నడుం నొప్పి అనేది తరచుగా పనిచేసే మహిళల్లో ఒక సాధారణ సమస్య, అయితే, ఎక్కువ శాతం మంది మహిళలు నడుం నొప్పిని ఆదిలోనే నివారించకుండా.. నొప్పి శాతం పెరిగిన తరువాత జాగ్రత్తలు పాటిస్తుంటారని ఇటీవల పరిశోధనలో తేలింది. అయితే, కాల్షియం, విటమిన్ డి, నిద్ర లేకపోవడం, ఎముకలపై ప్రభావం చూపేలా నిద్రపోవడం వంటివి నడుం నొప్పికి కారణాలని వైద్యులు చెబుతున్నారు. అయితే, నడుం నొప్పే కదా..! అని ఉపేక్షించకుండా.. నొప్పి …
Read More »TimeLine Layout
December, 2017
-
1 December
రాజకీయాల్లో కేటీఆర్ రోల్మోడల్..!
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్మహానగరంలో జరిగిన ప్రపంచపారిశ్రామికవేత్తల సదస్సు విజయవంతం కావడం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు, ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీ రామారావు దక్షతకు నిదర్శనమని ఎంపీ ఎం మల్లారెడ్డి అన్నారు. కేటీఆర్ ఆధునిక పరిజ్ఞానం, ముందస్తు ప్రణాళికను చూసి సదస్సుకు హాజరైన ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంకా మంత్రముగ్ధులయ్యారన్నారు. గురువారం ఎల్బీనగర్లో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం అనంతరం మాట్లాడుతూ ప్లీనరీ చర్చలో మాడరేటర్గా కేటీఆర్ …
Read More » -
1 December
కోటి ఎకరాలకు సాగునీరు ఇస్తాం..మంత్రి జగదీశ్రెడ్డి
రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగు నీరందించి తీరుతామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ అందుకోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని తెలిపారు. గురువారం సూర్యాపేట నియోజకవర్గంలో మంత్రి విస్తృతంగా పర్యటించారు. సూర్యాపేట మండలం యండ్లపల్లిలోని మూసీ ప్రాజెక్టు డీ-5 కాల్వ వద్ద సుమారు రూ.10 లక్షల వ్యయంతో పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పలుచోట్ల అభివృద్ధి పనుల్లో పాల్గొన్నారు. అంతకుముందు కలెక్టరేట్లో …
Read More » -
1 December
రైల్వే ప్రయాణికులకు కేంద్రం శుభవార్త ..
కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ సర్కారు ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైల్వే ను బలోపేతం చేయడానికి ..అన్ని వర్గాల ప్రజలకు చేరువ చేయడానికి పలు నిర్ణయాలను తీసుకుంటున్న సంగతి తెల్సిందే .తాజాగా రైల్వే ప్రయాణికులకు కేంద్ర సర్కారు శుభవార్తను ప్రకటించింది . అందులో భాగంగా జర్నీ చేసే సమయంలో రైల్వే టికెట్లను మరింత సులభతరం చేసేవిధంగా ప్రణాలికలను సిద్ధం చేసింది . దీంతో టికెట్లను …
Read More » -
1 December
ఏపీ సీఎం చంద్రబాబుకు టీఆర్ఎస్ సర్కారు ఆహ్వానం ..
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కారు నుండి పిలుపు వచ్చింది .ఈ క్రమంలో రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆహ్వానించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం . గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ ,మంత్రి …
Read More » -
1 December
ఎమ్మెల్యేలు పోతే కొత్తవార్ని గెలిపించే సత్తా నాకుంది .నీకుందా బాబు ..?
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఇరవై రెండు రోజులుగా ప్రజాసంకల్ప పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .జగన్ పాదయాత్రలో భాగంగా చిన్నవారి నుండి పండు ముసలి వరకు ,యువత దగ్గర నుండి మహిళల వరకు అన్ని వర్గాల నుండి అశేష ఆదరణ లభిస్తుంది .పాదయాత్రలో భాగంగా మహిళలు ,యువత ,విద్యార్ధులు ,రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి …
Read More » -
1 December
కేంద్రం మోసం చేసింది .సుప్రీంకోర్టుకు పోతాం..
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు ఇటు రాష్ట్రంలో ఆ కేంద్రంలో తమ మిత్రపక్షమైన బీజేపీ పై అసెంబ్లీ సమావేశాలు సాక్షిగా విరుచుకుపడ్డారు .ఒకనోకసమయంలో ఆయన మోదీ సర్కారు తమ పట్ల వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు .గత కొద్దిరోజులుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత మూడున్నర ఏండ్లుగా ఏపీకి కేంద్రం చేసిన …
Read More » -
1 December
ఆర్కే నగర్ ఉప ఎన్నిక..అన్నాడీఎంకే అభ్యర్ధిగా మధుసూదన్..
తమిళనాడు ముఖ్యమంత్రి,అధికార పార్టీ అన్నాడీఎంకే అధినేత్రి అమ్మ “జయలలిత “అకాల మరణంతో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం పలు మలుపులు తిరిగిన సంగతి తెల్సిందే .అమ్మ మరణం తర్వాత రాజకీయ రణరంగం ఎన్నో మలుపులు తిరుగుతూ చివరికి పళనీ ,పన్నీరు వర్గం చేతికి అధికార పీటం దక్కింది . అధికారం కోసం ఎన్నో కుట్రలు కుతంత్రాలు విశ్వప్రయత్నాలు చేసిన చిన్నమ్మ ఆఖరికి జైలు బాట పట్టింది .అయితే అమ్మ అకాలమరణంతో త్వరలో …
Read More »
November, 2017
-
30 November
వైసీపీ కార్యకర్తపై టీడీపీ వర్గీయులు గొడ్డలితో దాడి
ఆంధ్రప్రదేశ్ అధికార టీడీపీ పార్టీ వర్గీయుల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా, బెస్తవారిపేట మండల౦ పచ్చర్ల వెంకటాపురం గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త తిరుపతిరెడ్డి పై టీడీపీ వర్గీయులు గొడ్డలితో దాడి చేయడం స్థానికంగా కలకలం రేపింది. గాయపడ్డ తిరుపతిరెడ్డిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేసిన డాక్టర్లు 13 కుట్లు వేశారు.దాడి చేసిన టీడీపీ వర్గీయులు మద్యం సేవించి ఉన్నారని తెలుస్తోంది.
Read More » -
30 November
యాసిడ్ దాడిలో గాయపడిన మాధురి మృతి
వరంగల్ జిల్లాలో నిన్న జరిగిన యాసిడ్ దాడిలో గాయపడిన మాధురి వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. బుధవారం సాయంత్రం గర్నెపల్లి క్రాస్ రోడ్ వద్ద పొదల్లో మాధురి కాళ్లు చేతులు కట్టేసి కళ్లలో స్క్రూడ్రైవర్ తో పొడిచి నోట్లో శరీరంపై యాసిడ్ పోసిన విషయం తెలిసిందే .
Read More »