TimeLine Layout

February, 2018

  • 1 February

    గద్దెపైకి చేరుకున్న సమ్మక్క..

    ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర..మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో ఇవాళ అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.మేడారం జాతర సమీపంలోని చిలుకల గుట్ట నుంచి గద్దెపైకి సమ్మక్క చేరుకుంది. ఈ రోజు ఉదయం పూజారి ఇంటి నుంచి పూజా సామగ్రితో అమ్మవారి మందిరానికి తరలి వెళ్లిన తర్వాత ఆడబిడ్డలు గద్దెకు ముగ్గులువేసి తిరిగి వచ్చారు. సాయంత్రం భారీ పోలీసు బందోబస్తుతో పూజారులు చిలకలగుట్టకు చేరుకొని వనంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని …

    Read More »
  • 1 February

    కేంద్ర బడ్జెట్‌పై మంత్రి ఈటల అసంతృప్తి..

    ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2018-19 ఏడాదికి సంబంధించి కేంద్ర బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే..అయితే జైట్లీ ప్రవేశపెట్టిన కేంద్ర వార్షిక బడ్జెట్‌పై తెలంగాణ రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా అయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ..దాదాపు రూ. 40 వేల కోట్లు తెలంగాణకు ఇవ్వాలని తాము అడిగామని, కానీ ఇచ్చిందేమీ లేదని ఆయన అన్నారు. దేశంలో …

    Read More »
  • 1 February

    మంత్రి కేటీఆర్ సవాల్‌ను స్వీకరిస్తున్నా..ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

    తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నిన్న గద్వాల బహిరంగ సభలో ప్రసంగిస్తూ..వచ్చే 2019లో టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రాకుంటే రాజకీయ సన్యాసం చేస్తానని.. అదే కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుంటారా..? అని సవాల్ విసిరిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో దీనిపై స్పందించిన టీపీసీసీ చీఫ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే తాను, …

    Read More »
  • 1 February

    నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పిన టీ సర్కార్..!

    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం  గిరిజన ,బీ సీ సంక్షేమ శాఖ లో ఉన్న 310 ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ జారీ చేయగా..తాజాగా ఇవాళ ( గురువారం ) మరో శుభవార్త తెలిపింది.పంచాయతీరాజ్‌శాఖలో 151 ఖాళీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి తెలిపింది. 77 జూనియర్ అసిస్టెంట్, 74 టైపిస్ట్ పోస్టులు భర్తీకి ప్రభుత్వం అనుమతి తెలిపింది. పోస్టుల భర్తీని టీఎస్‌పీఎస్‌సీకి అప్పగించింది.హైదరాబాద్ మినహా మిగతా జిల్లాల్లో పోస్టుల …

    Read More »
  • 1 February

    రానాని వాడుకొని వ‌దిలేసిన‌ రకుల్… టాలీవుడ్ దిల్ ఉన్న హీరోతో పెళ్లి…!

    తెలుగు సినీ వ‌ర్గీయుల్లో ఓ వార్త హాట్ టాపిక్ అయ్యింది. టాలీవుడ్‌లో స్టార్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్… అదే టాలీవుడ్ దిల్లున్న హీరో నితిన్ రెడ్డి భార్య కాబోతోంద‌నే వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. అసలు మ్యాట‌ర్ ఏంటంటే దిల్ రాజు మరో మల్లీస్టారర్ సినిమాకు పచ్చజెండా ఊపారు. హీరోలు నితిన్, శర్వానంద్ తో సినిమా తీస్తున్నారు. గబ్బర్ సింగ్, డీజే సినిమాలు తీసిన దర్శకుడు …

    Read More »
  • 1 February

    విరామం లేదు.. విశ్రాంతి లేదు.. నా స్వామిరంగా జ‌గ‌న్ ఏం చెప్పాడు భ‌య్యా..?

    రాష్ట్రంలో ప్రజాసమస్యలను తెలుసుకోవడానికి వైసీపీ అధినేత జగన్ చేస్తున్న పాదయాత్ర 77 రోజుల‌కి చేరుకుంది. విరామ లేదు.. విసుగు లేదు.. అలసట లేదు.. ఆయాసం లేదు… గ‌ట్టిగా చెప్పాలంటే జ‌గ‌న్‌కు విశ్రాంతి లేదు.. జగన్ వెంట నడుస్తున్న జనవాహిని తగ్గడం లేదు. సునామీలా సాగుతున్న యాత్ర, కెరటాల్లా ఎగిసిపడుతున్న ప్రజా ఉత్సాహం, జగన్‌లో జవసత్వాలను ద్విగుళం బహుళం చేస్తున్నట్లు కనిపిస్తోంది. నాడు వైఎస్ఆర్ చేసిన పాదయాత్ర కంటే.. నేడు జగన్ …

    Read More »
  • 1 February

    కేంద్ర బడ్జెట్‌ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి..ఏమాన్నారో తెలుసా

    కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌ గురించి ప్రస్తావనే లేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో వెనుకడుగు వేశారని ఆయన చెప్పారు. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై విజయసాయి రెడ్డి స్పందిస్తూ.. విశాఖ రైల్వే జోన్‌ విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని చెప్పారు. రైల్వే జోన్‌ ఏర్పాటు చేయకుండా… అది లాభదాయకం కాదంటూ తప్పించుకుంటున్నారని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై ఆసక్తి ప్రదర్శించకపోవడం …

    Read More »
  • 1 February

    కేంద్ర బడ్జెట్‌ : ఏపీ, తెలంగాణలకు కేంద్రం ఇచ్చిన నిధులు ఇవే..!

    2018-19 ఏడాదికి సంబంధించి కేంద్ర బడ్జెట్ ను ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే..ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు పలు కేటాయింపులు చేశారు.ఆ వివరాలు మీ కోసం.. ఆంధ్రప్రదేశ్‌లో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీకి రూ.32కోట్లు, కేంద్రీయ విశ్వవిద్యాలయానికి రూ.10కోట్లు, గిరిజన విశ్వవిద్యాలయానికి రూ.10కోట్లు, ఎన్‌ఐటీకి రూ.54కోట్లు, ఐఐటీకి రూ.50కోట్లు, ట్రిపుల్‌ ఐటీకి రూ.30 కోట్లు, ఐఐఎంకు …

    Read More »
  • 1 February

    బడ్జెట్ ప్రవేశపెట్టిన మొదటి రోజే బీజేపీకి బిగ్ షాక్ .

    కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు 2018-19 ఏడాదికి సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టిన మొదటిరోజే ఆ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.ఒకవైపు ఆ పార్టీకి చెందిన నేతలు బడ్జెట్ ప్రజాహిత బడ్జెట్ ..రైతు హిత బడ్జెట్ అంటూ ఉదరగోట్టిన కానీ ఏకంగా అధికారంలో ఉన్న రాజస్తాన్ రాష్ట్రంలో మాత్రం ఆ పార్టీకి గట్టి ఝలక్ ఇచ్చారు ప్రజలు . అసలు విషయానికి వస్తే రాష్ట్రంలో బీజేపీ పార్టీకి అత్యంత కీలక …

    Read More »
  • 1 February

    స‌ర్వే రిపోర్ట్‌ లీక్ అవ‌డంతో… ల‌గ‌డ‌పాటి వ‌ర్సెస్ చంద్ర‌బాబు.. మూడురోజుల్లో తెడ్డు తిర‌గ‌బ‌డింది..!

    ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబును రాజ‌కీయ స‌ర్వేల్లో బాగా పేరుగాంచిన సీనియ‌ర్ నేత ల‌గ‌పాటి రాజ‌గోపాల్ నేరుగా అమ‌రావ‌తికి వ‌చ్చి.. బాబును క‌లిసి దాదాపు అర‌గంట‌కు పైగా చ‌ర్చ‌లు నిర్వ‌హించి వెళ్లారు. బాబుతో ల‌గ‌డ‌పాటి ఇటీవ‌ల కాలంలో రెండుమూడు సార్లు భేటీ అయ్యారు. అయితే, ఆ చ‌ర్చ‌లేవీ రాజ‌కీయాల‌కు సంబంధించినవి కావ‌ని రాజ‌గోపాల్ చెప్ప‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. ఎప్ప‌టిక‌ప్పుడు ఏపీ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat