TimeLine Layout

November, 2017

  • 20 November

    మైనార్టీలకు దానితో లింకు లేకుండా నేరుగా సాయం.. సీఎం కేసీఆర్

    ఇవాళ  ప్రగతి భవన్‌లో ముస్లీంలు, మైనార్టీల సంక్షేమంపై ముఖ్యమంత్రి  కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… మైనారిటీల ఉపాధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలి. బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా ప్రభుత్వం సాయం అందేలా పథకాలు రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. ఉర్దూ భాష పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయాలి. దీని కోసం మహారాష్ర్టాకు ఒక బృందం తీసుకెళ్లాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని …

    Read More »
  • 20 November

    కొడ‌కా కోటేశ్వ‌రా.. పవన్‌కళ్యాన్‌ నోట అనిరుధ్‌ పాట

    టాలీవుడ్ న‌టుడు పవన్ కళ్యాణ్ త‌న సినిమాల్లో అప్పుడ‌ప్పుడూ త‌న‌లో ఉన్న ఇత‌ర క‌ళ‌ల‌ని బ‌య‌ట‌కి తీస్తారు. న‌ట‌న, ద‌ర్శ‌క‌త్వం, ఫైట్స్‌, సింగింగ్ ఇలా ఒక్కో సినిమాలో ఒక్కో ట్యాలెంట్‌ని బ‌య‌టపెట్టారు. గ‌తంలో త్రివిక్ర‌మ్ ప‌వ‌న్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన అత్తారింటికి దారేది చిత్రంలో కాటమరాయుడ పాట పాడిన ప‌వ‌న్.. తాజాగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్న చిత్రం కోసం మరోసారి గొంతు శ్రుతి చేసుకోబోతున్నాడు. అజ్ఞాతవాసి చిత్రం కోసం.. కొడ‌కా… కోటేశ్వ‌రా …

    Read More »
  • 20 November

    నీటి పొదుపుకు ప్రతి ఒక్కరు సిద్దం కావాలి ..

    తెలంగాణ‌లో సాగునీటి రంగం అవ‌స‌రాల‌పై విశేష ప‌రిజ్ఞానం ఉన్న ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఉద్య‌మకాలం నాటి నుంచే..రాష్ట్ర అభివృద్ధికి ప్ర‌ణాళిక‌లు వేశారని రాష్ట్ర విద్యుత్ మరియు యస్.సి అబివృద్ది శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సోమవారం నాడు మిర్యాలగూడలో జరుగుతున్న సాగర్ ఆయకట్టు ” రభీ 2017-18నీటి విడుదల ప్రణాళిక ” పై జరుగుతున్న వర్క్ షాప్ కు మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్యఅథిది గా హాజరైనారు.ఈ సందర్భంగా జరిగిన …

    Read More »
  • 20 November

    ఎంపీ క‌విత‌ను వ‌రించిన కొత్త ప‌ద‌వి…

    తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ ఎంపీ,తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు మ‌రో విశేష గౌర‌వం ద‌క్కింది. తెలంగాణ బాడీబిల్డింగ్ అసోసియేషన్ చైర్మన్ గా ఎంపీ క‌విత‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర అధ్యక్షులుగా తెలంగాణ జాగృతి యూత్ విభాగం రాష్ట్ర కన్వీనర్ కోరబోయిన విజయ్ కుమార్ ఎన్నికయ్యారు. న్యాయవాది ఆర్.మహదేవన్ సంఘం న్యాయ సలహాదారుగా వ్యవహరిస్తారు.హైదరాబాద్ సుల్తాన్ బజార్ లోని శ్రీ హనుమాన్ వ్యాయామశాల లో తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ …

    Read More »
  • 20 November

    రానున్నది రాజన్న పాలనే ..

    ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రను నిర్వహిస్తూనే మరోవైపు కర్నూలు జిల్లాలోని హుసేనాపురంలో నిర్వహించిన మహిళా గర్జన సదస్సులో పాల్గొన్నారు .ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ సభకు వస్తున్న మహిళల పట్ల పోలీసులు వ్యవహరించిన వైఖరిపై మండిపడ్డారు. సదస్సుకు వస్తున్న మహిళలను అడ్డుకోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు.పోలీసులు వారి డ్యూటీ మాత్రమే వారు చేసుకోవాలని… ప్రభుత్వం కోసం కాకుండా …

    Read More »
  • 20 November

    చంద్ర‌బాబు సెవెంత్ సెన్స్‌కి.. అస‌లు త‌ట్ట‌నేలేద‌ట‌..!

    ఏపీ సినీ రాజ‌కీయ వ‌ర్గాల్లో ర‌చ్చ లేపిన నంది అవార్డ్స్ ర‌గ‌డ పై తాజాగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స్పందించారు. సోమ‌వారం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత వ్యూహ కమిటీతో చంద్రబాబు భేటీ అయ్యారు నంది అవార్డుల ప్రకటనపై ఇంత వివాదం రేగుతుందని అనుకోలదట‌. వివాదాన్ని ముందే ఊహించుంటే అవార్డుల ఎంపికకు కూడా జ్యూరి విధానం బదులు ఐవిఆర్ఎస్ విధానాన్ని అవలంబించి ఉండేవారట‌. ఇక ప్రతీ విషయానికీ కులం రంగు పులిమేస్తున్నారంటూ …

    Read More »
  • 20 November

    పార్టీ లో కష్టపడే ప్రతివారికీ గుర్తింపు…

    తెలంగాణ రాష్ట్రంలో ఉప్పల్ నియోజకవర్గం లోని మల్లాపూర్ డివిజన్లో మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ ఇంచార్జి మైనంపల్లి హన్మంతరావు మరియు ఉప్పల్, ఎల్.బి నగర్, అంబేర్పెట్, మల్కాజిగిరి నియోజక వర్గాల ఇంచార్జి, ఎం.బి.సి. కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి గారు తెరాస కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్నీ నిర్వహించారు. ఈ సందర్భంగా తాడూరి మాట్లాడుతూ కార్యకర్తలు అందరూ సమన్వయంతో పని చేసి పార్టీ ని …

    Read More »
  • 20 November

    రాహుల్ పట్టాభిషేకానికి ముందే కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ ..

    రాహుల్ గాంధీ  త్వరలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించనున్న తరుణంలో ఆ పార్టీకి గట్టి షాక్ తగిలింది .త్వరలో గుజరాత్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి గట్టి షాకిచ్చి ..రానున్న లోక్ సభ ఎన్నికల్లో గెలుపుకు పునాది వేసుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తుంది . ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీతో కలసి ఎన్నికల బరిలోకి దిగుతుందని భావించిన …

    Read More »
  • 20 November

    జ‌గ‌న్ నుండి వ‌రాల జడివాన‌.. ఇక వైసీపీనీ ఆప‌గ‌ల‌రా..?

    ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో బాగంగా నిర్వ‌హించిన మ‌హిళా స‌ద‌స్సులో వ‌రాల జ‌ల్లు కురిపించారు. సన్న, చిన్నకారు కుటుంబీకులకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తానని ప్రకటించారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన సోమవారం హుసేనాపురంలో మహిళా సదస్సు నిర్వహించారు. మహిళా సదస్సుకి చుట్టుపక్క గ్రామాల మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా జగన్.. మహిళలతో మాట్లాడి …

    Read More »
  • 20 November

    రోజానా మ‌జాకా.. వైఎస్ఆర్‌ని భ‌లే ట‌చ్ చేసింది..!

    వైసీపీ అధినేత జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో భాగంగా సోమావారం నిర్వ‌హించిన.. వైసీపీ మ‌హిళా స‌ద‌స్సులో చంద్ర‌బాబు స‌ర్కార్ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా మండి ప‌డ్డారు. పురుషులను చంపడమే చంద్రబాబు లక్ష్యంగా కనిపిస్తోందని రోజా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రతి 50 వేల మందికీ ఓ వైన్స్ షాపును తెరిపించి, మగవాళ్ల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నాడని విమర్శించారు. జాతీయ రహదారులను లోకల్ రోడ్లుగా మార్చి ఇబ్బడి ముబ్బడిగా వైన్స్ షాపుల‌ను, బార్లను తెరిపించాడని చెప్పారు. …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat