TimeLine Layout

February, 2023

  • 23 February

    KANNABABU: ఎల్లో మీడియా చాలా నీచ స్థితికి దిగజారిపోయింది: కన్నబాబు

    KANNABABU SIRIOUS ON TDP, CHANDRABABU

    KANNABABU: ఎల్లో మీడియా చాలా నీచ స్థితికి దిగజారిపోయిందని మాజీ మంత్రి కన్నబాబు మండిపడ్డారు. ఈనాడు యాజమాన్యం చంద్రబాబు కోసమే పనిచేస్తున్నట్లు ప్రజలకు తెలిసిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్నవరంలో పథకం ప్రకారమే పట్టాభి నాటకం ఆడారని విమర్శించారు. చంద్రబాబు చెప్పినట్టే ఈనాడు నడుచుకుంటోందని తెలిపారు. తెదేపా ప్రతిపక్షంలోకి వచ్చాక పట్టాభిరామ్ ను కావాలనే తెరపైకి తెస్తున్నారని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ పైనా కావాలనే పెద్ద పెద్ద పేజీలు రాస్తున్నారని …

    Read More »
  • 23 February

    హోమ్ గార్డ్ ని అభినందించిన వరంగల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్

    హన్మకొండ రెడ్డికాలనీకి చెందిన రాసల.కుమారస్వామి,వయస:54సం.లు,అతను నర్సంపేట డిగ్రీ కళాశాలలో లెక్చరర్,ఇతను ఈ రోజు ఉదయం డ్యూటీకి వెళ్తున్న క్రమంలో వరంగల్ పోచమ్మ మైదానం వద్ద తన రియల్ మి కంపెనీ సెల్ ఫోన్ పోగొట్టుకున్నాడు. వెంటనే అక్కడ విధులు నిర్వహిస్తున్న వరంగల్ ట్రాఫిక్ హోమ్ గార్డ్ ఆర్.నరేష్ కుమార్ కు దొరకగ, వెంటనే అట్టి ఫోన్ ఎవరిది ఆర తీయగా సదరు వ్యక్తి దని తెలిసి,ఆ వ్యక్తి భార్య కవిత …

    Read More »
  • 23 February

    ‘ప్రగతి యాత్ర’లో భాగంగా కాలనీలు, బస్తీల్లో పర్యటించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

    కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సూరారం 129 డివిజన్ లో “ప్రగతి యాత్ర”లో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ మేరకు శ్రీరామ్ నగర్ కాలనీ మీదుగా పాదయాత్ర చేస్తూ వేమన నగర్, శ్రీకృష్ణ నగర్, సోనియా గాంధీనగర్, కార్తిక్ నేచర్ స్పేస్ లలో అభివృద్ధి పనులు పరిశీలించి, అక్కడక్కడా నెలకొన్న సమస్యలు తెలుసుకున్నారు. అదే విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారు అందుకోవాలని సూచించారు. …

    Read More »
  • 23 February

    సేవాలాల్ జయంతి ముగింపు ఉత్సవాల్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

    దేశంలోనే మరెక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో బంజారాల సంక్షేమానికి కేసిఆర్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బంజారాల జనాభా అధికంగా ఉన్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్ గడ్ వంటి రాష్ట్రాలలో సైతం తెలంగాణాలో గిరిజనుల అభివృద్ధి కోసం అమలవుతున్న కార్యక్రమాలు కానరావని పేర్కొన్నారు. బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండల కేంద్రంలో గిరిజనుల ఆరాధ్యదైవం శ్రీ …

    Read More »
  • 23 February

    సీసీ రోడ్లు, డ్రైనేజీలను ప్రారంభించిన ఎంపీ నామ, ఎమ్మెల్యే సండ్ర

    తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు శ్రీ నామ నాగేశ్వరరావు గురువారం మధ్యాహం పెనుబల్లి మండలంలోని సూరయ్య బంజర్, కొత్త కారాయిగూడెం, కుప్పెనకుంట్ల, పాత కుప్పెనకుంట్ల, తదితర గ్రామాల్లో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారితో తో కలసి పర్యటించారు. ఈ సందర్భంగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు ప్రారంభించారు.కొత్త సీసీ రోడ్లకు కూడా శంకుస్థాపన చేశారు.అనంతరం కుప్పెనకుంట్ల …

    Read More »
  • 23 February

    అంబేద్కర్ భవనానికి స్థలం కేటాయింపు

    ఖానాపూర్ పట్టణంలోని కొమరం భీం చౌరస్తా వద్ద అంబేద్కర్ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్ గారు స్థలం కేటాయించిన సందర్భంగా నేడు ఖానాపూర్ మండలం అంబేద్కర్ యువజన సంఘ & దళిత సంఘాల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి నివాసంలో ఎమ్మెల్యే అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్ గారిని కలిసి ఘనంగా సన్మానించి కృతజ్ఞత కృతజ్ఞతలు తెలిపారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అన్ని …

    Read More »
  • 23 February

    VALLABHANENI: చంద్రబాబు బహిరంగ లేఖపై ఎమ్మెల్యే వల్లభనేని స్ట్రాంగ్ రిప్లై

    MLA VALLABHANENI VAMSI STRONG REPLY ON CHANDRABABU LETTER

    VALLABHANENI: చంద్రబాబు బహిరంగ లేఖపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. చేతకాని వాడే ఉత్తరాలు రాస్తారని….అందుకే చంద్రబాబు లేఖలు రాస్తున్నారని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు కష్టం వస్తే ఏదో ప్రపంచానికి వచ్చినట్లు ఇష్టానుసారం ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు ఏం చేసామో చూపించడం ముఖ్యం, లేకపోతే అధికారంలోకి వస్తే ఏం చేయాలో ఆలోచించాలి తప్ప ఇలా పిచ్చి పిచ్చి రాతలు రాయడం హాస్యాస్పదంగా ఉందని …

    Read More »
  • 22 February

    Law Nestham : లా నేస్తం పథకాన్ని అమలు చేసిన జగన్.. జూనియర్ న్యాయవాదులకు చేయూత..

    cm jagan join at kadapa steel plant bhumi pooja program

    Politics ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల కోసం ఎన్నో పథకాలు తీసుకువస్తూనే ఉన్నారు ఇప్పటికే బడి పిల్లల నుంచి కళాశాల వరకు ఎన్నో సదుపాయాలు అందించిన జగన్ ప్రభుత్వం తాజాగా  లా నేస్తం పథకాన్ని తీసుకువచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లా విద్యార్థులకు శుభవార్త అందించారు గత మూడేళ్లుగా పథకాన్ని అమలు చేస్తున్నామని దీన్ని ఏడాదికి …

    Read More »
  • 22 February

    Sajjala Rama Krishna Comments On Chandrababu : పగటి వేషగాడిలా గాడు చంద్రబాబు వస్తున్నాడు.. జాగ్రత్త.. సజ్జల

    Politics : త్వరలోనే ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో అధికార వైసిపి టిడిపి నేతల మధ్య మాటలు యుద్ధమే నడుస్తుందని చెప్పాలి ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పై విమర్శలు గుప్పించారు.. ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు ఎన్నికల దగ్గర పడుతున్న …

    Read More »
  • 22 February

    Andhra New Governor Abdhul Najeer : ఆంధ్రాకు చేరుకున్న కొత్త గవర్నర్ అబ్దుల్ నజీర్..

    Politics ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త గవర్నర్ రానున్నారు ఫిబ్రవరి 24న జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆంధ్ర గవర్నర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్గా జస్టిస్ అబ్దుల్ నజీర్ బాధ్యతలు స్వీకరించనున్నారు ఫిబ్రవరి 24న ఈ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ కు విచ్చేశారు గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్న కొత్త గవర్నర్ కు స్వాగతం పలికారు ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనంతరం పోలీసులు గౌరవ వందనం …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat