TimeLine Layout

February, 2023

  • 22 February

    చెర్రీ అభిమానులకు శుభవార్త

    ప్రముఖ స్టార్ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి  దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా… ఆలియాభట్ ,శ్రియా,అజయ్ దేవగన్ ,సముద్రఖని తదితరులు ప్రధాన పాత్రలో పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకోచ్చిన సూపర్ డూపర్ హిట్ మూవీ ఆర్ఆర్ఆర్ . ఈ మూవీతో చిత్ర నిర్మాత దర్శకుడుతో పాటు హీరోలు రామ్ చరణ్ తేజ్,జూనియర్ ఎన్టీఆర్ లకు ప్రపంచ వ్యాప్తంగా మంచి …

    Read More »
  • 22 February

    law nestam: లా నేస్తం నిధులు విడుదల

    law nestam: ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్… లా నేస్తం నిధులను విడుదల చేశారు. మూడేళ్లుగా లా నేస్తం నిధులను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. లాయర్లకు ప్రభుత్వం ఎప్పుడూ తోడుగా ఉంటుందని చెప్పడానికే కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ప్రస్తావించారు. న్యాయవాది వృత్తి అనేది వాళ్ల కాళ్ల వాళ్లు నిలబడి సంపాదించుకునే వృత్తి అని ముఖ్యమంత్రి అన్నారు. మేం ప్రవేశపెట్టిన లా నేస్తం పథకం వాళ్లకి భరోసా కల్పిస్తే……కచ్చితంగా ప్రజలకు చేరువ …

    Read More »
  • 21 February

    ERRABELLI: దేవాదుల కాలువ నిర్మాణంపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష

    ERRABELLI: ఖైరతాబాద్‌ జిల్లా పరిషత్‌లో దేవాదుల కాలువ నిర్మాణంపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో కాలువ నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌ పాల్గొన్నారు. కాలువ ద్వారా నిర్మితమయ్యే 3 రిజర్వాయర్ల ద్వారా పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని గ్రామాలకు సాగునీరు అందుతుందని మంత్రి అన్నారు. నష్కల్ – ఉప్పుగల్ రిజర్వాయర్ కింద బమ్మెర, కొండాపురం, వావిలాల, మల్లంపల్లి, దర్దేపల్లి ముత్తారం, తిరుమలాయపల్లి, కొండూరు, కేశవాపురం, గన్నారం, కొలను పల్లి, కాట్రపల్లి, …

    Read More »
  • 21 February

    MINISTER SIDIRI: గ్గులేని రాజకీయాలకు కేరాఫ్ అడ్రసు చంద్రబాబే: మంత్రి సీదిరి

    MINISTER SIDIRI COMMETS ON CHANDRABABU

    MINISTER SIDIRI: తెదేపా పక్కదారి పట్టించే రాజకీయాలు చేస్తోందని మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం….సామాజిక వర్గాలకు సముచిత స్థానం కల్పించారని మంత్రి అన్నారు. అంతేకాకుండా ఇలాంటి చర్యలను ఏ ప్రభుత్వం ఇలా చేసిందా అని ప్రశ్నించారు. లోకేశ్ ప్రతిసారీ వడ్డెర వర్గాన్ని వైకాపా అణచివేస్తోనందని అంటున్నారని తెలిపారు. మీరు తెలుసుకోకుండా ఇష్టానుసారం మాట్లాడుతున్నారని తెలిపారు. వడ్డెర వర్గానికి చెందిన వ్యక్తిని ఎమ్మెల్సీగా అవకాశం …

    Read More »
  • 21 February

    Minister Jagadeesh: కేంద్ర భాజపా చర్యలు ప్రజల నడ్డి విరిచేటట్లు ఉన్నాయి: మంత్రి జగదీశ్

    Minister Jagadeesh: కేంద్ర భాజపా చర్యలు….ప్రజల నడ్డి విరిచేటట్లు ఉన్నాయని మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. కేంద్రపభుత్వ నిర్వాకాలను దేశంలో ప్రతి వ్యక్తి గమనిస్తున్నారని తెలిపారు. ఉచిత విద్యుత్‌, పేదలకు ఉచితాలు, రైతుల మోటర్లకు మీటర్లు వంటి అంశాలను సైతం దేశ భక్తిగా చిత్రీస్తూ దేశ ప్రజలను మోసం చేస్తున్నారని మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీ వేదికగా ప్రశ్నలు సంధిస్తే….దానికి కూడా సమాధానం చెప్పలేక నోటికొచ్చినట్లు …

    Read More »
  • 21 February

    SABITA: భారాసలో చేరిన 120 మంది కుటుంబసభ్యులు

    SABITA: రంగారెడ్డి జిల్లా జల్ పల్లి పరిధిలో కొంతమంది వ్యక్తులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో భారాసలో చేరారు.18, 19 వార్డు కౌన్సిలర్ల ఆధ్వర్యంలో…..దాదాపు120 మంది కుటుంబసభ్యులు భారసలో తీర్థం పుచ్చుకున్నారు. కార్యక్రమంలో భారాస నేతలు నగేశ్‌, సాజీద్‌, సాయికుమార్‌ తదితరులు పాల్గొన్నారు. భారాస ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ప్రజా క్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని….మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. …

    Read More »
  • 21 February

    GOVERNOR: సీఎం జగన్ నా కుటుంబసభ్యుడు: బిశ్వభూషణ్

    Governor biswabhusan farewell meet

    GOVERNOR: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వీడ్కోలు సమావేశంలో ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సీఎం జగన్ తనపై చూపిన ప్రేమ, అప్యాయత ఎప్పటికీ మరువలేనిదని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవడానికి మనసు రావడం లేదని….కానీ పరిస్థితుల వల్ల వెళ్లకతప్పడం లేదని గవర్నర్ అన్నారు. రాష్ట్రం కోసం, ప్రజల ప్రయోజనాల కోసం ఎన్నోసార్లు ముఖ్యమంత్రి గారు చర్చించారని తెలిపారు. రాష్ట్ర సీఎం, గవర్నర్ మధ్య సత్సంబంధాలు ఎంతో ముఖ్యమైనవని …

    Read More »
  • 21 February

    CM JGAN: గవర్నర్ వ్యవస్థకు నిండుతనం తీసుకొచ్చిన వ్యక్తి బిశ్వభూషణ్ హరిచందన్: సీఎం జగన్

    CM JGAN: గవర్నర్ వ్యవస్థకు ఒక నిండుతనం తీసుకొచ్చిన వ్యక్తి బిశ్వభూషణ్ హరిచందన్ అని ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. గవర్నర్ గా ఉన్న ఈ మూడేళ్లలో….రాజ్యాంగ వ్యవస్థలో సమన్వయం ఎలా ఉండాలో చేసి చూపించారని అన్నారు. విజయవాడ కన్వెన్షన్ సెంటర్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు మంగళవారం వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. చత్తీస్ గఢ్ గవర్నర్ గా వెళ్తున్న బిశ్వభూషణ్ కు ముఖ్యమంత్రి ఘనంగా సత్కరించారు. తండ్రిలా, పెద్దలా, …

    Read More »
  • 21 February

    MINISTER JOGI: సీఎం జగన్ మాపై చూపించిన ప్రేమ వెలకట్టలేనిది: మంత్రి జోగి

    MINISTER JOGI SHOKING COMMENTS ON CHADRABABU

    MINISTER JOGI: పెత్తందారీ విధానాన్ని నరనరాల్లో జీర్ణించుకున్న వ్యక్తి చంద్రబాబు అని మంత్రి జోగి రమేశ్ విమర్శించారు. సామాజిక న్యాయం అంటే ఇది అని చేసి చూపించిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అని మంత్రి వ్యాఖ్యానించారు. సీఎం జగన్ మాపై చూపించిన ప్రేమ వెలకట్టలేనిదని మంత్రి అన్నారు. ఏమిచ్చినా సరే రుణం తీర్చుకోలేనంతగా మాపై ఆదరణ చూపించారని మంత్రి కొనియాడారు. తన గుండెల్లో మా పట్ల ఎంత అభిమానాన్ని చూపిస్తున్నారన్నారా …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat