TimeLine Layout

March, 2019

  • 13 March

    వైసీపీ రేసు గుర్రాలు రెడీ..మరోక గంటలో అభ్యర్ధుల ప్రకటన

    ఏపీలో ప్ర‌ధాన పార్టీలైన అధికార టీడీపీ, ప్ర‌తిప‌క్ష వైసీపీ అభ్య‌ర్ధుల‌ను ఇప్పుడే ఖ‌రారు చేస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ అలా వచ్చింది..ఇలా అన్ని పార్టీలు వేగం పెంచాయి. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా ప్రజల మధ్య ఉంటున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ గెలుపు దాదాపుగా ఖాయం అయినట్లు అన్ని సర్వేలు చేబుతున్నాయి. ఈ క్రమంలోనే జగన్ పార్టీ నుండి జరగబోయో ఎన్నికల్లో పోటి చేసే వైసీపీ రేసు గుర్రాలు రెడీ …

    Read More »
  • 12 March

    అంతా గోప్యంగా జరుగుతుంది.. అందరికీ తెలిసేలా షేర్ చేయండి.. మీ బాధ్యతను నిర్వర్తించండి

    సీ విజిల్‌ యాప్‌ ఈ ఎన్నికలను సక్రమంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం తీసుకున్న ఓ వినూత్న విధానం. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన, అక్రమాలను వెంటనే అరికట్టేందుకు ఈ యాప్‌ను రూపొందించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం.. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తుంటాయి. వీటిని అరికట్టేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఫ్లైయింగ్‌ స్క్వాడ్స్ ను ఏర్పాటు …

    Read More »
  • 12 March

    ఐటీ గ్రిడ్స్‌ సంస్థ బోల్తా పడడంతో.. అజ్ఞాతంలోకి చిట్టి నాయుడు

    ఐటీ గ్రిడ్స్‌ సంస్థ..ఈ పేరు వినగానే టక్కున గుర్తుకొచ్చేది ఓటర్ స్కాం.అయితే ఆ సంస్థ మూతబడడంతో మన చిట్టి నాయుడు బుర్ర పనిచేయడం లేదట. మంగళవారం నాడు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా సీఎం చంద్రబాబు,లోకేష్ పై వ్యంగ్యాస్త్రాలు వదిలారు. ‘ఐటీ గ్రిడ్ క్లోజయినప్పటి నుంచి చిట్టి నాయుడు మెదడులో అమర్చిన ‘చిప్’ సిగ్నల్స్ తీసుకోవడం లేదట. ‘ఎర్రర్’ చూపిస్తోంది. అందుకే వారం రోజులుగా అజ్ణాతంలోకి పంపించాడు పెద్ద …

    Read More »
  • 12 March

    పార్టీ శ్రేణులంతా ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చిన వైసీపీ

    తూర్పు గోదావరి జిల్లాలో యథేచ్ఛగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన జరుగుతుందని వైసీపీ నేత పినిపే విశ్వరూప్‌ అమలాపురం ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నా సైకిళ్లు పంపిణీ చేయడం పట్ల విశ్వరూప్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలుగుదేశం పార్టీ నిబంధనలకు పాతరేస్తుందని తీవ్రంగా మండిపడ్డారు. అమలాపురం, రావులపాలెం, గోకవరంలో టీడీపీనేతలు సైకిళ్లు పంపిణీ చేస్తున్నారని, ఇవే కాకుండా కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పంపిణీ చేయడానికి సైకిళ్లను సిద్ధంగా ఉంచారని …

    Read More »
  • 12 March

    వైసీపీకి పీవీపీ.. నాగార్జున ప్రచారం చేసే అవకాశం

    ఏపీ ఎన్నికకు మరికొద్దిరోజులే గడువుండడంతో పార్టీల హడావిడి స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ ఎన్నిక‌ల‌లో సినీ నటుల, సినీ ప్రముఖుల హ‌వా ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. భారీగా సినీనటులు వైసీపీలో చేరడంతో సినీ గ్లామ‌ర్ వైసీపీకి ప్ల‌స్ కాబోతోంది. తాజాగా చేరిన అలీ, ఇప్పటికే ఉన్న 30 ఇయర్స్ ఫృథ్వీ, పోసాని కృష్ణ‌ముర‌ళి, జయసుధలు వైసీపీలో చేరగా ఇప్పటికే చాలామంది జగన్ మద్దతిస్తున్నారు. ఈ క్రమంలో ప్ర‌ముఖ నిత ప్ర‌సాద్ వీ …

    Read More »
  • 12 March

    వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధించి వైసీపీ జెండా ఎగురవేస్తా..!

    కర్నూల్ జిల్లాలోని బనగానపల్లి నియోజకవర్గంలో ఏప్రీల్ 11న జరిగే ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి జెండా ఎగురవేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థల మాజీ ఛైర్మన్‌, వైసీపీ నాయకుడు చల్లా రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. వైసీపీలో చేరిన తరువాత ఆయన బనగానపల్లికి చేరుకోవడంతో ఆయనకు పెద్దఎత్తున కార్యకర్తలు స్వాగతం పలికారు. పట్టణంలోని పెట్రోల్‌ బంకు కూడలిలో వైసీపీ ఇన్‌ఛార్జి కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రాజన్న …

    Read More »
  • 12 March

    టీ.కాంగ్రెస్‌కు కొత్త టెన్ష‌న్‌..ప్ర‌తిప‌క్ష హోదా గ‌ల్లంతే

    తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త టెన్ష‌న్ వ‌చ్చిప‌డింది. అసెంబ్లీ ఎన్నిక‌లలో ఘోర ప‌రాజ‌యం పాలైన ఆ పార్టీ నేత‌ల్లో కొత్త టెన్ష‌న్ మొద‌లైందని అంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఉంటుందా ? పోతుందా ?! అన్న‌ది ఇప్పుడు ఆ పార్టీ నాయకుల్లో జరుగుతున్న చర్చ. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు ఒకరొకరుగా కారెక్కేందుకు క్యూ కడుతుండడంతో ఆ పార్టీ నేతలు తీవ్రంగా కలవరపడుతున్నారు. ఇద్దరు గిరిజన ఎమ్మెల్యేలు ఆత్రం …

    Read More »
  • 12 March

    బాబుకు షాక్‌..రేపు వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న సిట్టింగ్ ఎంపీ

    సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు కౌంట్ డౌన్ మొద‌ల‌యినప్ప‌టికీ తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుకు షాకుల ప‌రంపర త‌గ్గ‌డం లేదు. ఆ పార్టీని వీడుతున్న ముఖ్య‌నేత‌ల సంఖ్య‌ పెరిగిపోతోంది. తాజాగా సిట్టింగ్ ఎంపీ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. కాకినాడ ఎంపీ తోట నరసింహం స‌హా ఆయ‌న కుటుంబం అంతా పార్టీని వీడేందుకు సిద్ధ‌మైంది. గ‌త కొద్దికాలం క్రితం న‌ర‌సింహ ఆరోగ్యం బాగ లేద‌నే వార్త‌లు …

    Read More »
  • 12 March

    బ్యాంకులో ద‌ర‌ఖాస్తు..ఎన్నిక‌ల్లో పోటీకి అప్పు ఇవ్వాల‌ట‌

    ఎన్నిక‌ల ఎఫెక్ట్ బ్యాంకుల‌పై కూడా ప‌డుతోంది. ఎన్నిక‌ల బ‌రిలో దిగిన సంద‌ర్భంగా జ‌రిగే ఆస‌క్తిక‌ర ఎపిసోడ్‌ల‌కు బ్యాంకులు కూడా వేదిక‌ల‌య్యాయి. తాజాగా, నల్లకుంట, శంకర్‌మఠం ఎదురుగా ఉన్న కెనెరా బ్యాంకుకు ఓ చిత్ర‌మైన ద‌ర‌ఖాస్తు వ‌చ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి బ్యాంకు అప్పు కావాలని కోరుతూ బాగ్‌అంబర్‌పేట, డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌నగర్‌లో నివాసముండే కె.వెంకటనారాయణ ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.   త్వరలో జరగనున్న ఎన్నికల్లో తాను పోటీ చేయాలనుకుంటున్నానని కాబట్టి …

    Read More »
  • 12 March

    చంద్రబాబు దర్మార్గ పాలనపై ప్రతీ ఇంట్లో చర్చ జరపండి.. చంద్రబాబు ఇచ్చే డబ్బుకు మోసపోవద్దు

    వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఫ్యాన్‌ గాలికి తెలుగుదేశం పార్టీకి బీటలు ప‌డాల‌ని పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పిలుపునిచ్చారు. చంద్ర‌బాబు దుర్మార్గ‌పు పాల‌న‌పై ప్ర‌తీఇంట్లో చ‌ర్చ జ‌ర‌గాల‌న్నారు. రేపు అన్న ముఖ్య‌మంత్రి అవుతాడ‌ని అందరికీ చెప్పాల‌ని సూచించారు. రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మన పిల్లలను కేవలం బడులకు పంపిస్తే చాలు బడికి పంపించినందుకు సంవత్సరానికి రూ. 15 వేలు అన్న ఇస్తాడని, …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat