ధైర్యం, దయ ఏకకాలంలో ప్రదర్శించిన సీఐకి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు ఫిదా అయిపోయారు. ఆయన తీరును అభినందిస్తూనే నగదు బహుమతితో సత్కరించాల్సిందిగా సూచించారు. శంషాబాద్లో ఓ రోడ్డు ప్రమాదం జరుగగా ఏడేండ్ల బాలుడు గాయపడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన సీఐ మహేష్ తన వాహనంలో ఆ బాలుడిని దవాఖనకు తీసుకువెళ్లారు. ఆ బాలుడి తల్లిదండ్రులు డబ్బులు చెల్లించే స్థోమత లేకపోవడంతో ఆ సీఐ స్వయంగా …
Read More »TimeLine Layout
February, 2018
-
6 February
ఔదర్యాన్ని చాటుకున్న పుట్ట మధు..!
తెలంగాణ రాష్ట్రంలో మంథని నియోజక వర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే పుట్ట మధు గొప్ప ఔదార్యాన్ని చాటుకున్నారు .రాష్ట్రంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన కాటారం మండలంలో ఓడిపలవంచ గ్రామానికి చెందిన వి.దేవేందర్ ప్రమాదశావత్తు తన కాళ్ళను కోల్పోయాడు.గతంలో కాంగ్రెస్ సర్కారు హయంలో ఎన్ని సార్లు అధికారుల చుట్టూ ఎమ్మెల్యేల చుట్టూ మంత్రుల చుట్టూ తిరిగిన ఫలితం లేకపోయింది .అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ తరపున గెలిచిన పుట్ట …
Read More » -
6 February
రాహుల్ ద్రవిడ్ కి కోపం వచ్చింది …..!
ఇటివల అండర్ 19 ప్రపంచ కప్ ను టీం ఇండియా గెలుపొందిన సంగతి తెల్సిందే .దీంతో బీసీసీఐ జట్టులోని ఆటగాళ్ళతో పాటుగా ఇతర సిబ్బందికి కూడా భారీ నజరానాను ప్రకటించింది.బీసీసీఐ ప్రకటించిన ఈ నజరానాపై అండర్ 19 కోచ్ రాహుల్ ద్రావిడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.వరల్డ్ కప్ ను గెలిచిన యువభారత్ జట్టులోని ఆటగాళ్ళకు ఒక్కొక్కరికి ముప్పై లక్షలు . కోచ్ కు యాబై లక్షలు ,ఇతర సిబ్బందికి ఒక్కొక్కరికి …
Read More » -
6 February
చిన్నాన్నతో అక్రమ సంబంధం..కారణం తెలుసా….!
ఏపీలో ఈ మద్య అక్రమ సంబంధాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. వీటి వల్ల ఎన్నో జీవితాలు నాశనం అయ్యాయి…రోడ్డునా పడుతున్నాయి. తాజాగా వావి వరుసలు మరిచి అక్రమ సంబంధం పెట్టుకుని చివరకు బలవన్మరణం పాలయ్యారు. లక్ష్మిదేవి అనే మహిళ వరుసకు చిన్నాన్న అయిన కడప శ్రీనివాసులుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇద్దరికీ వివాహాలు అయి పిల్లలు కూడా ఉన్నారు. నెల్లూరుకు చెందిన లక్ష్మీదేవి (30)కి 13 ఏళ్ల క్రితం కొత్త సింగనమల …
Read More » -
6 February
జులన్ గోస్వామి అరుదైన రికార్డు…
టీం ఇండియా మహిళ క్రికెటర్ జులన్ గోస్వామి మరో రికార్డును సొంతం చేసుకున్నారు.సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న మూడు వన్డేల సిరిస్ లో భాగంగా మిథాలీ రాజ్ నేతృత్వంలో టీం ఇండియా ఆ దేశంలో పర్యటిస్తున్న సంగతి తెల్సిందే . అందులో భాగంగా సోమవారం ఇరు జట్టుల మధ్య జరిగిన తొలి వన్డేలో జులన్ గోస్వామి ఇరవై నాలుగు పరుగులిచ్చి నాలుగు వికెట్లను ,శిఖా పాండే ఇరవై మూడు పరుగులిచ్చి మూడు …
Read More » -
6 February
రైల్వే బడ్జెట్ లో తెలంగాణకు రూ.1,813 కోట్లు
రైల్వే శాఖ మంత్రి రైల్వే బడ్జెట్ వివరాలతో కూడిన పింక్ బుక్ ను ఈ రోజు మంగళవారం లోక్ సభలో ప్రవేశపెట్టారు.రైల్వే బడ్జెట్ లో తెలంగాణ కు 1813 కోట్లు కేటాయించారు. మొత్తం 1,739 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్లను కేంద్ర సర్కారు నిర్మించనుంది. ఈ నిర్మాణానికి 16 వేల 930 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. రైల్వే ప్రాజెక్టుల కోసం రాష్ట్రాల వారీగా బడ్జెట్ కేటాయింపులు ఆంధ్రప్రదేశ్ కు …
Read More » -
6 February
నేను చేయని తప్పుకు నిందలు వేయడం…క్షమాపణలు తెలిపిన యాంకర్ అనసూయ…!
సెల్ఫీ అడిగినందుకు దుర్భాషలాడుతూ.. తన కుమారుడి ఫోన్ పగలగొట్టిందని ఓ మహిళ స్టార్ యాంకర్, టాలీవుడ్ నటి అనసూయ భరద్వాజ్పై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదుపై ట్విటర్ వేదికగా అనసూయ స్పందించారు. ఆ మహిళ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ట్వీట్ చేశారు. ‘ ఇది పూర్తిగా తప్పు. ఆ మహిళ అబద్ధాల్ని ప్రచారం చేస్తోంది. మా అమ్మను చూడటానికి తార్నాకకు వెళ్లా. నేను బయటికి …
Read More » -
6 February
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన…అబ్బాయి
అమెరికాలో థామస్ బేటై అనే ఆయన పండంటి బిడ్డకు జన్మనిచ్చాడు. అందుకే ఈయనే దేశంలో మొట్టమొదటి సారిగా లింగమార్పిడి తో తల్లిగా రూపాంతరం చెంది రికార్డుకెక్కాడు. దీని వెనుక విషాదం ఉంది. తాను 12సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తన తండ్రి కొడుకును దగ్గరికి తీసుకోవడంలేదనే బాధతో అతని తల్లి ఆత్మహత్య చేసుకుంది. దీంతో అతను ఆమెగా రూపాంతరం చెందాలని నిర్ణయించుకున్నాడు. అంతే 1990సం.లో అతని వయసు (20) హార్మోన్ థెరఫీ, …
Read More » -
6 February
ఎంబీసీల అభివృద్ధికి 1000 కోట్ల రూపాయల బడ్జెట్…
తెలంగాణ అగ్నికుల క్షత్రియ కులస్తులు కమలానగర్ లోని ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ ని తన నివాసంలో కలిశారు. వారిని ఎంబీ సీ ల జాబితాలో చేర్చాలని మెమోరాండంని సమర్పించారు.అనంతరం తాడూరి మాట్లాడుతూ ఎంతో వైభవంగా బ్రతికిన బీసీ లు గత అరవై సంవత్సరాల పాలనలో ఎంతో నష్టపోయారు . అటువంటి పరిస్థితులలో సీఎం కేసీఆర్ మనల్ని గుర్తించి ఎంబీసీల ఆత్మాభిమానం, ఆర్థిక స్వాలంభన కై ఎంబీసీ కార్పొరేషన్ …
Read More » -
6 February
మహిళా సాధికారత సాధించాలి-ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్..
తెలంగాణ రాష్ట్రంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే శ్రీ వొడితల సతీష్ కుమార్ మంగళవారం మండల కేంద్రంలోని మండల పరిషత్తు కార్యాలయంలో మహిళా సంఘాల అధ్యక్షులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో మహిళా సమైక్య భవనాలకు నిధులు మoజూరు చేసామని తెలిపారు. త్వరలోనే వాటి నిర్మాణాలు కూడా పూర్తి చేయాలని అధికారులను అదేశించినట్లు వెళ్లడించారు. గ్రామీణ మహిళల్లో మరింత చైతన్యం వచ్చేందుకు కృషి చేయాలని కోరారు. మహిళలు తలుచుకుంటే సాధించలేనిది …
Read More »