TimeLine Layout

August, 2019

  • 8 August

    కేసీఆర్‌తో సన్నిహిత సంబంధాలపై ప్రజలు ఏమనుకుంటున్నారు…?

    ఏపీ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ పాలన 50 రోజులు పూర్తైన సందర్భంగా దరువు మీడియా సర్వే నిర్వహించింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న ప్రభుత్వ పధకాలు, కొత్త సీఎం జగన్ పనితీరు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వ్యవహరిస్తున్న తీరు, గ్రామ వలంటీర్లు, రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణం, పక్క రాష్ట్రం తెలంగాణతో, కేంద్రంతో సీఎం వ్యవహరిస్తున్న తీరు వంటి అంశాలపై దరువు సమగ్రంగా సర్వే నిర్వహించింది. గతంలో దరువు నిర్వహించిన …

    Read More »
  • 8 August

    చంద్రబాబుకు ఆ మాట అనడానికి సిగ్గుగా లేదా..వైసీపీ ఎంపీ సంచలన వాఖ్యలు

    ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ఎందుకు ఓడిపోయింది ఎన్నికలు అయిన మూడు నెలల తర్వాత కూడా ప్రతిపక్ష నేత చంద్రబాబు తెలియకపోవడం సిగ్గు చేటు అని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన ట్విటర్ లో స్పందించారు. ‘ప్రజా తీర్పు వచ్చి మూడు నెలలైనా ఎందుకు ఓడిపోయానో తెలియదనడానికి సిగ్గనిపించట్లేదా చంద్రబాబు గారూ? పాడి ఆవులాంటి ప్రభుత్వ ఖజానాను పిండుకున్నది తమరే కదా. ప్రజల నోటికాడ ముద్దను తిన్నది …

    Read More »
  • 8 August

    సుష్మా స్వరాజ్ మరణంపై సోనియాగాంధీ స్పందన…!

    మాజీ కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ ఆకస్మిక మరణం దేశ ప్రజలందరిని శోకసంద్రంలో ముంచివేసింది. ఒక సమర్థవంతమైన రాజకీయ నాయకురాలిగా భారత రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన సుష్మాస్వరాజ్ మరణం పార్టీకలతీతంగా ప్రతి ఒక్కరిని కలిసివేసింది. కాంగ్రెస్, ఎన్‌సీపీ, శివసేన, జేడీయూ, టీఆర్ఎస్, వైసీపీ ఇలా అన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీల సుష్మా మరణం పట్ల తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేసి, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాంగ్రెస్ మాజీ …

    Read More »
  • 8 August

    ప్రతీకారం తీర్చుకునే సమయం వచ్చేసింది..అంతా సిద్ధమేనా ?

    ప్రపంచకప్ తరువాత టీమిండియా ఆడుతున్న మొదటి సిరీస్ ఇది. ఇందులో భాగంగా ఇప్పటికే టీ20 సిరీస్ పూర్తయింది. ఈ సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. అసలు కరేబియన్స్ కు పెట్టింది పేరు టీ20 స్పెషలిస్ట్.. అంతేకాకుండా టీ20 ఛాంపియన్స్ కూడా.. అలాంటి జట్టు దారుణంగా 3 మ్యాచ్ లు ఓడిపోయింది. అలాంటిది ఇప్పుడు ఈరోజు నుండి వన్డే సిరీస్ జరగనుంది. రాత్రి 7గంటలు నుండి లైవ్ ప్రసారం …

    Read More »
  • 8 August

    మెరిసిన తెలుగు తేజం..పోర్బ్స్ జాబితాలో చోటు..!

    బ్యాడ్మింటన్ సంచలనం.. తెలుగు తేజం పివి సింధు ఒలింపిక్స్ వంటి క్రీడల్లో చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా రియో ఒలింపిక్స్ తృటిలో స్వర్ణం కోల్పోయిన రెండో స్థానలో నిలిచి రజతాన్ని గెలుచుకుంది. దీంతో ఒక్కసారిగా సింధుకు క్రేజ్ పెరిగిపోయింది. అంతేకాక తన బ్రాండ్ వాల్యూ కూడా అమాతం ఆకాశానికి ఎగబాకింది. దీంతో సింధు ఏకంగా పోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకుంది. 2018-19 సంవత్సరానికి గాను ప్రపంచంలో అత్యధిక వార్షికాదాయం కలిగిన …

    Read More »
  • 8 August

    వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ కు అత్యుత్తమ పురస్కారం

    వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌ను కేంద్రం అత్యుత్తమ పురస్కారంతో సత్కరించనున్నట్లు తెలుస్తోంది. పాక్‌ చెరలో చిక్కినప్పుడు ఆయన ప్రదర్శించిన ధైర్య పరాక్రమాలకుగానూ ‘వీర్‌ చక్ర’ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు సమాచారం. సైన్యానికి పరమ్‌వీర చక్ర, మహా వీర చక్ర తర్వాత ఇది మూడో అత్యున్నత పురస్కారం. ఈ ఏడాది ఫిబ్రవరి 26న పాకిస్థాన్ ఎయిర్ ఫోర్సుకు చెందిన ఎఫ్-16ను తాను ప్రయాణిస్తున్న మిగ్ విమానంతో అభినందన్‌ కూల్చివేసిన సంగతి తెలిసిందే. …

    Read More »
  • 8 August

    సీఎం వైఎస్ జగన్ పులివెందుల, అనంత పర్యటనలు రద్దు

    ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన గురువారం కూడా కొనసాగుతుండడంతో పులివెందుల, పెనుగొండ పర్యటనలు రద్దయ్యాయి. కియా కొత్త కారు విడుదలకు సీఎంకు బదులుగా పలువురు మంత్రులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగాన్ని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ చదివి వినిపిస్తారు. కియా ఎండీ సహా దక్షిణ కొరియా రాయబారి కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చేయూతనందిస్తూ ‘నవరత్నాలు’ సహా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టులకు ఉదారంగా సాయం …

    Read More »
  • 7 August

    కశ్మీర్‌ లో స్థానికులతో కలిసి భోజనం చేసిన అజిత్ దోవల్..!!

    మిషన్ కశ్మీర్‌లో కీలకపాత్ర పోషించిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ జమ్మూకశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా అయన అక్కడ స్థానికులతో కలిసి ముచ్చటించారు. సోపియాన్‌లో స్థానికులతో కలిసి నడ్డిరోడ్డుపైనే భోజనం చేశారు. అక్కడ స్థానికులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. అంతేకాదు కొందరు సైనికులను కూడా కలిశారు. లోకల్ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. సీఆర్‌పీఎఫ్‌, స్థానిక పోలీసులతో సమావేశమైన దోవల్… నేను ఇక్కడ పనిచేశా.. నాకు ఇక్కడి పరిస్థితులేంటో …

    Read More »
  • 7 August

    రైతన్నలకు కేసీఆర్ సర్కార్ శుభవార్త..!!

    రైతన్నలకు కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఉచిత రైతు బీమా పథకాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. 2019, ఆగస్టు 14 నుంచి 2020, ఆగస్టు 13 వరకు ఈ పథకం అమలు కానుంది. రైతు బీమా పథకం ద్వారా 31 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులందరికీ రూ.3013.50 ప్రీమియంతో రూ.5 లక్షల బీమా కల్పించిన విషయం తెలిసిందే. …

    Read More »
  • 7 August

    రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలవాలి..కేటీఆర్

    టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఇవాళ సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా బూత్ కమిటీల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఇంకా సిరిసిల్లకు చేయాల్సింది మిగిలి ఉంది. దసరా నాటికి కలెక్టరేట్ పూర్తి అయితే ఆర్ డీ ఓ కార్యాలయ ప్రాంగణంలో ఇన్ డోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కడుతం. మానేరు కరకట్టపై హైద్రాబాద్ ట్యాంక్ బ్యాండ్ మాదిరి తీర్చిదిద్దుతాం.1360 మండే పల్లి,పెద్దూరు వద్ద 400 …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat