తెలంగాణలో ఇటీవల టీఎస్పీఎస్సీ 783 పోస్టులతో విడుదల చేసిన గ్రూప్-2 ఉద్యోగాల సిలబస్లో కొన్ని మార్పులు చేసింది. ప్రస్తుత పరిస్థితులకు తగినట్టు అదనంగా పలు అంశాలను జత చేసింది. గ్రూప్-2లో మొత్తం నాలుగు పేపర్లు ఉండగా, 600 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పేపర్-2లో స్వల్ప మార్పులు చేయగా, పేపర్-3లో ఎక్కువ మార్పులు జరిగాయి. పేపర్-1, 4లో మార్పులేవీ చేయలేదు. పేపర్-2 రెండో సెక్షన్లోని పాలిటీలో కొత్తగా రాజ్యాంగ సవరణ విధానం, …
Read More »TimeLine Layout
January, 2023
-
2 January
స్వామివారికి స్వర్ణ కిరీటం సమర్పించిన మంత్రి హరీష్ రావు
తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిస్తున్నారు. దీంతో తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో శ్రీనివాసుడిని దర్శించుకోవడానికి బారులు తీరారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా మంత్రి హరీశ్ రావు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. స్వామివారికి స్వర్ణ కిరీటం సమర్పించారు. అనంతరం వెంకటేశ్వరునికి ప్రత్యేకపూజలు చేసి మొక్కులు …
Read More » -
2 January
వెంకటేశ్వర స్వామి సేవలో ఎంపీ రవిచంద్ర కుటుంబం
తెలంగాణ రాష్ట్ర అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కుటుంబ సమేతంగా నూతన సంవత్సరం ప్రారంభమైన రెండవ రోజు వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా కలియుగ ఇష్ట దైవం శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. తిరుమల వేంకటేశ్వర స్వామిని సోమవారం తెల్లవారుజామున రవిచంద్ర తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ రాష్ట్రం మాదిరిగానే యావత్ దేశం సుభిక్షంగా వర్థిల్లాలని …
Read More » -
2 January
తిరుగులేని రాజకీయ శక్తిగా బిఆర్ఎస్ పార్టీ
బిఆర్ఎస్ పై పూర్తి భరోసాతో పలు పార్టీల నుండి నాయకులు కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని కోదాడ అభివృద్ధి ప్రధాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మునగాల మండలం విజయ రాఘవపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు సోమపంగు లక్ష్మయ్య, కొత్తపల్లి మన్సూర్, మాజీ వార్డ్ మెంబర్ కొత్తపల్లి ఎల్లమ్మ, బీఎస్పీ గ్రామ కన్వీనర్ కొత్తపల్లి వెంకటేశ్వర్లు, తదితర …
Read More » -
2 January
తిరుమలలో మంత్రి ఎర్రబెల్లి
తెలంగాణ రాష్ట్ర గ్రామీణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన కుటుంబ సమేతంగా వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్నమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ రోజు సోమవారం వేకువజామున శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలంతా బాగుండాలని ఆ భగవంతున్ని కోరుకున్నట్లు తెలిపారు.ఏటా వైకుంఠ ఏకాదశి …
Read More » -
1 January
Politics : మాజీ బిజెపి అధ్యక్షుడు చలపతిరావు కన్నుమూత..
Politics మాజీ బిజెపి అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ పీవీ చలపతిరావు కన్నుమూశారు.. గత రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఈయన విశాఖపట్నంలో ఆదివారం తుది శ్వాస విడిచారు.. కార్మిక సంఘం నాయకుడిగా, విశాఖ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం ఎమ్మెల్సీగా చలపతిరావు అందించిన సేవలు చిరస్మరణీయం.. టీవీ చలపతిరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బిజెపి అధ్యక్షుడిగా పనిచేశారు అలాగే ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు.. గత వృద్ధాప్యం కారణంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు అయితే ఈరోజు …
Read More » -
1 January
Politics : జోడో యాత్ర పై బాల్ థాకరే కీలక వ్యాఖ్యలు..
Politics రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్ర సక్రమంగా కొనసాగుతుంది దేశమంతా పర్యటిస్తున్నారు రాహుల్ ఈ సందర్భంగా శివసేన నేత బాల్ ఠాక్రే రాహుల్ గాంధీ పైన కీలక వ్యాఖ్యలు చేశారు.. శివసేన నేత బాల్ థాకరే రాహుల్ గాంధీ నాయకత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జూడో యాత్ర కాంగ్రెస్ నాయకులతో పాటు అందరిని ముందుకు నడిపిస్తుందని అన్నారు అలాగే 2022లో రాహుల్ …
Read More » -
1 January
Politics :ఆంధ్రాలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎవరంటే..
Politics బీఆర్ఎస్ రోజురోజుకు తొందరగా ముందుకు అడుగులు వేస్తూ వెళ్తుంది దేశవ్యాప్తంగా విస్తరణకు ఎంతగానో కృషి చేస్తుంది తాజాగా పక్క రాష్ట్రం ఆంధ్రాలో సైతం తన హవా నడిపించాలని చూస్తుంది ఈ సందర్భంగా ఏపీ నుంచి పలువురు నేతలు బిఆర్ఎస్ లో చేరుతున్నారని వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఏపీలో ఈ పార్టీకి అధ్యక్షుడుగా ఎవరిని నియమిస్తున్నారు అనే విషయం ప్రస్తుతం చర్చ్నీయంసంగా మారగా కొందరు పేర్లు వినిపిస్తున్నాయి.. …
Read More »