TimeLine Layout

December, 2022

  • 24 December

    Politics : రేవంత్ రెడ్డి పై విమర్శలు గుప్పించిన శశిధర్ రెడ్డి..

    Politics తెలంగాణ కాంగ్రెస్ లో చోటుచేసుకుంటున్న పరిణామాలతో ఇప్పటికే రావణ్ రెడ్డిని పలువురు వ్యక్తులు టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే అలాగే తాజాగా కాంగ్రెస్ నుంచి బిజెపికి మారిన మర్రి శశిధర్ రెడ్డి రేవంత్ రెడ్డి పై కీలక వ్యాఖ్యలు చేశారు… ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ లో పలు వివాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే ముఖ్యంగా కమిటీల కూర్పు వివాదంలో సీనియర్లకు ప్రాధాన్యత లేదంటూ ఇప్పటికే పలువురు ఆగ్రహం …

    Read More »
  • 24 December

    పని మనిషిని ముద్దు పెట్టిన ఐటీ ఉద్యోగి

    తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై లో నుంగ‌బాక్కంలోని ఆదాయ‌పు ప‌న్ను శాఖ కార్యాల‌యంలో రోక్స్ గాబ్రియేల్ ఫ్రాంక్ట‌న్‌(36) సీనియ‌ర్ ట్యాక్స్ ఆఫీస‌ర్‌గా విధులు నిర్వ‌ర్తిస్తున్నాడు. ఇదే ఆఫీసులో భ‌ర్త‌ను కోల్పోయిన ఓ మ‌హిళ ప‌ని మ‌నిషిగా ప‌ని చేస్తోంది. గ‌త ఐదేండ్ల నుంచి అక్క‌డ ప‌ని చేస్తున్న ఆమెపై రోక్స్ కన్నేశాడు. ఈ క్ర‌మంలో త‌న గ‌దిని పిలిపించుకున్నాడు. రూమ్‌ను శుభ్రం చేయాల‌ని ఆదేశించి, గ‌ట్టిగా కౌగిలించుకున్నాడు. ముద్దు కూడా పెట్టేశాడు. …

    Read More »
  • 24 December

    జర్నలిస్టుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

    కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం (TUWJ-143 ), TEMJU ఎన్నికైన సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని సభ్యులు తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు నూతన కార్యవర్గ సభ్యులను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. జర్నలిస్టుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. త్వరలోనే కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ భవనం నిర్మించి జర్నలిస్టులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా కృషి …

    Read More »
  • 24 December

    గోశాలకు పశుగ్రాసం వితరణ

    తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరు లోని సంతాన వేణుగోపాల స్వామి దేవాలయం నందుగల గోశాలకు సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారి ఆదేశాల మేరకు సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ కల్లూరు సొసైటీ అధ్యక్షులు బోబోలు లక్ష్మణరావు రాధిక దంపతులు ఈరోజు పశుగ్రాసాన్ని వితరణ చేయడం జరిగింది. ఈ గోశాలకు ఆ దంపతులు ప్రతి సంవత్సరం వారికి తోచిన మేరకు గ్రాసం ను వితరణ చేస్తున్నారు, …

    Read More »
  • 24 December

    కేజీ టు పీజీ క్యాంప‌స్‌@గంభీరావ్‌పేట‌.. వీడియో షేర్ చేసిన మంత్రి కేటీఆర్

    తెలంగాణ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల్లో నాణ్య‌మైన విద్య‌ను అందించేందుకు ప్ర‌భుత్వం విశేష కృషి చేస్తోంది. ప్ర‌తి విద్యార్థిని ఉన్న‌త విద్యావంతుడిగా మార్చాల‌న్న ల‌క్ష్యంతో అన్ని ర‌కాల స‌దుపాయాల‌ను ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తోంది. ఈ క్ర‌మంలోనే రాష్ట్ర ప్ర‌భుత్వం కేజీ టు పీజీ విద్యావ్య‌వ‌స్థ‌ను అమ‌లు చేస్తోంది. ఒకే క్యాంప‌స్‌లో కేజీ టు పీజీ ఉండేలా చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ఐటీ, పురపాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ఓ …

    Read More »
  • 24 December

    దేశంలో కొత్త‌గా 201 కోవిడ్ పాజిటివ్ కేసులు

    దేశంలో కొత్త‌గా గ‌త 24 గంట‌ల్లో 201 కోవిడ్ పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్య‌శాఖ ఈ విష‌యాన్ని తెలిపింది. దేశ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం 3397 యాక్టివ్ కేసులు ఉన్న‌ట్లు ఆరోగ్య‌శాఖ పేర్కొన్న‌ది. వైర‌స్ నుంచి రిక‌వ‌రీ అవుతున్న రేటు 98.8 శాతంగా ఉన్న‌ట్లు ప్ర‌భుత్వం తెలిపింది.గ‌త 24 గంట‌ల్లో 184 మంది వైర‌స్ నుంచి కోలుకున్నారు. రోజువారీ పాజిటివ్ రేటు 0.15 శాతంగా ఉంద‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ చెప్పింది. …

    Read More »
  • 24 December

    సంగారెడ్డిలో దారుణం

      తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని అమీన్‌పూర్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని శ్రీవాణిన‌గ‌ర్‌లో దారుణం జ‌రిగింది. భార్య‌, కుమారుడు, వ‌దిన‌పై శ్రీనివాస్ అనే వ్య‌క్తి క‌త్తితో దాడి చేశాడు. ఈ దాడిలో వ‌దిన సుజాత అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయింది. భార్య సునీత‌, కుమారుడు సాయికి తీవ్ర గాయాల‌య్యాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్నారు. మృత‌దేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తీవ్ర ర‌క్త‌స్రావంతో బాధ‌ప‌డుతున్న …

    Read More »
  • 24 December

    ప్ర‌జ‌ల ఆరోగ్యానికి తోడ్ప‌డే వంగడాల‌ను రూపొందించాలి : గవర్నర్ తమిళిసై

    దేశ సంస్కృతిలో పండ్లు, కూరగాయలు, పూలు ఒక భాగమని తెలంగాణ‌ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. అలాగే.. ప్ర‌జ‌ల ఆరోగ్యాన్ని పెంపొందించే వంగాల ఉత్ప‌త్తే ల‌క్ష్యంగా ఉద్యాన ప‌రిశోధ‌న‌లు చేయాల‌ని పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా ములుగులోని శ్రీ కొండా ల‌క్ష్మ‌ణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వ‌విద్యాల‌యం రెండో స్నాత‌కోత్స‌వంలో ముఖ్య అతిథిగా గ‌వ‌ర్న‌ర్ పాల్గొని మాట్లాడారు.విద్యార్థులు వ్యవసాయం, ప్రత్యేకించి ఉద్యాన కోర్సులు ఎంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఔష‌ద పంట‌ల‌పైనా …

    Read More »
  • 24 December

    రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త

    ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 2023 డిసెంబర్ వరకు ఉచితరేషన్ అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో ఉచితంగా బియ్యం, గోధుమలు పంపిణీ చేయనున్నారు. మనిషికి ఐదు కిలోల వరకు అందజేయనున్నారు. దీంతో 81.35 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. 2020లో కోవిడ్ ఫస్ట్ వేవ్ సమయంలో కేంద్రం ఈ ఉచిత రేషన్ పంపిణీ ప్రారంభించింది .ఇటీవల ఏడాది డిసెంబర్ వరకు పొడిగించగా, తాజాగా …

    Read More »
  • 24 December

    వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ. 1.12 లక్షల కోట్ల రుణాలు ఇవ్వాలి

    వచ్చే ఆర్థిక సంవత్సరం (2023-24)లో వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ. 1.12 లక్షల కోట్ల రుణాలు ఇచ్చేలా జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్‌ (నాబార్డ్‌) ప్రణాళిక రూపొందించింది. ఇందులో పంట రుణాలుగా రూ. 73,437 కోట్లు, అనుబంధ రంగాలకు టర్మ్‌లోన్‌ కింద రూ.39,326 కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇక మొత్తంగా అన్ని రంగాలకు కలిపి రూ.1.85 లక్షల కోట్లతో వార్షిక రుణ ప్రణాళికను ప్రకటించింది. ఈ ప్రణాళికను గురువారం నగరంలోని …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat