TimeLine Layout

February, 2018

  • 1 February

    టీటీడీపీకి మరో మాజీ మంత్రి గుడ్ బై…

    తెలంగాణ టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత ,మాజీ మంత్రి ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు .తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తోలి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన పదిహేను మంది ఎమ్మెల్యేలలో పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ పార్టీలో చేరారు.మరో ఎమ్మెల్యే ఎనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలలో ఒకరు ఖమ్మం …

    Read More »
  • 1 February

    నా కూతూరు పెళ్లి విష‌యంలో… నీ జోక్యం వ‌ద్దు అన్న‌య్య‌..!

    టాలీవుడ్ వ‌ర్గీయుల్లోనే కాకుండా సోష‌ల్ మీడియాలో మెగా డాట‌ర్ నిహారిక పెళ్లి పై ర‌చ్చ జ‌రుగుతోంది. అసుల మ్యాట‌ర్ ఏంటంటే.. నిహారిక-హీరో నాగశౌర్యతో ప్రేమ‌లో ఉంద‌ని.. ఇద్ద‌రి పెళ్లికి మెగా ఫ్యామిలీ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని అయితే నాగ‌బాబు మాత్రం ఒప్పుకోవ‌డం లేద‌ని మెగా ఫ్యామిలీకి అత్యంత స‌న్నిహితుడైన వ్య‌క్తి నుండి ఈ మ్యాట‌ర్ లీక్ అయ్యింద‌ని వారం రోజులుగా ఓ వార్త సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ …

    Read More »
  • 1 February

    వైసీపీలోకి ల‌గ‌డ‌పాటి రాజ్‌గోపాల్..! డేట్ ఫిక్స్‌..!!

    వైసీపీలోకి ల‌గ‌డ‌పాటి రాజ్‌గోపాల్..! డేట్ ఫిక్స్‌..!!… ల‌డ‌పాటి రాజ‌గోపాల్ వైసీపీలో చేర‌నున్నారా..? అందుకు ముహూర్తం కూడా ఖ‌రారైందా..? అన్న ప్ర‌శ్న‌ల‌కు అవున‌నే స‌మాధానం ఇస్తున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. అందుకు కార‌ణాలు కూడా లేక‌పోలేదు మ‌రీ. ఆ కార‌ణాల‌ను ఒక‌సారి ప‌రిశీలిస్తే రాజకీయ విశ్లేష‌కుల మాట వాస్త‌వ‌మ‌నే చెప్పొచ్చు. see also : కాంగ్రెస్ నేతలకు నిద్ర లేకుండా చేసిన 41ఏళ్ళ యువనేత … ఇక అస‌లు విష‌యానికొస్తే.. ఇటు రాష్ట్రంలోను.. అటు …

    Read More »
  • 1 February

    కాంగ్రెస్ నేతలకు నిద్ర లేకుండా చేసిన 41ఏళ్ళ యువనేత …

    కాంగ్రెస్ పార్టీ వందేళ్ళకు పైగా చరిత్ర ఉన్న జాతీయ పార్టీ.స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇటు రాష్ట్రాలను కానీ అటు దేశాన్ని అత్యధిక కాలం పాలించిన ఏకైక రాజకీయ పార్టీ.అట్లాంటి ఘనచరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ రాష్ట్ర నేతలకు నిద్ర లేకుండా చేశాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తనయుడు ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీరామారావు.మంత్రి కేటీఆర్ బుధవారం …

    Read More »
  • 1 February

    ఐపిల్ హాట్ టాపిక్.. జూదూ చేసిన‌ జాన్వీ పై క‌న్నేసిన బ‌డా బాబులు..!

    ఐపిఎల్ వేలంపాట జరిగినప్పుడు గతంలో బాలీవుడ్ నటి ప్రీతిజింటా మాత్రమే అక్కడ సెంటారఫ్ అట్రాక్షన్‌గా ఉండేది. ఈ సొట్టబుగ్గల సుందరి చూపరుల కళ్లు తిప్పుకోనివ్వకుండా చేసేది. అయితే 2018 ఐపిఎల్ వేలంలో మాత్రం ఆమెకు పోటీగా మరో సుందరి అందరినీ ఆకట్టుకుంది. కోల్ కతా నైట్ రైడర్స్ తరపున వేలంలో పాల్గొని ఆటగాళ్ల గురించి డిస్కస్ చేస్తూ, కొంటూ, పోటీ పడుతూ చాలా బిజీబిజీగా కనిపించిన ఆ అమ్మాయిని చూసి, …

    Read More »
  • 1 February

    త్వరలో మరో సంచలనం..మోడితో-జగన్ భేటీ ..టీడీపీ నేతల్లో ఆందోళన

    గత నాలుగు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న టీడీపీ చేస్తున్న పాలన ఎలా ఉందో దేశానికే తెలిసిందని , రాక్షస పాలన జరుగుతుందని వైసీపీ నేతలు ఏన్నో సార్లు మీడియా ముందు చెప్పారు. ఇలాంటి పాలన ఉండకూడదని జగన్ పాదయాత్ర చేస్తున్నాడు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో త్వరలో మరో సంచలనానికి తెరలేవనుంది. అతి తొందరలోనే ప్రధానమంత్రి నరేంద్రమోది -ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మధ్య భేటీ జరిగే …

    Read More »
  • 1 February

    ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ అధికారాన్ని అబాసుపాలు చేస్తున్నారు..

    ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గత నాలుగు ఏండ్లుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ,ఎంపీలను తన పార్టీలోకి చేర్చుకుంటున్న సంగతి తెల్సిందే.ఇప్పటికే ముగ్గురు ఎంపీలను ,ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను పసుపు కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. See Also:బ్రేకింగ్ : 2019లో అధికారం ఎవ్వరిదో చెప్పిన ల‌గ‌డ‌పాటి లేటెస్ట్‌ స‌ర్వే..! అయితే పార్టీ ఫిరాయింపులపై ఆ …

    Read More »
  • 1 February

    మానవత్వం చాటుకున్న హోంగార్డులు..మంత్రి కేటీఆర్ అభినందనలు

    తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ మహానగరంలోని బహదూర్‌పుర పీఎస్‌లో పని చేసే హోంగార్డులు ( చందన్‌సింగ్‌, ఇనాయాతుల్లా ఖాన్‌లు) గుండెపోటుకు గురైన వ్యక్తి ప్రాణాలు కాపాడి తమ మానవత్వం చాటుకున్నారు.ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఈ సందర్బంగా రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వారికి అభినందనలు తెలిపారు. బహదూర్‌పుర పీఎస్‌లో పని చేసే హోంగార్డులు చందన్‌సింగ్‌, ఇనాయాతుల్లా ఖాన్‌లు గుండెపోటుకు గురైన వ్యక్తి ప్రాణాలు కాపాడారు. వారికి అభినందనలు. …

    Read More »
  • 1 February

    మేడారంలో ఉపరాష్ట్రపతికి టీ సర్కార్ ఇవ్వనున్న ప్రత్యేక బహుమతి ఇదే

    ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నిన్న( బుధవారం ) ప్రారంభమైన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఈ జాతర రెండేన్లు కొక్కసారి రావడంతో భక్తులు భారీ గా తరలి వస్తున్నారు.నిన్నటి వరకు సుమారు 50లక్షల వరకు దర్శించునున్నారని సమాచారం.కాగా ఈ జాతరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది.ఈ నేపధ్యంలో రేపు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు,తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు.ఈ …

    Read More »
  • 1 February

    2019 లో ముఖ్యమంత్రి కానున్న వైఎస్ జగన్..! ఇవిగో సాక్ష్యాలు.!!

    ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌స్తుతం ప్ర‌తిప‌క్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నిక‌ల త‌రువాత ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌బోతోంది. వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఏపీ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. ఏంటి ఇంత క‌చ్చితంగా ఎలా చెప్ప‌గ‌లుగుతారు..? అని అనుకుంటున్నారా..!! మీ సందేహాల‌కు సాక్షాధారాలే ఈ క‌థ‌నం. ఒక్క‌సారి 2014 లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన‌ప్పట్నుంచి చంద్ర‌బాబు స‌ర్కార్ ప‌నితీరును, అలాగే రాష్ట్ర రాజ‌కీయాల‌ను ప‌రిశీలిస్తే మీరూ అవుననే …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat