TimeLine Layout

February, 2018

  • 19 February

    ఏపీ వైసీపీ ఎమ్మెల్యే ఇంట్లో విషాదం ..!

    ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ కి చెందిన తిరువూరు అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే కె రక్షణనిధి ఇంట విషాదం నెలకొన్నది.ఎమ్మెల్యే మాతృమూర్తి అయిన సూర్యకాంతం నిన్న ఆదివారం సాయంత్రం మృతి చెందారు.గత కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె రాష్ట్రంలో విజయవాడలోని ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.అయితే నిన్న ఆదివారం ఆమె పరిస్థితి కొంచెం విషమం కావడంతో కన్నుమూశారు.సూర్యకాంతంకు ముగ్గురు కుమారులు ,ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.అయితే …

    Read More »
  • 19 February

    మాస్ట‌ర్ ప్లాన్‌తో టీడీపీకి.. ఊపిరాడ‌నివ్వ‌కుండా జూలు విదిల్చిన‌ జ‌గ‌న్‌..!

    వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికార టీడీపీకి మూడు చెరువుల నీళ్ళు తాగిస్తున్నారు. ఏపీలో ప్ర‌త్యేక‌హోదా ర‌గ‌డ జ‌రుగుతున్నవిష‌యం తెలిసిందే. దీంతో మొన్న‌టికి మొన్న రాజీనామా అస్త్రాన్ని క‌రెక్ట్ టైమ్‌లో జ‌గ‌న్ ప్ర‌యోగించి.. చంద్ర‌బాబు స‌ర్కార్‌ని ఇర‌కాటంలో ప‌డేశారు. జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న దెబ్బ‌కి.. టీడీపీ బ్యాచ్ కూడా రాజీనామాకు సిధ్ధ‌మంటూ ప్ర‌త్య‌క్షంగా కాక‌పోయినా.. ప‌రోక్షంగా ప్ర‌క‌ట‌న చేయాల్సి వ‌చ్చింది. దీంతో జ‌గ‌న్ వ‌దిలిన బాణం దెబ్బ‌కి టీడీపీ నేత‌లు …

    Read More »
  • 19 February

    తెలంగాణ టీడీపీకి మరో బిగ్ షాక్ ..!

    తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గత సార్వత్రిక ఎన్నికల్లో తమ మిత్రపక్షాలైన బీజేపీ ,జనసేన పార్టీల సహకారంతో మొత్తం పదిహేను మంది ఎమ్మెల్యేలను ,ఒక ఎంపీ స్థానాన్ని గెలుపొందిన సంగతి తెల్సిందే.ఆ తర్వాత అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని సర్కారు అమలు చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ గూటికి చేరుతున్నారు. see also : డిజిటల్ తెలంగాణనే మా లక్ష్యం..కేటీఆర్ ఈ నేపథ్యంలో టీడీపీ …

    Read More »
  • 19 February

    వైఎస్ జగన్ పాదయాత్రలో నవరత్నాలతో పాటు… కొత్త హామీలు.. ఇవే

    ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ‌య్యేందుకు ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ప్రకాశం జిల్లా మీదుగా సాగుతున్న పాదయాత్ర నేటితో 92వ రోజుకు చేరుకుంది. గత ఎడాది నవంబర్ 6న ప్రజాసంకల్ప యాత్ర’కు వేదికైన ఇడుపులపాయ అశేషమైన జనవాహిని మద్య వైసీపీ పార్టీ నేతలు పెద్దసంఖ్యలో ,పార్టీ కార్యకర్తలు, అభిమానులు, మద్దతుదారులు, ప్రజలు పెద్దసంఖ్యలో ఇడుపులపాయకు చేరుకొని..ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇడుపులపాయ నుంచి ప్రారంభం అయిన …

    Read More »
  • 19 February

    డిజిటల్ తెలంగాణనే మా లక్ష్యం..కేటీఆర్

    తెలంగాణను డిజిటల్ తెలంగాణగా తయారు చేయడమే తమ లక్ష్యమని రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని హైటెక్స్ లో జరుగుతున్న ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సులో టీ ఫైబర్ గ్రిడ్ పథకం టెక్నాలజీ డెమాన్‌స్ట్రేషన్ నెట్‌వర్క్(టీడీఎన్)ను మంత్రి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి పౌరుడు డిజిటల్ పరిజ్ఞానం పొందాలనే సంకల్పంతో ఇంటింటికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తున్నామని అన్నారు.మిషన్ భగీరథ పథకాన్ని …

    Read More »
  • 19 February

    JFC.. ఓ జ‌ఫ్ఫాగాడి క‌మిటీ.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఏకి పారేశాడు..!!

    JFC.. ఓ జ‌ఫ్ఫాగాడి క‌మిటీ అంటూ జ‌న‌సేన అధినేత‌, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను సినీ క్రిటిక్ మ‌హేష్ క‌త్తి ఏకి పారేశారు. జేఎఫ్‌సీ క‌మిటీనా లేక జ‌ప్ఫాగాడి క‌మిటీనా..? స్కాముల్లో ఉన్న ఐ.ఏ.ఎస్ లు, ఐ.ఆర్.ఎస్ అధికారులు ప‌వ‌న్ ఏర్పాటు చేసిన జేఎఫ్‌సీలో మెంబ‌ర్లుగా ఉన్నారని విమ‌ర్శించారు. జేఎఫ్‌సీలో ఓక్స్ వాగాన్ స్కామ్ లో భాగస్వామికి ఎలా చోటిస్తార‌ని క‌త్తి మ‌హేష్ ప్ర‌శ్నించాడు. లెక్కలు పత్రాలు కాదు. ప్రత్యేకహోదా …

    Read More »
  • 19 February

    బిగ్ బ్రేకింగ్‌.. వైసీపీలోకి మ‌రో పారిశ్రామిక వేత్త‌.. ఇక ఆ జిల్లాలో టీడీపీ చాప్ట‌ర్ క్లోజే..?

    వైసీపీ అధినేత జగన్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర 92వ రోజుకు చేరుకుంది. కందుకూరు నుండి ప్ర‌కాశంలోకి ఎంట్రీ ఇచ్చిన జ‌గ‌న్ అదే జిల్లాలో వంద‌రోజులు పూర్తి చేయ‌నున్నారు. ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. ఇటీవ‌ల నెల్లూరు జిల్లాలో ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త వేవిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి వైసీపీ కండువా క‌ప్పుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా మ‌రో పారిశ్రామిక‌వేత్త వైసీపీలోకి ఎంట్రీ ఇవ్వ‌నున్నాడ‌ని స‌మాచారం. see also : వైఎస్ జగన్ …

    Read More »
  • 19 February

    ఆమ్రపాలి పెళ్ళికి హాజరైన ఎమ్మెల్యే అరూరి రమేష్

    తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ కాటా అమ్రపాలి రెడ్డి , జమ్మూకు చెందిన ఐపీఎస్‌ అధికారి సమీర్‌శర్మ ఒక్కటయ్యారు. ఆదివారం(ఫిబ్రవరి-18) సాయంత్రం 6.30 గంటలకు జమ్మూలో బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్, వర్ధన్నపేట MPP మార్నేని రవీందర్ రావు హాజరై నూతన దంపతులను ఆశిర్వదించారు.కాగా ఈ నెల 21 వరకు కలెక్టర్‌ దంపతులు జమ్మూలోనే ఉంటారు. ఈ …

    Read More »
  • 19 February

    పవన్‌ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే రోజా..!

    జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ గత నాలుగేళ్లు మౌనంగా ఉండి ఇప్పుడు జేఎఫ్‌సీ అంటే ప్రజలు నమ్మరన్నారు. గతంలో హోదా కోసం దీక్ష చేస్తానన్న పవన్‌ ఎందుకు వెనక్కి తగ్గారని ప్రశ్నించారు. పార్టీలకతీతంగా పోరాడితేనే హోదా సాధించగలుగుతామని రోజా అన్నారు. పవన్ సూచన మేరకు అవిశ్వాస తీర్మానానికి జగన్ మద్దతిస్తారని, అవిశ్వాస తీర్మానానికి అవసరమైన ఎంపీల మద్దతు …

    Read More »
  • 19 February

    గుండు హనుమంతరావు గురించి మీకు తెలియని విషయాలు..!

    హాస్యనటుడు గుండు హనుమంతరావు 1956 అక్టోబర్ 10న విజయవాడలో జన్మించారు. హనుమంతరావు తల్లిదండ్రులు కాంతారావు ,సరోజినీ గుండు హనుమంతరావు కు భార్య,ఇద్దరు పిల్లలు ఉన్నారు 1974 లో 18 ఏళ్ల వయస్సులో నాటక రంగ ప్రవేశం చేశారు. నాటకాల్లో హనుమంతరావు వేసిన మొదటి వేషం రావణ బ్రహ్మ అహన పెళ్ళంట చిత్రంతో సినీ రంగంలో ప్రవేశించి…సుమారు 400 సినిమాల్లో నటించారు . అంతేకాకుండా పలు టీ వీ సీరియల్స్ లో నటించారు. …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat