TimeLine Layout

January, 2018

  • 26 January

    ఏపీ ప్రజల తలరాత మార్చే సత్తా ఉన్న నేత జగన్ ..టీడీపీ కేంద్ర మాజీ మంత్రి..

    ఈ మాటలు అన్నది ఎవరో వైసీపీ పార్టీకి చెందిన నేత కాదు ..ఇతర పార్టీల నుండి వైసీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్న నేత కాదు.ఆయన తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి .ఆయన ఉమ్మడి రాష్ట్రంలో రాజంపేట నుండి ఎంపీగా గెలిచిన అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హాయంలో కేంద్రమంత్రిగా పని చేసిన అన్నయ్యగారి సాయిప్రతాప్ .ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి కోటరిగా ముద్ర …

    Read More »
  • 26 January

    ఒక్కరోజే వెయ్యి కోట్ల స్కామ్ ..అధికార పార్టీనా మజాకానా ..

    ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తెలుగు తమ్ముళ్ళు రెండు లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏకంగా ఇటివల జరిగిన ఆ పార్టీ ప్లీనరీలో బాబు మీద ఎంపరర్ ఆఫ్ కరప్షన్ అనే పుస్తకాన్ని విడుదల కూడా చేశారు.అయితే తాజాగా స్వయానా చంద్రబాబుకు వియ్యంకుడు ,హిందూపురం టీడీపీ …

    Read More »
  • 26 January

    సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం..!

    తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత  కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.వివరాల్లోకి వెళ్తే..గత కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాలో ఇతరుపను దూషించడం,కించపరిచేలా పోస్టులు పెట్టడం మరీ ఎక్కువైంది.దీనిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం ఇకనుండి అలా జరగకుండా సంచలన నిర్ణయం తీసుకుంది . ఇకనుండి సోషల్ మీడియాలో ఇతరులను దూషించే విధంగా లేదా కించపరిచేలా ఏమైనా పోస్టులు పెడితే జైలుకు వెళ్లాల్సిందే.కేసు నమోదు అయిన వెంటనే కోర్టు అనుమతి …

    Read More »
  • 26 January

    వైఎస్ జగన్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ 72వ రోజు షెడ్యూల్‌ ఇదే..!

    ఏపీ ప్ర‌తిప‌క్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జ‌గ‌న్‌ చేప‌ట్టిన‌ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ నెల్లూరు జిల్లాలో త‌న పాద‌యాత్ర‌ను కొన‌సాగిస్తున్నారు వైఎస్ జ‌గ‌న్‌. ఈ పాదయాత్రకు సంబందించిన 72వ రోజు షెడ్యూల్‌ ఖరారు అయింది. సూళ్లూరుపేట నియోజకవర్గం ఓజిలి మండలం సంగటూరు నుంచి ఆయన శనివారం పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడ నుంచి చిల్లమాను చెన్నైక్రాస్‌, గుర్రంకొండ, అర్మేనుపాడు వరకూ సాగుతుంది. అక్కడ వైఎస్‌ జగన్‌ భోజన విరామం తీసుకుంటారు. …

    Read More »
  • 26 January

    వైసీపీ వైపు చూస్తున్న టీడీపీ యువనేత ..?

    ఏపీలో రాజకీయాలు అంటే ఒక పార్టీ నుండి వేరే పార్టీలోకి చేరడం ..మరల తిరిగి అదే పార్టీలోకి రావడం అనే విధంగా తయారైంది.అధికార టీడీపీ పార్టీ అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నేతలపై అక్రమకేసులను బనాయించి..బెదిరించొ ..తాయిలాలు ఆశచూపో పార్టీలోకి చేర్చుకుంటున్న సంగతి తెల్సిందే.ఇలా వైసీపీ నుండి టీడీపీలో చేరాడు దివంగత మాజీ ఎమ్మెల్యే దేవినేని నెహ్రు.నెహ్రు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దేవినేని టీడీపీ అధినేత …

    Read More »
  • 26 January

    దావోస్ వేదిక‌గా..తెలంగాణ గ‌ళం వినిపించిన మంత్రి కేటీఆర్‌

    దావోస్ వేదిక‌గా తెలంగాణ ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఈ రోజు దావోస్‌లో ఇన్వెస్ట్ ఇండియా అధ్వర్యంలో జరిగిన Developing RD in India అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి కేటీఆర్‌ ప్రసంగించారు. దేశంలో పరిశోధన రంగానికి మరింత ప్రాధాన్యత పెరగాల్సిన అవకాశం ఉందని ఇందుకోసం దేశంలోని పరిశోధన సంస్ధలు, ఉన్నత విద్యా సంస్దలు మరింత చొరవ తీసుకోవాలని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ప్రైవేటు రంగంలో పెద్ద …

    Read More »
  • 26 January

    దావోస్‌లో రికార్డు సృష్టించిన మంత్రి కేటీఆర్..!

    వ‌రల్డ్ ఎక‌నామిక్ ఫోరం స‌దస్సు జ‌రుగుతున్న దావోస్‌లో తెలంగాణ‌కు ప్ర‌త్యేక గౌర‌వం ద‌క్కింది. రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కే తార‌క‌రామారావు ఈ విశిష్ట గౌర‌వం ద‌క్కింది. దావోస్ లోని వరల్ఢ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశంలో భాగంగా ఈ రోజు పలు దేశాల ఉప ప్రధానులు, మంత్రులు పాల్గొన్న “Leveraging Digital to Deliver Value to Society`  అనే సెషన్లో మంత్రి ప్రసంగించారు. ఈ సమావేశంలోని …

    Read More »
  • 26 January

    కోదండరామ్ పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖరారు..

    తెలంగాణ రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ ఛైర్మన్ ప్రో కోదండరామ్ ప్రత్యేక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై ..దానికి తగ్గట్లు సరికొత్త రాజకీయ పార్టీ ప్రకటనపై క్లారిటీ ఇచ్చారు.ఈ రోజు జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రో కోడండ రామ్ జేఏసీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మానవ హక్కులే హరించబడుతున్నాయి.అందులో భాగంగా మందా కృష్ణ మాదిగ ,వంటేరు ప్రతాప్ రెడ్డి …

    Read More »
  • 26 January

    వైఎస్సార్ కు బాగా సన్నిహితుడైన సాయి ప్రతాప్ ఎప్పుడో వైసీపీలో చేరాల్సింది…కాని ఇప్పుడు

    ఏపీ ప్ర‌తిప‌క్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జ‌గ‌న్‌ చేప‌ట్టిన‌ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ నెల్లూరు జిల్లాలో త‌న పాద‌యాత్ర‌ను కొన‌సాగిస్తున్నారు వైఎస్ జ‌గ‌న్‌. ఓ వైపు ప్ర‌జ‌లు, మ‌రో వైపు వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్తలు పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ తో కలసి న‌డుస్తున్నారు. ఆ పాదయాత్ర విజయవంతంతగా జరుగుతున్నది. అంతేకాదు చంద్ర‌బాబు స‌ర్కార్ వైఫ‌ల్యాల‌ను ఎత్తిచూపుతూ, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తూ జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను చేస్తున్నారు. జ‌గ‌న్‌లో …

    Read More »
  • 26 January

    రేపు అనంతపురంలో పర్యటించనున్న పవన్ కల్యాణ్

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ “ చలోరే చలోరే చల్” అనే కార్యక్రమంతో తన రాజకీయ యాత్రను తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ క్షేత్రమైన కొండగట్టు ఆలయం నుండి చేపట్టిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో తన యాత్రలో భాగంగా తెలంగాణలో మూడు రోజుల పర్యటన పూర్తయింది.ఇవాళ గణతంత్ర దినోత్సవం సందర్బంగా విరామం ఇచ్చారు.రేపు ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తారు.ఈ నెల 27 నుండి 29వ తేదీ వరకు అనంతపురం జిల్లలో పర్యటిస్తారని ఆ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat