తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జగద్గిరిగుట్ట 126 డివిజన్ పరిధిలోని దేవమ్మ బస్తీలో నివాసం ఉంటున్న బద్దిని అనసూయ మంగళవారం తన ఇంట్లో దీపం వెలిగిస్తుండగా ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో అనసూయ ఇల్లు 80 శాతం దగ్ధం కావడంతో పాటు 10 ఏళ్ల చిన్నారికి గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ఈరోజు వెంటనే అక్కడికి వెళ్లి …
Read More »TimeLine Layout
November, 2022
-
11 November
అది తట్టుకోలేక బీసీ నేతలపై బీజేపీ కుట్రలు
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల విడుదలైన మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల్లో తమ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎదురైన ఘోర పరాభవాన్ని తట్టుకోలేక కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బీసీ నేతలపై అక్రమ కేసులు, ఈడి ఐటి పేరిట దాడులకు తెగబడుతోందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, సాంస్కృతిక, యువజన సర్వీసులు పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బ్యాంకుల్లో రుణాల పేరిట కోట్లు కొల్లగొట్టి విదేశాలకు …
Read More » -
11 November
తెలంగాణలో మొత్తం 2,95,80,736 మంది ఓటర్లు
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 2,95,80,736 మంది ఓటర్లు ఉన్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు గురువారం ఓటర్ల ముసాయిదా జాబితా-2023ను విడుదల చేసింది. మొత్తం ఓటర్లలో 83,207 మంది యువ (18 నుంచి 19 ఏండ్ల వయస్సు) ఓటర్లు ఉన్నారని వివరించింది. ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన తుది ఓటర్ల జాబితాలో 3,03,56,894 మంది ఓటర్లున్నారు.. అయితే ఓటర్ల పరిశీలన తర్వాత 3,45,648 మంది ఓటర్లకు …
Read More » -
10 November
కుల వృత్తులకు ఊతమిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం..
కులవృత్తులకు తెలంగాణ ప్రభుత్వం ఊతమిస్తుందని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు..ఉర్సు చెరువులో తెలంగాణ ప్రభుత్వం ఆద్వర్యంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ చేప పిల్లలను వదిలారు..ఈ సందర్బంగా ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ.. మత్సకారుల జీవితాల్లో వెలుగులు నింపాలని ప్రభుత్వం చేపపిల్లలను పంపిణీ చేస్తుందన్నారు.. మిషన్ కాకతీయతో చెరువులను పునరుద్దరించి చెరువులపై ఆదారపడ్డ కుల వృత్తులకు ప్రభుత్వం ఊతమిచ్చిందన్నారు..అన్ని కులాలు ఆర్థిక పరిపుష్టి సాదించాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అద్బుత కార్యక్రమాలను …
Read More » -
10 November
దస్తురబాద్ మండలంలో ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్ సుడిగాలి పర్యటన….
దస్తురబాద్ మండలంలో ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్ గారు పలు గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు.ఈ సందర్భంగా దేవునిగుడెం లో 20 లక్షల రూపాయలతో నిర్మించే గ్రామ పంచాయతీ నూతన భవనానికి భూమి పూజ చేశారు.అనంతరం ఆకొండపెట్ లో చెరువు మత్తడి మరమ్మత్తు పనులను ప్రారంభించి మున్యల్ లో మనా ఊరు మన బడి పథకం ద్వారా మంజూరైన ప్రభుత్వ పాటశాల అదనపు గదుల నిర్మాణానికి భూమి పూజ …
Read More » -
10 November
ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం
మునుగోడు ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రమాణం స్వీకారం చేశారు. శాసనసభలోని తన చాంబర్లో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పోరేషన్ చైర్మన్లు, ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులు, అసెంబ్లీ కార్యదర్శి వీ నరసింహా …
Read More » -
10 November
‘ఓరి దేవుడా’.. ఈరోజే ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఎందులో అంటే!
సినీప్రియులకు సడెన్ సర్ప్రైజ్ ఇచ్చింది ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా. మరికొన్ని గంటల్లో ఓరి దేవుడా సినిమా ఆహాలో అలరించనుంది. ఈరోజు (గురువారం) అర్ధరాత్రి 12 నుంచి ఓరి దేవుడా ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆహా అభిమానులతో పంచుకుంది. ఆహా ఇచ్చిన ఈ సర్ప్రైజ్కు సినీప్రియులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ మూవీ ఫాంటసీ రొమాంటిక్ కామెడీగా …
Read More » -
10 November
కూతురు పెళ్లికి గవర్నర్ను ఆహ్వానించిన అలీ
ప్రముఖ సినీ నటుడు, కమెడియన్ అలీ తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్రాజన్ను రాజ్భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. తన పెద్ద కూతురు ఫాతిమా వివాహం నిశ్చయమైంది. ఈ సందర్భంగా గవర్నర్కు అలీ శుభలేఖ ఇచ్చి తప్పకుండా పెళ్లికి రావాలని ఆహ్వానించారు. పెళ్లిపత్రికను అందుకున్న గవర్నర్ అలీకి శుభాకాంక్షలు తెలిపి పెళ్లికి కచ్చితంగా హాజరవుతానని చెప్పారు. ఇక ఈ మధ్యే అలీ కూతురు ఫాతిమా ఎంగేజ్మెంట్ హైదరాబాద్లో అట్టహాసంగా నిర్వహించారు. మరోవైపు అలీ …
Read More » -
10 November
జుట్టు ఊడిపోతోందని యువకుడి సూసైడ్!
కేరళలోని ఉత్తర్ కన్నూర్లో దారుణం జరిగింది. జుట్టు ఊడిపోతోందని మనస్తాపంతో ఓ యువకుడు సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఓ క్లినిక్లో మందులు వాడడంతో కనుబొమ్మలపైనా ఉన్న వెంట్రుకలు కూడా ఊడిపోవడంతో యువకుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ విషయమై మృతుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ పోలీసులు తమకు న్యాయం చేయడం లేదని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఉత్తర కన్నూర్కు చెందిన 26 …
Read More »