తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.కరీంనగర్ జిల్లా మానకొండురు మండలం చెంజర్ల వద్ద వరంగల్ నుండి కరీంనగర్ వస్తున్న హుజురాబాద్ డిపో బస్సును, వరంగల్ వైపు వెళ్తున్న రాజస్థాన్ కి చెందిన లారీని బలంగా ఢీకొట్టింది. వేరే వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన లారీ ఎదురుగా వస్తున్న బస్సును డ్రైవర్ సీటు వెనక నుండి చివరి వరకు చీల్చుకుంటూ వెళ్ళడం తో బస్ లో …
Read More »TimeLine Layout
May, 2018
-
29 May
పాదయాత్రతో 30 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా జగన్..!
2014 ఎన్నికల్లో ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబులా అబద్ధపు హామీలు ఇవ్వలేక, నిజాయితీతో వ్యవహరించిన ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ అంటే నాకు ఇష్టం, అంతేకాదు, రాష్ట్ర విభజన నాటి నుంచి నేటి వరకు ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా ఒకే మాటపై ఉన్న జగన్ అంటే నాకు ఇష్టం. నా ఓటు జగన్కే అంటూ టాలీవుడ్లో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్తో …
Read More » -
29 May
అనంతలో టీడీపీకి షాక్..వైసీపీలోకి గ్రామాలు..గ్రామాలు..!
ఏపీ రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోతోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రజల్లో టీడీపీ ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తిని గమనించిన నేతలు.. ఇప్పుడు వైసీపీలోకి జంప్ అయిపోతున్నారు. మొన్నటివరకూ టీడీపీలోకి వలసలు జరిగాయి ..కాని ఒక్కసారిగా వైసీపీ వైపు గాలీ వీస్తుంది. …ఒకరి తర్వాత మరొకరు ఇప్పుడు టీడీపీ నేతలు వైసీపీ కండువా కప్పేసుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా టీడీపీ, బీజేపీ, ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరడం చూశాం. తాజాగా …
Read More » -
29 May
మహానటి మర అరుదైన రికార్డు..!
ఓ సినిమా జయాపజయాల గురించి తెలియజేయడంలో ఇప్పుడు ఓవర్సీస్ కలెక్షన్స్ కూడా కీలక పాత్రను పోషిస్తున్నాయి. ఓవర్సీస్లో వసూళ్ల వరదను పారిస్తున్న కొన్ని చిత్రాలు.. చిత్ర నిర్మాణం కోసం ఖర్చు చేసిన బడ్జెట్లో అత్యధిక భాగాన్ని ఇట్టే రాబట్టగలుగుతున్నాయి. అయితే, ఇటీవల విడుదలైన మహానటి చిత్రం కూడా ఈ కోవలో చేరిపోయింది. అయితే, మహానటి విడుదలై నాలుగు వారాలు కావస్తున్నా కలెక్షన్ల జోరు మాత్రం తగ్గడం లేదు. మూడు వారాలు …
Read More » -
29 May
చంద్రబాబు ఒక దద్దమ్మ ..జగన్ మగాడు ..ఆంధ్రుల ఆశాదీపం జగన్ ..!
ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో అధికారంలో ఉన్న టీడీపీ ,బీజేపీ మిత్రపక్షాలు ఐదున్నర కోట్ల ఆంధ్రుల కోసం కురిపించిన ఎన్నికల హామీలలో ఒకటి స్పెషల్ స్టేటస్ .అయితే గత నాలుగు ఏండ్లుగా ఏపీకి స్పెషల్ స్టేటస్ అవసరంలేదు. ప్రత్యేక ఫ్యాకేజీ చాలు అని కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ఫ్యాకేజీ కు కృతజ్ఞతగా అప్పటి కేంద్ర మంత్రి …
Read More » -
29 May
గాలి ముద్దు కృష్ణమ నాయుడు మృతివెనుక అసలు గుట్టు రట్టు..!
టీడీపీ జాతీయ అధ్యక్షులు, ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావును చంపడమే కాకుండా ఆయన అనుచరులు 20 మందిని కూడా బాధకు గురి చేసి, కుంగి కుశించి మరణించేలా చేసిన ఘనుడు చంద్రబాబు నాయుడు అని టీడీపీ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. కాగా ,ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు కుట్రపూరితుడని తెలియక …
Read More » -
29 May
చంద్రబాబు పిరికిపంద-టీడీపీ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు..
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి ,బహిష్కృత నేత మోత్కుపల్లి నరసింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు . నిన్న సోమవారం మోత్కుపల్లి టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,అప్పటి ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి ,ప్రముఖ నటుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాటు దగ్గర నివాళులు అర్పించిన …
Read More » -
29 May
ఏపీ సీఎం చంద్రబాబు.. నరహంతకుడు..!
ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్జీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఒక నర హంతకుడు, ఈ విషయాన్ని దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గతంలోనే తెలిపారు..ఏపీ ప్రజలు చంద్రబాబుకు బొంద పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారంటూ మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. కాగా, ఇవాళ మోత్కుపల్లి నర్సింహులు మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు ఔరంగజేబు లాంటి వాడు.. అధికారం కోసం సీఎం …
Read More » -
29 May
”కాలా” థియేట్రికల్ ట్రైలర్ హిట్టా ఫట్టా..!!
కాలా, ఫస్ట్ లుక్తోనే అందరి దృష్టిని ఆకర్షించింది ఈ చిత్రం. కబాలి దర్శకుడు పా రంజిత్ దర్శకత్వం వహిస్తుండటంతోపాటు రజనీకాంత్ అల్లుడు ధనుష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటంతో ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి.సాధారణంగా సూపర్ స్టార్ నటిస్తున్న సినిమా అంటేనే అభిమానుల్లో భారీ అంచనాలు ఉంటాయి. దానికి తోడు కబాలి చిత్రంలో సూపర్ స్టార్ను ఓ రంజ్లో తిరుగులేని డాన్గా చూపించిన పా రంజిత్, కబాలి సినిమాకు మ్యూజిక్ …
Read More » -
29 May
జగన్కు జై కొట్టి.. పాదయాత్రంలో పాల్గొన్న మరో సీనియర్ నటుడు..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర అన్నివర్గాల ప్రజల ఆదరాభిమానాల నడుమ విజయవంతంగా కొనసాగుతోంది. అయితే, వైఎస్ జగన్ పాదయాత్ర ఇప్పటికే (కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి) ఎనిమిది జిల్లాల్లో పూర్తి చేసుకుని ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. ప్రజా సంకల్ప …
Read More »