కుర్రకారు డ్రీమ్గర్ల్, టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్టార్ హీరోయిన్గా టాలీవుడ్, కోలీవుడ్లో టాప్ హీరోలందరితో నటించిన కాజల్ ఇక పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిందంట..ప్రస్తుతం కాజల్ వయసు 34..ఇక పెళ్లికి లేట్ చేయద్దని కాజల్ కుటుంబసభ్యులు ఆమెపై వత్తిడి తీసుకున్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలన్నీ పూర్తి చేసి పెళ్లి చేసుకునేందుకు కాజల్ రెడీ అవుతుందంట..ఇప్పటికే కాజల్ చెల్లెలు …
Read More »TimeLine Layout
November, 2019
-
2 November
మొక్కలు నాటిన పీవీ సింధూ
తెలంగాణ రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన వినూత్న కార్యక్రమం హరితహారం. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మొక్కలు నాటడం.. వాటిని సంరక్షించడం లాంటి పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమానికి చేయూతగా టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ సినీ రాజకీయ క్రీడా ప్రముఖులకు గ్రీన్ ఛాలెంజ్ పేరిట వినూత్న …
Read More » -
2 November
పరువాలతో సెగలు రేపుతున్న పాయల్ రాజ్పుత్..!
పాయల్ రాజ్పుత్…ఈమె పేరు వింటే ప్రస్తుతం కుర్రకారుకు ఎక్కడ లేనిజోష్ వస్తుంది. అంతలా తన అందచందాలతో యూత్ ని ఆకట్టుకుంది. తాను నటించిన మొదటి సినిమా ఆర్ఎక్ష్ 100 తోనే తానెంటో నిరూపించుకుంది. ఈమేలో ఉన్న స్పెషల్ ఏమిటంటే ఉన్నది ఉన్నట్టుగా సూటిగా మాట్లాడుతుంది. దీనికి ముఖ్య ఉదాహరణ తాన తాజాగా నటించిన ఆర్ డీఎక్ష్ లవ్ చిత్రమే. ఈ చిత్రంలో కూడా దాదాపుగా అన్ని సన్నివేశాలు కుర్రకారును మత్తెక్కించేలా …
Read More » -
2 November
వల్లభనేని ఇంటికి ఏపీ మంత్రులు..ఆ రోజే వైసీపీలో చేరిక..!
టీడీపీకి రాజీనామా చేసిన వల్లభనేని వంశీ వైసీపీలో చేరడం దాదాపుగా ఖరారు అయింది. ఒకవైపు చంద్రబాబు కేశినేని నాని, కొనకళ్ల నారాయణతో వంశీని బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వీరిద్దరు వంశీ విషయంలో చేతులెత్తేసినట్లు సమాచారం. కాగా నిన్న రాష్ట్ర అవరతణ దినోత్సవాల అనంతరం మంత్రులు కొడాలి నాని, పేర్నినానిలు వంశీ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా పార్టీలో చేరికపై ముగ్గురి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి …
Read More » -
2 November
జాగ్రత్త నగరంలో కుళ్లిన మాంసంతో బిర్యానీ తయారీ..ఎక్కడో తెలుసా
హైదరాబాద్ మహా నగరంలో కుళ్లిన మాంసంతో బిర్యానీ తయారీ చేసి విక్రయిస్తున్న ఓ హోటల్పై మున్సిపల్ అధికారులు దాడి చేసి జరిమానా విధించారు. ఆదిబట్ల మున్సిపాలటీ పరిధిలోని మంగల్పల్లి గేట్ వద్ద ఇటీవల రెడ్ బావర్చి హోటల్ ప్రారంభమైంది. ఈ హోటల్లో కుళ్లిపోయిన కోడిమాంసం వాడుతున్నట్లు మున్సిపల్ అధికారులకు సమాచారం అందింది. దీంతో వారు శుక్రవారం ఆ హోటల్పై దాడి చేసి హోటల్ను పరిశీలించారు. ఈ పరిశీలనలో హోటల్లో కుళ్లిన …
Read More » -
2 November
నవంబర్ 5 వరకు స్కూల్స్ కు సెలవులు…?
ఒకపక్క వ్యర్ధ పదార్ధాలు, మరోపక్క బాణాసంచా…వీటికి తోడు వాహనాల నుండే వచ్చే పొగ. మొత్తం అన్ని దేశ రాజధానిని కాలుష్య ప్రాంతం మార్చేస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే దీపావళి తరువాత మరింత పెరిగిపోయింది. ఇప్పుడు రోజురోజుకి మరింత ప్రమాదకరంగా మారిపోతుంది. దాంతో ప్రమాదకరమైన ప్రాంతాల్లో ‘ప్రజా ఆరోగ్య అత్యవసర స్థితి’ ప్రకటించారు. ప్రస్తుతం ఈ ప్రాంతం మొత్తం ఎమర్జెన్సీ లో ఉందనే చెప్పాలి. నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు మరింత పెరిగినట్టు తెలుస్తుంది. …
Read More » -
2 November
మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ..?
ప్రస్తుత బిజీ బిజీ రోజుల్లో సరిగా అన్నం తినకపోవడం.. సరిగా నిద్రపోకపోవడం తదితర అంశాలు కారణంగా మన ఆరోగ్యం పాడవుతుంది. ఇలాంటి తరుణంలో మన ఆరోగ్యం పాడవ్వకుండా ఉండాలంటే ఇవి పాటిస్తే చాలు. ఏమి చేయాలంటే “కీర దోస రసం తాగితే హార్ట్ లోని మంట,కడుపు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. నిమ్మకాయ రసాన్ని గోరు వెచ్చని నీళ్లతో కల్పి తీసుకుంటే మలబద్ధకాన్ని నివారించవచ్చు. సబ్జా గింజలు ,నిమ్మరసం కలిపి …
Read More » -
2 November
బిగ్ బాస్ సీజన్ 3’ఎవరికి ఎన్ని ఓట్లు? తొలి స్థానం ఎవరిది?
తెలుగు రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్ 3’ రేపటితో శుభం పలకనుంది. విజేతను ప్రకటించేందుకు ఒక్క రోజు మాత్రమే ఉంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బిగ్ బాస్ అభిమానుల్లో విజేత ఎవరన్న ఉత్కంఠ ఉంది. టాప్ 5 లో శ్రీముఖి, వరుణ్ సందేశ్, రాహుల్, బాబా భాస్కర్, అలీ రెజాలు టైటిల్ విన్నర్ కోసం సై అంటున్నారు. ఈ ఐదుగురిలో టైటిల్ విన్నర్ కాబోతున్నది ఎవరు? ఎవరికి …
Read More » -
2 November
గ్రూప్ – 1 ప్రిలిమ్స్ రిజల్ట్స్ విడుదల.
గ్రూప్ – 1 పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమ్స్ రిజల్ట్స్ను శుక్రవారం నాడు ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ప్రిలిమ్స్, ప్రిలిమ్స్ పేపర్–1, పేపర్–2 ఫైనల్ కీని కూడా ప్రకటించింది. మొత్తం 167 పోస్టుల భర్తీకి మే 26న ప్రిలిమ్స్ నిర్వహించిన ఏపీపీఎస్సీ అందులో నుంచి ఒక్కో పోస్టుకు 50 మంది(1:50) చొప్పున మొత్తం 8,350 మందిని మెయిన్స్కు ఎంపిక చేసింది. కాగా గతంలో జీవో 5 ప్రకారం ప్రిలిమ్స్ నుంచి …
Read More » -
2 November
సంఘమిత్ర రైలులో దారుణం
రైలులో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా చింతకాని మండలం గాంధీనగర్ సమీపంలో సంఘమిత్ర ఎక్స్ ప్రెస్ లో దారుణం జరిగింది.తినుబండరాలను అమ్ముకునే వ్యక్తి,హిజ్రాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో తినుబండరాలు అమ్ముకునే వ్యక్తి హిజ్రాను రైలు నుంచి తోసివేయడంతో ఆమె నీటి కుంటలో పడి అక్కడక్కడే మృతి చెందింది.సలీమ్ కు తీవ్ర గాయాలయ్యాయి. .
Read More »