టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అంటే ఆయన అభిమానులు పడిచస్తారు. క్రికెట్ నుంచి తప్పుకున్నా.. ఇప్పటికీ గంగూలీ క్రేజ్ ఏమాత్రం చెక్కుచెదరలేదు. ప్రస్తుతం బీసీసీఐ ప్రెసిడెంట్గా ఉన్న గంగూలీ బుధవారం బెంగళూరు వెళ్లారు. బెంగళూరు ఎయిర్పోర్ట్లో చెకిన్ వద్ద ఆయనను చూసి అభిమానులు చుట్టుముట్టారు. తన పట్ల ఫ్యాన్స్ చూపిస్తున్న ప్రేమకు ముగ్ధుమైన గంగూలీ వారితో కలిసి ఒక గ్రూప్ సెల్పీ దిగారు. ఈ సెల్ఫీలో గంగూలీ ఫ్యాన్సే …
Read More »TimeLine Layout
October, 2019
-
31 October
తెలంగాణలో మరో ఎన్నికల సమరం
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ తరపున నిలబడిన శానంపూడి సైదిరెడ్డి ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి ఉత్తమ్ పద్మావతి రెడ్డిపై నలబై మూడు వేలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందిన సంగతి విదితమే. ఈ ఎన్నికల సమరాన్ని మరిచిపోకముందే రాష్ట్రంలో మరో ఎన్నికల సమరం మ్రోగనున్నది. అందులో …
Read More » -
31 October
Ideas for an Laws of Living Article
A tombstone isn’t total without some sort of authorship. Create in content which are comfortable that you simply talk. Creating a essential article outline is simply a bit like assembling a home I’ve already understand how many grad. If pupils triumph on college writing tasks, they need to triumph on …
Read More » -
31 October
చినముషిడివాడలో అంగరంగవైభవంగా విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి జన్మదిన మహోత్సవం..!
ఈ రోజు షణ్మత స్థాపనాచార్య జగద్గురు శంకరాచార్య సంప్రదాయ మూర్తి, అద్వైత స్వరూపులు, విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి జన్మదినోత్సవ వేడుకలు విశాఖపట్టణం, చినముషిడివాడలోని, విశాఖ శ్రీ శారదాపీఠంలో అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. స్వామివారి జన్మదినోత్సవ వేడుకలకు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు వేలాదిగా భక్తులు హాజరయ్యారు. ఏపీ ప్రభుత్వం నుంచి ఎంపీ విజయసాయిరెడ్డి ముఖ్య అతిధిగా హాజరై, సీఎం జగన్ తరపున, రాష్ట్ర …
Read More » -
31 October
పొట్టి ప్రపంచకప్ కు జట్లు రెడీ..ఇదిగో లిస్టు..!
యావత్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్ మరికొన్ని నెలల్లో ప్రారంభం కానుంది. వచ్చే ఏదాడి ఆస్ట్రేలియా వేదికగా ఈ మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే టాప్ టీమ్స్ ఉండగా…తాజాగా టీ20 క్వాలిఫైయర్స్ లో భాగంగా మరికొన్ని జట్లు ఈ మెగా టోర్నీ కి ఆర్హత సాధించాయి. ఆ జట్ల వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇవి రెండు గ్రూప్స్ గా విభజించడం …
Read More » -
31 October
బంగారంపై కేంద్రం క్లారీటీ
దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం బంగారంపై పరిమితులు తీసుకురానున్నది. బంగారం పై సరికొత్త నిబంధనలు ప్రవేశపెట్టి అమలు చేయనున్నది అని నిన్న బుధవారం ఈ రోజు గురువారం వార్తలు వచ్చిన సంగతి విదితమే. పాత నోట్ల రద్దులాగానే బంగారంపై కూడా ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నదని వార్తలు ప్రముఖంగా ప్రచురితమయ్యాయి. అయితే ఈ వార్తలపై కేంద్ర ప్రభుత్వంలోని సంబంధిత అధికారులు …
Read More » -
31 October
వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆద్వర్యంలోని ప్రభుత్వం కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుందని సమచారం. ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చడానికి గాను ‘నాడు-నేడు’తోపాటు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక ‘మిషన్’ ఏర్పాటు చేయాలని తలపెట్టింది. ‘మిషన్ బిల్డ్’పేరుతో దీనిని ఏర్పాటు చేసి, అవసరమైన నిధుల కోసం ప్రభుత్వానికి చెందిన విలువైన భూములను విక్రయించాలని నిర్ణయించింది. ‘ఆపరేషన్ బిల్డ్’ను కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్’ (ఎన్బీసీసీ)తో …
Read More » -
31 October
బ్రేకింగ్..క్రికెట్ కు దూరమైన విద్వంసకర ఆటగాడు !
ఒక్క ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులకే కాదు యావత్ ప్రపంచానికే మింగుడు పడని వార్త.. మాక్స్వెల్ విరామం. ఈ ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ తాత్కాలికంగా క్రికెట్ కి దూరం అవుతున్నాడని క్రికెట్ ఆస్ట్రేలియానే ప్రకటించింది. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న టీ20 మ్యాచ్ లకి అతడి స్థానంలో డిఆర్సీ వచ్చాడు. అతడి మానసిక పరిస్థితి అంతగా బాగోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆస్ట్రేలియా జట్టు సైకాలజిస్ట్ డాక్టర్ మైఖేల్ లాయిడ్ చెప్పారు. మాక్స్వెల్ జట్టు …
Read More » -
31 October
రాజకీయ పార్టీలకు షాకిస్తూ ట్విట్టర్ సంచలన నిర్ణయం
పలు రాజకీయ పార్టీలకు దిమ్మతిరిగే షాకిస్తూ సోషల మీడియా దిగ్గజం ట్విట్టర్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్లో అన్ని రాజకీయ పార్టీల ప్రకటనలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై వచ్చే నెల ఇరవై రెండో తారీఖు నుండి నిషేధం అమల్లో ఉంటుందని తెలిపింది. ఈ నిషేధం గురించి విధివిధానాలను నవంబర్ పదిహేనో తారీఖున వెల్లడిస్తామని ట్విట్టర్ సీఈఓ జాక్ ప్రాటిక్ డోర్సే తెలిపారు. రాజకీయ …
Read More » -
31 October
మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో ఐటీ వెలుగులు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో ఐటీ అభివృద్ధిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొన్న మంత్రి కేటీఆర్.. ప్రతి విదేశీ పర్యటనతోపాటు ఐటీ దిగ్గజ సంస్థల ప్రతినిధులతో జరిపిన చర్చల్లో ద్వితీయ శ్రేణి నగరాలకు ఉండే సానుకూలతలను వివరించారు. బెంగళూరు సమీపంలోని మైసూర్లో ఐటీరంగం విస్తరించినట్టే హైదరాబాద్ చుట్టుపక్కల గల ద్వితీయశ్రేణి నగరాలు ఐటీ పరిశ్రమల స్థాపనకు ఏవిధంగా అనుకూలమో వివరించి పలు అంతర్జాతీయ కంపెనీల రాకకు కారణమయ్యారు. …
Read More »