TimeLine Layout

November, 2017

  • 3 November

    నేడు తిరుమలకు వైఎస్ జగన్‌..

    ఏపీలోని లక్షలాది మంది పేద, మధ్యతరగతి ప్రజానీకాన్ని ప్రత్యక్షంగా కలుసుకుని వారి సమస్యల పరిష్కారానికి అవసరమైన పూర్తి భరోసా కల్పించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు , ఏపీ  ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధమయ్యారు. ఈ నేపధ్యంలో  ఈనెల 6 నుంచి ప్రజాసంకల్ప యాత్రను ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో  వైఎస్  జగన్‌మోహన్‌రెడ్డి  తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆశీస్సుల కోసం ఇవాళ  రాత్రి తిరుమల వెళ్లనున్నారు . శనివారం ఉదయం నైవేద్య విరామ …

    Read More »
  • 3 November

    కారు ఎక్కనున్న కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి …

    తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్ వలసలు .అందులో భాగంగా టీటీడీపీ పార్టీ మాజీ నేత ,కోడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనుముల రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి విదితమే .తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి ఒకరు ప్రస్తుతం అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ వైపు చూస్తున్నారు అని వార్తలు వస్తోన్నాయి .అందులో భాగంగా ఇటీవల …

    Read More »
  • 2 November

    త్వరలో హైదరాబాద్‌కి సత్య నాదెళ్ల

    మైక్రోసాఫ్ట్  సీఈవో,  భారతీయడు సత్య నాదెళ్ల వచ్చేవారం మరోసారి ఇండియాను  సందర్శించనున్నారు.   తన పుస్తకం హిట్‌ రిఫ్రెష్‌ ప్రమోషన్‌లో భాగంగా ఆయన రెండు రోజులపాటు భారత్‌లో  పర్యటిస్తున్నారు. నవంబర్ 6-7 తేదీల్లో న్యూఢిల్లీ, హైదరాబాద్‌లో సత్య నాదెళ్ల సందర్శిస్తారు.  ఈ సందర‍్భంగా  ప్రభుత్వ అధికారులు, పారిశ్రామిక నాయకులు, విద్యార్ధులు, ఇతర  షేర్‌ హోల్డర్స్‌ సహా  ప్రముఖ విద్యావేత్తలతో ఆయన భేటీ కానున్నారని మైక్రోసాఫ్ట్ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు.ఈ రెండు …

    Read More »
  • 2 November

    ఫిక్సింగ్‌ కుంభకోణం గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీశాంత్

    టీమిండియా క్రికెటర్ శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘నా మీద కేవలం బీసీసీఐ నిషేధం విదించింది.. కానీ ఐసీసీ కాదుగా’ అందుకే భారత్‌లో ఆడే అవకాశం ఇవ్వకపోతే వేరే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తానని ఇటీవల చెప్పిన శ్రీశాంత్.. ఫిక్సింగ్ కు సంబంధించిన పలు అంశాలను వెల్లడించినట్లు సమాచారం. ‘ప్రస్తుతం టీమిండియాకు, ఐపీఎల్ లో ఆడుతున్న వారిలో నలుగురైదుగురికి ఫిక్సింగ్‌తో సంబంధం ఉంది. కానీ బీసీసీఐ నా ఒక్కడిపైనే కక్ష సాధించింది. …

    Read More »
  • 2 November

    మిథాలీ హీరోయిన్‌గా …?

    ఇండియన్ మహిళా క్రికెట్ టీమ్ కెప్టెన్‌గా పలు సంచలనాలను సృష్టించిన, సృష్టిస్తున్న మిథాలీ రాజ్ లేటెస్ట్ ఫొటోలను చూసిన ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. మిథాలీ ఏమైనా హీరోయిన్‌గా ట్రై చేస్తుందా ఏంటి? అనేంత ఆశ్చర్యపోయేలా ఆమె ఫొటోషూట్ ఫొటోలు నెట్‌లో సంచరిస్తున్నాయి. అలాగే ఈ మధ్య ఆమె సినీ సెలబ్రిటీలతో ఎక్కువగా కనిపించడంతో, నిజంగానే హీరోయిన్‌గా ట్రై చేస్తుందేమో అని అంతా భావిస్తున్నారు. అయితే ఈ ఫొటో షూట్ చేసింది …

    Read More »
  • 2 November

    చెప్పి చేసేది రాజకీయం కాదు.. ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు

    తెలుగుదేశం పార్టీ జాతీయ  అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా  చంద్రబాబు నాయుడు గురువారంఇవాళ  తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం అయ్యారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ కొన్ని కారణాల వల్ల కొందరు పార్టీ మారారు. ఆ ఫిరాయింపుల గురించి నేను మాట్లాడను. చెప్పి చేసేది రాజకీయం కాదు. ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు. కుటుంబసభ్యుల కన్నా కార్యకర్తలనే ఎక్కువగా ప్రేమిస్తా. తెలంగాణలో టీడీపీ జెండా రెపరెపలాడాలి. ఇక నుంచి …

    Read More »
  • 2 November

    కంటతడి పెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు

    ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కంటతడి పెట్టుకున్నారు. గురువారం శ్రీకాకుళం జిల్లాలోని తమ స్వగ్రామం నిమ్మాడలో ఎర్రన్నాయుడు వర్థంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రితో పాటు ఎంపీ రామ్మోహన్‌నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు ఉద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. అనునిత్యం ప్రజలతో మమేకమై అలుపెరగని నాయకుడిగా జిల్లా అభివృద్ధికి విశేష కృషి చేసిన తన సోదరుడి ఆశయాలు నెరవేర్చడమే తమ …

    Read More »
  • 2 November

    కింది స్థాయి అధికారి భార్యతో రాసలీలలు…..రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన సైన్యాధికారి

    తన సబార్డినేట్ భార్యతో రాసలీలలు నెరపుతూ పట్టుబడి ఓ సైన్యాధికారి చిక్కుల్లో పడ్డాడు. తన కింది స్థాయి అధికారి భార్యతో ఏకాంతంగా గడుపుతూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన ఆర్మీ కల్నల్‌ ఉదంతం పంజాబ్‌లో కలకలం రేపుతోంది. అక్టోబర్‌ 26 ఉదయం సైన్యానికి చెందిన పోలీసులు పంజాబ్‌లోని భంటియా జిల్లాలో ఆర్మీ అధికారి నివాసంలో తనిఖీలు జరిపారు. ఆ సమయంలో ఆ అధికారి భార్యతో రాసలీలలు జరుపుతూ ఓ కల్నల్‌ పట్టుబట్టాడు. …

    Read More »
  • 2 November

    జగన్ ను కల్సిన లగడపాటి -అందుకేనా ..?

    ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గత మూడున్నర ఏండ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుండి ఆద‌ర‌ణ పెరుగుతోంద‌ని కొద్ది రోజుల క్రితం మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజగోపాల్ విలేక‌ర్ల ముందు వెల్ల‌డించి క‌ల‌క‌లం రేపిన సంగతి విదితమే . ఈ సందర్భంగా లగడపాటి రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో జ‌గ‌న్ తిరుగులేని స్థానంలో ఉన్నార‌ని చెప్పిన జోస్యం అప్ప‌ట్లో తెగ హ‌ల్ చ‌ల్ చేసింది. …

    Read More »
  • 2 November

    సిపక్ తక్రా పోటీలను ప్రారంభించిన మంత్రి మహేందర్ రెడ్డి

    తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని గచ్చిబౌలి స్టేడియంలో సిపక్ తక్రా 4వ ప్రపంచకప్ పోటీలను మంత్రి మహేందర్ రెడ్డి ప్రారంభించారు. బ్రెజిల్, చైనా, వియత్నాం, పాకిస్థాన్, మయన్మార్, బంగ్లాదేశ్, సింగపూర్ తదితర దేశాల నుంచి 20 మంది సిపక్ తక్రా క్రీడాకారులు ఈ పోటీలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ .. విశ్వనగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతున్న తరుణంలో పోటీలు జరగడం రాష్ర్టానికి గర్వకారణమన్నారు. భారత …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat