AP GOVT: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట దొరకనుందా..! రాజధాని అంశానికి సంబంధించి ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట దొరకానుందా అంటే ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. వచ్చే నెల 28వ తారీకున ఏపీ రాజధాని కేసు విచారణకు రానుంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే హక్కు లేదు అని హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ కేసుకు …
Read More »TimeLine Layout
February, 2023
-
27 February
AP NEWS: భారత్ లోనే ఆదర్శంగా నిలుస్తున్న రాష్ట్రం ఆంధ్ర
AP NEWS: రైతుల సంక్షేమంలో భారత్ లోనే ఆదర్శంగా నిలుస్తున్న రాష్ట్రం ఆంధ్ర.. కేరళ వ్యవసాయ శాఖ మంత్రి.. వైగా 2023 ఇంటర్నేషనల్ సెమినార్ ఆదివారం కేరళలో తిరుమంతపురంలో ప్రారంభమైంది.. వైగా అంతర్జాతీయ సదస్సు 2023లో కేరళ వ్యవసాయ శాఖ మంత్రి ప్రసాద్ రైతు సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న పథకాలను చూసి రైతు సంక్షేమం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. వారం రోజులపాటు జరగనున్నటువంటి …
Read More » -
27 February
KTR: మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాలపై సమావేశం
KTR: మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాలపై సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రులు హరీశ్ రావు, తలసాని, ఎర్రబెల్లి, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, పువ్వాడ, శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు. మరియు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇరిగేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ పాల్గొన్నారు. రాష్ట్రంలోని అర్హులైన పేదలకు ఇళ్లు, స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. దానివల్ల కోటి కుటుంబాలకు లబ్ధి …
Read More » -
27 February
KTR: భాజపా….రాష్ట్రానికే కాదు దేశానికే పట్టిన దరిద్రంమని మంత్రి కేటీఆర్
KTR: హనుమకొండ స్టేషన్ ఘన్పూర్ లో అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. భాజపా…. రాష్ట్రానికే కాదు దేశానికే పట్టిన దరిద్రమని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఈ 8 ఏళ్ల పాలనలో కేంద్రం మాటలు తప్ప తెలంగాణకు చేసిందేమి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జన్ ధన్ ఖాతాలు ఓపెన్ చేసి 15 లక్షల రూపాయలు జమచేస్తామన్న మోదీ…..ఇంత వరకు దాని జాడే లేదని విమర్శించారు. రైతుల ఆదాయం రెట్టింపు …
Read More » -
27 February
NARAYANA: నారాయణకు సుప్రీంకోర్టులో చుక్కెదురు
NARAYANA: తెదేపా నేత నారాయణకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన పిటిషన్ ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. పదో తరగతి పరీక్షా పత్రం లేకేజీ కేసులో సర్వోన్నత న్యాయస్థానం పిటిషన్ ను డిస్మిస్ చేసింది. అయితే ఏపీ హైకోర్టు తీర్పును మాత్రం సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. మెరిట్ ఆధారంగా విచారణ జరపాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. నారాయణ విద్యాసంస్థలతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని నారాయణ తరపు న్యాయవాది వాదించారు. ర్యాంకుల …
Read More » -
27 February
ayyanna: ఫోర్జరీ కేసులో అయ్యన్నపాత్రుడికి సుప్రీంకోర్టులో ఊరట లభించిందా?
ఫోర్జరీ కేసులో తెదేపా నేత అయ్యన్నపాత్రుడికి సుప్రీంకోర్టులో ఊరట లభించిందా? ayyanna: అవును ఫోర్జరీ కేసులో తెదేపా నేత అయ్యన్నపాత్రుడికి అత్యున్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బతగిలింది. దర్యాప్తు చేయవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గతంలో ఇరిగేషన్ స్థలం కబ్జా చేసి నకిలీ పత్రాలు సృష్టించిన కేసులో అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్ పై కేసు నమోదైంది. అయ్యన్నపాత్రుడు మంత్రిగా ఉన్న సమయంలో రాచపల్లి రిజర్వాయర్ పంట కాలువపై 2 సెంట్ల మేర …
Read More » -
27 February
minister jagadeesh: భాజపా నేతల కోసం నిఘా సంస్థలు పనిచేస్తున్నాయి
minister jagadeesh: సూర్యాపేట మండలం రామచంద్రాపురంలో బొడ్రాయి, కంఠమహేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి పాల్గొన్నారు. భాజపా నేతల కోసం నిఘా సంస్థలు పనిచేస్తున్నాయని మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అరెస్ట్ చేయడం…. భాజపా దుర్మార్గాలకు పరాకాష్ట అని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రధాని పాలనలో ఈడీ, ఐటీ, సీబీఐ…..తమ ఉనికిని కోల్పోయాయని విమర్శించారు. ప్రజలు కచ్చితంగా భాజపాకు తగిన గుణపాఠం …
Read More » -
27 February
డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్ట్ కు అసలు కారణం ఇదే- సీబీఐ
లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ రాష్ట్ర డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను నిన్న ఆదివారం అరెస్ట్ చేయడంపై సీబీఐ స్పందించింది. ఉప ముఖ్యమంత్రి అయిన మనీష్ సిసోడియా విచారణకు సహకరించలేదు.. తాము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పకుండా దాటవేసే ప్రయత్నం చేశారని తెలిపింది. తాము సేకరించిన ఆధారాలపై ప్రశ్నించాము.. అయితే వాటికి సరైన సమాధానం చెప్పని నేపథ్యంలో సిసోడియాను అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. కాగా, నేడు ప్రత్యేక కోర్టులో …
Read More » -
27 February
ఇందిరా గాంధీకి పట్టిన గతే అమిత్ షా కు
కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఖలిస్తాన్ వేర్పాటు వాది అమృత్పాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సిక్కుల ఊచకోత తర్వాత జరిగిన పరిణామాల్లో స్వర్గీయ ప్రధాని ఇందిరా గాంధీకి పట్టిన గతే అమిత్ షాకు కూడా పడుతుందని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. ‘ఖలిస్తాన్ జిందాబాద్ అంటే తప్పు అయినప్పుడు హిందూస్థాన్ జిందాబాద్ అంటే ఎందుకు తప్పుకాదు. హిందూస్థాన్ అంటే ఏంటి.. అది ఎక్కడ ఉంది’ అని ప్రశ్నించారు.
Read More » -
27 February
దాదా బయోపిక్ పై హీరో రణ్ బీర్ క్లారిటీ
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ టీమిండియా మాజీ కెప్టెన్.. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు.. లెజండ్రీ ఆటగాడు సౌరవ్ గంగూలీ జీవితాంశం ఆధారంగా రానున్న బయోపిక్ లో నటించనున్నారని ఇటీవల వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే దీనిపై హీరో రణ్ బీర్ క్లారిటీ ఇచ్చారు. తనను ఇప్పటివరకు ఎవరూ ఆ పాత్ర చేయమని సంప్రదించలేదన్నారు. కానీ తాను దివంగత సింగర్ కిషోర్ కుమార్ బయోపిక్ లో నటించనున్నట్లు వెల్లడించారు. …
Read More »