ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో లేటెస్ట్ గా వస్తున్న వెబ్ సిరీస్ జీఎస్టీ.ప్రస్తుతం దర్శకుడు తీస్తున్న దీనిపై ఇంట బయట విమర్శల పర్వం కొనసాగుతుంది.అయితే ఈ మూవీ షూటింగ్ పూర్తిచేస్కోని రేపు జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా యూట్యూబ్ లో విడుదల చేయనున్నారు రాంగోపాల్ వర్మ . అయితే తాజాగా దీనికి సంబంధించిన స్టొరీ ,మాటలు అన్ని నావే అని వెలుగులోకి వచ్చాడు పి.జయ్ కుమార్ …
Read More »TimeLine Layout
January, 2018
-
25 January
చిరు బ్లడ్ బ్యాంకు లో భారీ కుంభ కోణం ….!
టాలీవుడ్ స్టార్ హీరో ,మాజీ రాజ్యసభ సభ్యుడు మెగాస్టార్ చిరంజీవి గత కొన్ని ఏండ్లుగా తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ మహానగరంలో చిరంజీవి బ్లడ్ బ్యాంకు కేంద్రాన్ని ఏర్పాటు చేసి నేత్ర,రక్తదనాన్ని సరఫరా చేస్తున్న సంగతి తెల్సిందే.అయితే చిరు బ్లడ్ బ్యాంకు కేంద్రంలో ఒక ఉద్యోగి భారీ గోల్ మాల్ కు పాల్పడ్డట్లు వార్తలు వస్తున్నాయి. అసలు విషయానికి వస్తే నగరంలోని చిరు బ్లడ్ బ్యాంకు కేంద్రంలో ఒక …
Read More » -
25 January
అభివృద్ధిపై ఎక్కడైనా చర్చకు సిద్ధం..మంత్రి జగదీశ్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు , భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఇవాళ నల్లగొండ జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా నార్కట్ పల్లి నుంచి అమ్మనబోలు వరకు రోడ్డు విస్తరణ పనులకు ఇద్దరు మంత్రలు ,ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు.ఈ సందర్బంగా మంత్రి జగదీశ్ కాంగ్రెస్ పార్టీ నేతలపై మండి పడ్డారు.నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ భూతంరావడానికి కారణం కాంగ్రెస్ …
Read More » -
25 January
పవన్ అయితే మూడు పెళ్ళిళ్లు చేసుకోవచ్చు…రేణూ దేశాయ్ మళ్లి పెళ్లి చేసుకోవద్దా?
అవినీతి రహిత పాలనే లక్ష్యంగా పార్టీ పెడుతున్నానని ప్రకటించిన పవన్ కళ్యాణ్ ను కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు తీవ్రంగానే విమర్శించారు. ప్రస్తుతం ఈ వాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వి.హనుమంతరావు చేసిన ఆరోపణలలో ఒకటి పవన్ కళ్యాణ్ తన రెండో బార్య రేణూ దేశాయ్ ని బెదిరించారన్న వార్త బాగా హల్ చల్ చేస్తున్నది.సంస్కృతి, సంప్రదాయాల గురించి గొప్పలు చెబుతున్న పవన్ కళ్యాణ్ ..ఎన్ని పెళ్లిళ్లు చేసుకోవాలో చెబితే …
Read More » -
25 January
కేసీఆర్ మార్గదర్శకంలో రాత్రింబవళ్లు కష్టపడుతున్నాం..మంత్రి తుమ్మల
తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఇవాళ నల్లగొండ జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా నార్కట్ పల్లి నుంచి అమ్మనబోలు వరకు రోడ్డు విస్తరణ పనులకు ఇద్దరు మంత్రలు ,ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు.ఈ సందర్బంగా మంత్రి తుమ్మల మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయాలకు తీతంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నారు. సీఎం …
Read More » -
25 January
హుస్నాబాద్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తా….
ఈరోజు 25.01.2018 గురువారం హుస్నాబాద్ శాసన సభ్యులు వొడితల సతీష్ కుమార్ ఎల్కతుర్తి మండల పరిషత్తు కార్యాలయంలో 37 మంది లబ్ది దారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను (రూ.75,116/) అందజేశారు. అలాగే ఇద్దరు లబ్దిదారులకు రూ.10 వేల చొప్పున ఆపద్బంధు చెక్కులను ఇచ్చారు. ఐదు ఈద్గాల అభివృద్దికి రూ.10 వేల చొప్పున చెక్కుల్ని అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ మట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా కల్యాణ …
Read More » -
25 January
టీడీపీ నుంచి 200 మంది వైసీపీలోకి చేరిక
ప్రస్తుతం ఏపీలో టీడీపీని ప్రజలు నమ్మడం లేదని వైసీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, పీఏసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి ధ్వజమెత్తారు. అంబాజీపేట మండలం వాకలగరువులో పార్టీ మండల శాఖ అధ్యక్షుడు వాసంశెట్టి చినబాబు అధ్యక్షతన నియోజకవర్గ కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో పార్టీ సమావేశం బుధవారం జరిగింది. రాజా, చిట్టబ్బాయి మాట్లాడు తూ చంద్రబాబు గత ఎన్నికల్లో 650 హామీలు ప్రకటించి ఏ ఒక్కటీ …
Read More » -
25 January
కాంగ్రెస్ నేత ఇనగాలపై తిరగబడిన ప్రజలు
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలపై ప్రజల్లో ఎంత తీవ్ర వ్యతిరేకత ఉందో చెప్పడానికి నిదర్శమైన సంఘటన.గత అరవై ఏండ్లుగా ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించి నీళ్ళు నిధులు ఉద్యోగాలు తెలంగాణ ప్రాంతంవారికి దక్కకుండా చేయడమే కాకుండా ఈ ప్రాంత సహజవనరులను వలసపాలకులు దోచుకుంటుంటే వాటాలు పంచుకొని మరి మౌనంగా ఉన్న ఆ పార్టీ నేతలపై తెలంగాణ ప్రజలు తిరగబడితే ఎలా ఉంటుందో పూస గుచ్చినట్లు చెప్పే విధంగా జరిగిన …
Read More » -
25 January
74 కిలోమీటర్ల పొడవుతో ఓరుగల్లుకు ఔటర్ రింగ్ రోడ్డు
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం తరహాలో త్వరలోనే ఓరుగల్లులో ఔటర్ రింగ్ రోడ్డును నిర్మించబోతున్నామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖామంత్రి కడియం శ్రీహరి తెలిపారు.దీ నికి సంబంధించి రాష్ట్ర ప్రబుత్వం 12 కంపెనీ లతో ఎంవోయూ కుదుర్చుకున్నదన్నారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ..74 కిలోమీటర్ల పొడవుతో ఓరుగల్లు మహానగానరంలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించబోతున్నామని మంత్రి తెలిపారు.ప్రస్తుతం కాజీపేటలో వున్నా2 లైన్ల ఆర్వోబీనీ 4 లైన్ రోడ్డుగా మారుస్తున్నామని ఈ సందర్బంగా …
Read More » -
25 January
వర్మతో శృంగారంలో.. మ్యాటర్ లీక్ చేసిన ఫిదా భామ..!
ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తాజా షార్ట్ ఫిల్మ్ జీఎస్టీ రచ్చ కొనసాగుతూనే ఉంది. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను మంటగలుపుతున్నాడని, అశ్లీలం వైపు యువతను నడిపిస్తున్నాడని వర్మని కొందరు విమర్శిస్తుంటే.. ఫిదా ఫేం గాయిత్రి గుప్తా వర్మని, వర్మ జిఎస్టీ సినిమాను సపోర్ట్ చేస్తున్నారు. గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ వల్ల వర్మ తప్పేమీ చేయడం లేదు. మన దేశంలో అలాంటివి తీయడం నిషేదం కాబట్టి విదేశాల్లో తీశారు. …
Read More »