సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత టీడీపీ మరింత బలహీన పడుతోంది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ ఎక్కడ కాలు పెడితే ఆ జిల్లాలో టీడీపీ ఖాళీ అవుతోంది. తాజాగా విశాఖలో లోకేశ్ పర్యటన ప్రారంభంలో ఆ జిల్లాకి చెందిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి సోదరుడు టీడీపీకి షాకిచ్చారు. అయ్యన్న సోదరుడు సన్యాసి పాత్రుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే లోకేష్ పర్యటన రోజునే సన్యాసిపాత్రుడు రాజీనామా …
Read More »TimeLine Layout
September, 2019
-
6 September
ఇవేం లెగ్గు పవర్ రా బాబు అనుకుంటున్న టీడీపీ కార్యకర్తలు.. ఇప్పటికి రెండు జిల్లాల్లో ఇదే పరిస్థితి
సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత టీడీపీ మరింత బలహీన పడుతోంది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ ఎక్కడ కాలు పెడితే ఆ జిల్లాలో టీడీపీ ఖాళీ అవుతోంది. తాజాగా విశాఖలో లోకేశ్ పర్యటన ప్రారంభంలో ఆ జిల్లాకి చెందిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి సోదరుడు టీడీపీకి షాకిచ్చారు. అయ్యన్న సోదరుడు సన్యాసి పాత్రుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే లోకేష్ పర్యటన రోజునే సన్యాసిపాత్రుడు రాజీనామా …
Read More » -
6 September
భారత బాలికపై పాకిస్తాన్ యువకుడి లైంగిక వేధింపులు…అరెస్ట్…!
భారత, పాకిస్తాన్ల మధ్య కశ్మీర్ విషయంలో తీవ్ర ఉద్రికత్తలు నెలకొన్న తరుణాన..ఓ పాక్ యువకుడు..భారత సంతతి బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన దుబాయ్లో చోటుచేసుకుంది. ఈఘటనలో దుబాయ్ పోలీసులు సదరు పాక్ యువకుడిని అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..దుబాయ్లో భారత సంతతికి చెందిన ఓ బాలిక జూన్ 16 న ట్యూషన్కు వెళ్లింది. అయితే కొన్ని పేపర్లు ఇంటి దగ్గర మర్చిపోవడంతో వాటిని తెచ్చుకునేందు ఇంటికి వెళ్లి …
Read More » -
6 September
తిరుమల కొండపై చర్చి ఉందంటూ దుష్ప్రచారం చేసిన వ్యక్తులు అరెస్ట్..!
భారతదేశంలో తమ మతాన్ని త్రికరణ శుద్ధిగా పాటిస్తూ ఇతర మతాలను గౌరవంగా చూసే వారే అధిక. నూటికో కోటికో ఎవరో కొందరు ఇతర మతాలపై విషం కక్కుతారే గాని 99.99% భారతీయులు అందరు దేశ సంస్కృతికి , ఔనత్యానికి , ఘనమైన సంప్రదాయాలకు , దేశ నాగరికతకు గౌరవం ఇస్తూనే ఉంటారు. అందుకే భారతదేశంతో పాటు స్వాత్రంత్యం సాదించిన మిగతా దేశాలకంటే అన్నిరంగాల్లో మనదేశం ముందుకు వెళ్తుంది. ఇలాంటి ఘనమైన …
Read More » -
6 September
మంత్రి ఎర్రబెల్లి సంచలన నిర్ణయం
తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను విజయవంతం చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలను నెరవేర్చాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. ‘దేశానికి పట్టుకొమ్మల్లాంటి గ్రామాల్లో అన్ని వసతులు కల్పిస్తాం.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రణాళిక అమలు కోసం అందరూ టీమ్ వర్క్గా పనిచేయాల్సిన అవసరం ఉంది.. ఈ ప్రణాళికలను నూరు శాతం అమలు చేసిన ఉత్తమ గ్రామపంచాయతీలను దత్తత …
Read More » -
6 September
చంద్రయాన్2 పై బెంజ్ ట్వీట్ ఆదరహో..!
యావత్ ప్రపంచమంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న చంద్రయాన్2లోని విక్రమ్ ల్యాండర్ ఈ రోజు శుక్రవారం నైట్ చంద్రుడి ఉపరితలంపై దిగనున్న విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే సోషల్ మీడియాలో వార్తలు హోరెత్తుతున్నాయి. ప్రధానితో సహా అనేక మంది ప్రముఖులు తమ ట్వీట్లతో విక్రమ్కు గుడ్లక్ కూడా చెప్పారు. అయితే మెర్సిడీజ్ బెంజ్ ఇండియా సంస్థ కూడా తన ట్విట్టర్లో చంద్రయాన్2 ప్రాజెక్టును కీర్తించింది. చరిత్రలో ఓ కొత్త అధ్యాయం చోటుచేసుకోబోతున్నట్లు బెంజ్ …
Read More » -
6 September
జోడి మూవీ రివ్యూ..!
టైటిల్ : జోడి జానర్ : ఫ్యామిలీ డ్రామా నటీనటులు : ఆది సాయి కుమార్, శ్రద్ధా శ్రీనాథ్, నరేష్, వెన్నెల కిశోర్, సత్య సంగీతం : ‘నీవే’ ఫణి కల్యాణ్ నిర్మాత : పద్మజ, శ్రీ వెంకటేష్ గుర్రం దర్శకత్వం : విశ్వనాథ్ అరిగెల కెరీర్ స్టార్టింగ్లోనే హీరోగా ప్రూవ్ చేసుకోవటంతో పాటు, నటుడిగా మంచి మార్కులు సాధించిన ఆది సాయి కుమార్, తరువాత సక్సెస్ల …
Read More » -
6 September
హద్దులు దాటిన పవన్ ఫ్యాన్స్ ..!
టాలీవుడ్ హీరో,జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అభిమానుల అత్యుత్సాహంతో పోలీసు గాయపడిన ఘటన ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా దిండి రిసార్ట్స్ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. దిండి రిసార్ట్స్ ముఖద్వారం వద్ద పవన్ అభిమానులు అత్యుత్సాహంతో ముందుకు తోసుకురావడంతో తోపులాట జరిగింది. ఈ ఘటనలో అక్కడే విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ మురళీకృష్ణ గాయపడ్డారు. చికిత్స కోసం ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పవన్ అభిమానుల ఓవర్ యాక్షన్పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం …
Read More » -
6 September
సోయి తప్పి మాట్లాడుతున్న ప్రతిపక్షాలు..!
తెలంగాణలోని కాంగ్రెస్,టీడీపీ,బీజేపీ పార్టీలకు చెందిన నేతలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్ అయ్యారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ”నిజనిజాలను పక్క త్రోవపట్టించి.. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినట్లుగా ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. ఆయన ఈ రోజు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిని పరిశీలించారు. సీజనల్ వ్యాధుల పట్ల తీసుకుంటున్న చర్యలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… ప్రతిపక్షాల తీరుపై నిప్పులు చెరిగారు. …
Read More » -
6 September
అభిమానులకు ఊపునిచ్చే వార్త..RRRలో ఎన్టీఆర్ ఫస్ట్లుక్ విడుదల
తెలుగు ప్రేక్షకులతో పాటు దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ చిత్రంను రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్లతో రాజమౌళి తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి చిత్రం తరువాత వాస్తున్న సినిమా ఇది. అందుకే ఆయన దర్శకత్వంలో సినిమా అనగానే అంచనాలు పీక్స్లో వస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు …
Read More »