TimeLine Layout

January, 2018

  • 17 January

    కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై కేంద్ర‌మంత్రి నితిన్ గ‌డ్క‌రీ ప్ర‌శంస‌లు..

    తెలంగాణ ద‌శ‌, దిశ‌ను మార్చే కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై కేంద్ర‌మంత్రి నితిన్ గ‌డ్క‌రీ ప్ర‌శంస‌లు గుప్పించారు. అంతరాష్ట్రీయ నదుల అనుసంధానం కార్యక్రమం లో కాళేశ్వరం పై చర్చించిన కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ ఈ సంద‌ర్భంగా కితాబు ఇచ్చారు. రైతుల, సాగునీటి అవ‌స‌రాలు తీర్చేలా కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ పనితీరు ఉంటుంద‌ని కేంద్ర జ‌ల వ‌న‌రుల శాఖ మంత్రి కొనియాడారు. ప్రాజెక్టుల నిర్మాణానికి అధిక బడ్జెట్ కేటాయించ‌డం గొప్ప విష‌య‌మ‌ని కేంద్ర మంత్రి …

    Read More »
  • 17 January

    జపాన్‌లో మంత్రి కేటీఆర్ బిజీ ..బిజీ ..

    తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు నేడు జపాన్ లో పర్యటిస్తున్నారు .ఈ సందర్భంగా పలు కంపెనీల ప్రతినిధులతో ,సీఈఓ ,చైర్మన్లతో వరస భేటీలు జరుపుతున్నారు మంత్రి కేటీఆర్ ..జపాన్ కు చెందిన ఐసీ ఫుడ్ సంస్థతో ఫుడ్ ప్రాసెసింగ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒప్పందాలు చేసుకున్నారు . మరోవైపు టోక్యోలో జరిగిన పలు రకాల కంపెనీలకు చెందిన అధిపతులతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు .వేస్ట్ …

    Read More »
  • 17 January

    సుప్రీం కోర్టులో.. ప‌ద్మావ‌త్ చిత్ర ర‌గ‌డ‌.. ఇక తాడో పేడో..!

    బాలీవుడ్ హిస్టారిక‌ల్ క‌థ‌ల‌ను చెక్క‌డంతో పేరుగాంచిన ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా బ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం ప‌ద్మావ‌త్‌. దీపిక ప‌డుకొనే ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నా.. వివాదాలు మాత్రం ఆగ‌డం లేదు.. ఇప్ప‌టికే ప‌ద్మావ‌త్‌ వ్య‌వ‌హారం కోర్టు మెట్లు ఎక్కింది. అయితే ఇప్పుడు ఆ చిత్ర నిర్మాత‌లు తాజాగా సుప్రీ కోర్టును ఆశ్ర‌యించారు. అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళితే.. ఎన్నో వివాదాల నడుమ పద్మావతి కాస్త …

    Read More »
  • 17 January

    కన్న బిడ్డల కళ్ళముందే భార్యను అతి కిరాతకంగా …!

    ప్రస్తుత రోజుల్లో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది.ఇంట బయట ఎక్కడకు వెళ్ళిన కానీ క్షేమంగా తిరిగి వస్తారు అనే భరోసా లేని రోజుల్లో నేటి మహిళలు తమ జీవితాన్ని గడుపుతున్నారు .ప్రేమించే ప్రేమికుడు దగ్గర నుండి కట్టుకున్న భర్త వరకు అందరి చేతుల్లో తమ ప్రాణాలను కోల్పోతున్నారు .తాజాగా దేశ రాజధాని మహానగరం అయిన ఢిల్లీ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యను కన్న బిడ్డల కళ్ళ …

    Read More »
  • 17 January

    చంద్ర‌బాబు ఆశలు.. గ‌ల్లంతు చేయ‌నున్న‌ జ‌గ‌న్‌.. తేల్చేసిన విశ్లేష‌కులు..!

    ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు జ‌గ‌న్ నీళ్లు జ‌ల్ల‌డం ఖాయ‌మ‌నే వార్త సోష‌ల్ మీడియాలో హాల్ చ‌ల్ అవుతోంది. అస‌లు మ్యాంట‌ర్ ఏంటంటే వైసీపీ అధినేత జగన్ పై పెట్టిన ప్రతి కేసు ప్రూవ్ అయిపోతుందని.. జగన్ త్వ‌ర‌లోనే జైలు వెళ్ళడం పక్కా అని చంద్ర‌బాబు భావించారు. అంతే కాకుండా టీడీపీ బ్యాచ్ మొత్తం కూడా ఇదే విష‌యాన్ని ప‌దే ప‌దే మీడియా ద్వారా రంకెలేస్తూ అరిచారు. అయితే …

    Read More »
  • 17 January

    ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని నా కాళ్ల ద‌గ్గ‌రికి చేర్చేది వాళ్లే.. క‌త్తి ఆఫ్ట‌ర్ ఫెస్టివ‌ల్ వార్నింగ్‌..!

    పవన్ అండ్ ఫాన్స్‌తో జ‌రుగుతున్న ర‌చ్చ‌కి సంక్రాంతి శెల‌వులు ప్ర‌క‌టించిన క‌త్తి మ‌హేష్.. మ‌ళ్ళీ ప‌ట్టాలు ఎక్కేశారు. ప‌వ‌న్ ఫ్యాన్స్‌తో ఏర్పడిన వివాదంలో తాను ఇప్పటికే ఒక మెట్టు దిగానని, మొదట పవన్ వచ్చి తనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశానని, అనంతరం ఆయన ఒక ట్వీట్ చేస్తే చాలని చెప్పానని అన్నారు. తాను ఎన్నడూ పవన్ కల్యాణ్‌ను వ్యక్తిగతంగా తిట్టలేదని, ఆయన అభిమానులు మాత్రం తనను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని …

    Read More »
  • 17 January

    కష్టాల్లో టీం ఇండియా…

    దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న టీంఇండియా పీకల్లోతు కష్టాల్లో పడింది.దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో ఆ జట్టు బౌలర్లు టీంఇండియా ఆటగాళ్ళపై తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు .మ్యాచ్ లో చారి రోజుఅయిన నేడు టీంఇండియా కి చెందిన కీలక వికెట్లను పడగొట్టి బౌలర్లు తమ జట్టును విజయతీరాలకు దగ్గరకు చేర్చారు . మ్యాచ్ లో 30వ ఓవర్లో రబాడ వేసిన బంతిని ఎదుర్కొన్న పార్ధీవ్‌ పటేల్‌(19) దాన్ని గాల్లోకి …

    Read More »
  • 17 January

    తెలంగాణలో 108, 102, ప్రాజెక్ట్ రెక్కల వాహన సేవలు ప్రారంభం ..

    తెలంగాణ రాష్ట్రంలో  కేసీఆర్ కిట్ల వాహన సేవలతో పాటు ఇతర వాహన సేవలను సీఎం కేసీఆర్ నేడు ప్రారంభించారు. వైద్యారోగ్య-కుటుంబ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లో జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్, మంత్రి లక్ష్మారెడ్డి పాల్గొని ఈ సేవలను ప్రారంభించారు. 102, 108, ప్రాజెక్టు రెక్కలు కార్యక్రమం కింద వాహన సేవలను సీఎం లాంచనంగా ప్రారంభించారు. కాన్పుకు ముందు, తర్వాత గర్బిణీలను తరలించేందుకు 102 వాహనాలు.. పట్టణాల్లో అత్యవసర సేవల …

    Read More »
  • 17 January

    తూప్రాన్ లో సీఎం కేసీఆర్ వరాల జల్లు

    తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్  ఈ రోజు మెదక్ జిల్లాలో తూప్రాన్ లో పర్యటిస్తున్నారు .పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు .మండల కేంద్రంలో యాబై పడకల ఆస్పత్రినిప్రారంభించారు.అనంతరం సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ మండల కేంద్రంలో కోటి రూపాయలతో కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తామని అన్నారు. అంతే కాకుండా తూప్రాన్ లో సీసీ రోడ్లు ,డ్రైనేజీ పనులకోసం ఐదు కోట్లను మంజూరు చేస్తామని తెలిపారు .ఇరవై …

    Read More »
  • 17 January

    జగన్ వేంటే ఉంటానాని నా ప్రజల సాక్షిగా ,నా ఆత్మ సాక్షిగా చేబుతున్నా…వైసీపీ ఎమ్మెల్యే

    ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధినేత వైఎస్ జగన్‌తోనే రాజన్న రాజ్యం సాధ్యమని చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే ఆర్కె రోజా అన్నారు. ప్రజా సమస్యలకొసం చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 64వ రోజు నగరి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అశేషజనవాహినిని ఉద్దేశించి రోజా ప్రసంగించారు. ఆమె ఏమన్నారంటే.. జగన్ అన్నా నా 18 సంవత్సరాల రాజకీయ జీవితంలో..నేను ఇద్దరికే రుణ పడి ఉన్నా …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat