ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి .ఈ క్రమంలో అప్పటి ఉమ్మడి ఏపీలో ముఖ్యమంత్రిగా పని చేసిన నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి తనయుడు వైసీపీలోకి రానున్నారు అని కన్ఫామ్ అయింది .ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి తనయుడు అయిన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తన అనుచరుల నిర్ణయం ,ప్రజలాభిష్టం తెలుసుకునేందుకు నిర్వహించిన ఒక సమావేశంలో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తప్పకుండ పోటి చేస్తాను .తను ఏ …
Read More »TimeLine Layout
June, 2018
-
6 June
జేబులోనే పేలిన ఫోన్.. వీడియో వైరల్
ఈ మధ్యకాలంలో సెల్ఫోన్స్ వినియోగదారులను బెంబేలెత్తిస్తున్నాయి. ఎప్పుడు, ఎవరి వద్ద ఫోన్ పేలుతుందోనన్న టెన్షన్ చాలామందిని వెంటాడుతోంది. ఛార్జింగ్ పెట్టినప్పుడుగానీ, ఛార్జింగ్ పెట్టి మాట్లాడుతున్నపుగానీ, జేబులో పెట్టుకున్న తర్వాతగానీ పేలిపోతున్న ఘటనలు ఎక్కువయ్యాయి. తాజాగా ముంబైలోని బాందప్ ప్రాంతం ఓ రెస్టారెంట్లో ఓ వ్యక్తి భోజనం చేస్తుండగా ఉన్నట్టుండి ఆయన జేబులోని ఫోన్ పేలిపోయింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటన 4న జరగ్గా రెస్టారెంట్లోని …
Read More » -
6 June
పీకల్లోతు ప్రేమలో పరుల్ యాదవ్..!
పరుల్ యాదవ్, ప్రస్తుతం బాలీవుడ్ చిత్రం క్వీన్ రీమేక్లో నటిస్తోంది. కన్నడ, తమిళ్, మళయాళం, తెలుగు భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ చిత్రం మైసూర్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే, హీరోయిన్గా స్టార్ ఇ మేజ్ను అనుభవిస్తున్న పరుల్ యాదవ్కు ఇప్పుడు కష్టకాలం వచ్చిందట. కాగా, పరుల్ యాదవ్ పుట్టిన రోజును చిత్ర బృందం అంగరంగ వైభవంగా జరిపిందట. ఈ వేడుకలో క్వీన్ రీమేక్ హీరోయిన్లు కాజల్, తమన్నా పాల్గొన్నారు. …
Read More » -
6 June
రజనీ సినిమాలో నితిన్ హీరోయిన్..!
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రంలో టాలీవుడ్ హీరో నితిన్ హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. కాగా, నితిన్తో కలిసి లై, చల్ మోహన్ రంగ వంటి చిత్రాల్లో హీరోయిన్గా నటించిన గ్లామర్ బ్యూటీ మేఘా ఆకాష్ అందరికి తెలిసిందే. మేఘా ఆకాష్ నటించింది రెండే చిత్రాలే అయినా కుర్రకారు గుండెల్లో చెరగని ముద్ర వేసింది. అయితే, మేఘా ఆకాష్ను మొదటగా చూసిన వారంతా స్టార్ హీరోయిన్లకు పోటీ ఇస్తుందని భావించారు. …
Read More » -
6 June
పవన్ కల్యాణ్ ఏపీకి ముఖ్యమంత్రే కాదు..దేశానికి ప్రధాని అవుతాడు..కమీడియన్
టాలీవుడ్ హీరో , జనసేనా పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏపీకి ముఖ్యమంత్రి అవుతారని.. ఆ తర్వాత దేశానికి ప్రధాని కూడా అవుతారని జబ్బర్ దస్త్ కమీడియన్ షకలక శంకర్ అన్నారు. పవన్ కల్యాణ్ బహిరంగ సభల్లో, యాత్రల్లో వినియోగించే ఎరుపు రంగు టవల్ గురించి షకలక శంకర్ ఏమన్నారంటే.. అది రెడ్ టవల్ కాదని.. విప్లవ సంకేతమని చెప్పుకొచ్చాడు. ఆ టవల్ ఉంటే విజయం ఖాయమని, …
Read More » -
6 June
ప్రియాంక చోప్రాకు.. మధు చోప్రా వార్నింగ్..!
బాలీవుడ్ అందాల భామ ప్రియాంక చోప్రా ఓ విదేశీయుడితో ప్రేమలో ఉందన్న ప్రచారం ఇటీవల కాలంలో జోరుగా వినవస్తోంది. అంతేకాకుండా, ప్రియాంక చోప్రా తన బాయ్ ప్రియుడితో కలిసి ప్రపంచాన్ని చుట్టేస్తూ తెగ ఎంజాయ్ చేస్తోందంటూ ఇటీవల కాలంలో సోషల్ మీడియా కోడై కూసింది. మరో వైపు ప్రియుడు నిగ్ జోనార్క్స్తో కలిసి ప్రియాంక చోప్రా ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలు నెట్టింట్లో హల్ చల్ చేయడంతో వారిద్దరి ప్రేమ …
Read More » -
6 June
మంత్రి హరీష్ రావు కృషితో 1500 మందికి ఉద్యోగాలు ..!
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మరోసారి వార్తల్లో నిలిచారు.తాజాగా రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లా కేంద్రమైన సిద్దిపేట ఓల్డ్ బస్ స్టాండ్ వద్ద టిఆర్ఎస్ కార్మిక విభాగం ఆర్చ్ ఫార్మా ఆధ్వర్యంలో పటాకులు కాల్చి స్వీట్స్ పంపిణీ చేశారు. మచ్చ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ DXN సంస్థ సిద్దిపేట ప్రాంతానికి రావడానికి కృషి చేసిన మంత్రి హరీష్ రావు గారికి కృతజ్ఞతలు తెలిపారు. see …
Read More » -
6 June
స్పీకర్ సుమిత్రామహాజన్ సంచలన నిర్ణయం..
లోక్సభ స్పీకర్ సుమిత్రామహాజన్ సంచలన నిర్ణయం తీసుకున్నది.పార్లమెంటు సమావేశాల చివరి రోజే అంటే ఏప్రిల్ 6న వైసీపీ ఎంపీలు ఏపీ కి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే రాజీనామా చేసిన వైసీపీ ఎంపీలు ఈ రోజు కొద్దిసేపటి క్రితమే స్పీకర్ కార్యాలయానికి చేరుకున్నారు. లోక్సభ స్పీకర్ సుమిత్రామహాజన్తో ఎంపీలు మేకపాటి రాజమోహన్రెడ్డి, వై.వీ సుబ్బారెడ్డి, మిథున్రెడ్డి, వరప్రసాద్ సమావేశమయ్యారు.వైసీపీ ఎంపీల రాజీనామాలపై ఈరోజు …
Read More » -
6 June
వైసీపీ అధినేత జగన్ సంచలన నిర్ణయం -పల్నాడు నుండి బరిలోకి స్టార్ నటుడు ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట ఎనబై రెండు రోజులుగా పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు లో ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్నాడు . see this:తణుకు ప్రజలకు జగన్ ఇచ్చిన తొలి హామీ ఇదే..! ఈ క్రమంలో రాష్ట్రంలో గుంటూరు జిల్లా రాజకీయంలో పెనుసంచలనం సృష్టించే …
Read More » -
6 June
తణుకు ప్రజలకు జగన్ ఇచ్చిన తొలి హామీ ఇదే..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర అన్ని వర్గాల ప్రజల ఆదరణ మధ్య విజయవంతంగా కొనసాగుతోంది. వైఎస్ జగన్ తన పాదయాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లినా అశేషంగా ప్రజలు పాల్గొని జగన్కు ఘన స్వాగతం పలకడంతోపాటు బ్రహ్మరథం పడుతున్నారు. వారి సమస్యలను జగన్కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. …
Read More »