఈ నెల పదిహేనో తారీఖున విడుదల కానున్న రెండో చిత్రం …
Read More » -
10 November
దేవాదులకు కాళేశ్వరం జలాలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అప్పటి నీళ్ల మంత్రి ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు నేతృత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరం . ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో ముప్పై ఐదు లక్షలకు పైగా ఎకరాలకు సాగునీళ్లు అందించనున్నది ప్రభుత్వం. తాజాగా దేవాదుల ఎత్తిపోయల పథకంలో చివరి ఆయకట్టు ప్రాంతాలకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లను అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ …
Read More » -
10 November
మీరు సరిగా నిద్రపోరా..?అయితే ఇది మీకోసమే..?
మీరు సరిగా నిద్రపోరా..?. పడుకోవాల్సిన సమయం కంటే తక్కువ సమయం నిద్రపోతారా.?. అసలు నిద్రను నిర్లక్ష్యం చేస్తారా..?. అయితే ఇది మీలాంటి వాళ్ల కోసమే. అసలు విషయం ఏమిటంటే నిద్ర సరిగా పోకపోవడం వలన చాలా సమస్యలున్నాయని పలు పరిశోధనలు ఇప్పటికే స్పష్టం చేశాయి. తాజా సర్వేలో నిద్రలేమితో శరీరంలోని ఎముకలు బలహీనమవుతాయి. అవసరమైన దానికంటే తక్కువగా నిద్రపోయే వారిలో ఖనిజ సాంద్రత తగ్గి బోలు ఎముకలు బలహీనపడతాయని అమెరికాకు …
Read More » -
10 November
సీఎం జగన్ కు పవన్ సలహా
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాన్ సలహాలు ఇచ్చారు. అదే ఏమిటంటే తెలుగు భాష ,తెలుగు సంప్రదాయాలను ఎలా రక్షించుకోవాలి.. ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దగ్గర పాఠాలు నేర్చుకోవాలని పవన్ కళ్యాన్ ముఖ్యమంత్రి జగన్ కు సూచించారు. తెలంగాణ ప్రభుత్వం తెలుగు కవుల రచనల్ని ప్రోత్సహిస్తూ కవితా సంకలనాలు విడుదల …
Read More » -
10 November
రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి ఎన్ని వందల కోట్లు ఆదా అయ్యాయో తెలుసా..?
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఐదేళ్లలో పోలవరంతో సహా పలు సాగునీటి ప్రాజెక్టులతో పాటు, ప్రభుత్వ పనుల్లో భారీగా అవినీతి జరిగిందని భావించిన సీఎం జగన్ రివర్స్ టెండరింగ్కు వెళ్లడం సత్ఫలితాలను ఇస్తోంది. రివర్స్ టెండరింగ్పై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఎన్ని విమర్శలు చేసినా లెక్క చేయకుండా ప్రభుత్వం ముందుకు వెళ్లింది. దీంతో ఒక్క పోలవరం డ్యామ్ పనుల్లోనే రూ. 841.33 కోట్లు ప్రభుత్వానికి ఆదా అయ్యాయి. …
Read More » -
10 November
మంత్రి తలసాని భరోసా
తెలంగాణ రాష్ట్రంలోని టీవీ రంగ కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది. టీవీ రంగంలోని తెలుగుకు సంబంధించిన కార్మికులకు బీమా వసతిని కల్పిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ నెల పంతొమ్మిదో తారీఖున దీనికి సంబంధించి సంబంధిత అధికారులతో చర్చిస్తాము. అందుకు తగిన ఏర్పాట్లను చేయిస్తామని తనను కలవడానికి వచ్చిన తెలుగు టీవీ ఆర్టిస్టుల సంఘం సభ్యులకు మంత్రి తలసాని …
Read More »