TimeLine Layout

October, 2017

  • 25 October

    తిరుమలలో ఎంతపెద్ద కొండచిలువో! భయంతో భక్తులు పరుగులు

    ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో బుధవారం కొండచిలువ కలకలం రేపింది. బాలజీనగర్‌ కాలనీలో జనావాసాల మధ్య కొండచిలువ ప్రత్యక్షం కావడంతో భయంతో భక్తులు పరుగులు తీశారు. స్థానికులు అటవీశాఖ అధికారులు సమాచారం అందించారు. అధికారులు స్పందించకపోవడంతో స్థానికులే కొండచిలువను పట్టుకుని దాన్ని సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలేశారు. కొండచిలువను చూసేందుకు, దాన్ని కెమెరాల్లో బంధించేందుకు పోటీపడ్డారు. ఫొటోలు, వీడియోలు తీసేందుకు ఎగబడ్డారు. వన్యప్రాణులు, క్రూర మృగాలు జనావాసాల్లో రావడం ఇటీవల కాలంలో …

    Read More »
  • 25 October

    27న అసెంబ్లీ ముట్టడి..ఉత్తమ్

    ఈ నెల 27న గాంధీ భవన్  నుంచి పాదయాత్రగా  వెళ్లి అసెంబ్లీని  ముట్టడిస్తామన్నారు  పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. గాంధీ భవన్ లో  సమావేశమైన  కిసాన్ సెల్… ఏకగ్రీవ  తీర్మానాలు ప్రకటించింది.  రైతులకు రెండు లక్షల  రుణమాఫీ  ఏకకాలంలో ఇవ్వాలని  నిర్ణయించామన్నారు  . పత్తి క్వింటాలుకు 5వేలు  తగ్గుకుండా చూస్తామన్నారు.  నష్టపోయిన మొక్కజొన్న,  వరి పంటలకు… ఎకరాకు 15 వేలు, పత్తికి 25 వేల  నష్టపరిహారం చెల్లించాలని ఉత్తమ్ కుమార్ …

    Read More »
  • 25 October

    ఆధార్ లింక్ తుది గడువు పొడిగింపు

    ప్రభుత్వ సేవలు పొందడానికి ఆధార్ కచ్చితమా లేదా అనే అంశంపై సుప్రీం కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. దీనిపై పలు స్వచ్ఛంద సంస్థలు పిటిషన్లు వేశాయి. వాదనలు విన్న సుప్రీం కోర్టు.. అక్టోబర్ 30కి వాయిదా వేసింది. అయితే ఆధార్ తప్పనిసరి చివరి తేదీని వచ్చే ఏడాది మార్చి 31కి పొడిగించినట్టు అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది కేంద్రం. గతంలో ఇది 2017 డిసెంబర్ 31 వరకు ఉండేది. ఈ పొడిగింపు కేవలం …

    Read More »
  • 25 October

    న‌డిరోడ్డుపై పోర్న్ మూవీ షూటింగ్ ‌! బ‌ట్టల‌ను విప్పేసిన మ‌హిళ‌లు

    సిగ్గు, ఎగ్గూ లేకుండా పోవ‌డ‌మంటే ఇదే! ఆడ_ మగ , చిన్నా-పెద్ద, పిల్లా-పాప‌, వృద్ధులూ అంద‌రూ చూస్తుండ‌గా.. బ‌రితెగింపున‌కు పాల్పడిందో టీమ్‌. న‌డిరోడ్డుపై ఇద్దరు మ‌హిళ‌ల స్వలింగ సంప‌ర్కానికి సంబంధించిన పోర్న్ మూవీ ప్రోమోను చిత్రీక‌రించారు. ఈ ఘ‌ట‌న స్పెయిన్‌లో చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌పై అక్కడి పోలీసు ఉన్నతాధికారులు విచార‌ణ‌కు ఆదేశించారు. స్పెయిన్‌లో ప్రతిష్ఠాత్మక శాన్ టెల్మో ప్యాలెస్ వ‌ద్ద రోడ్డు, అక్కడే ఉన్న పార్కు, గుర్రపు బ‌గ్గీలో …

    Read More »
  • 25 October

    రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంచలన నిర్ణయం!

    పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన టెలీకం సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. నవంబర్ చివరినాటికి 2జీ మొబైల్ వ్యాపారానికి గుడ్‌బై చెప్పాలని నిర్ణయించింది. అయితే 3జీ, 4జీ సేవలు మాత్రం యథాతథంగా కొనసాగుతాయని వెల్లడించింది. కంపెనీ కార్యకలాపాలను కుదిస్తున్నందున పెద్ద సంఖ్యలో ఉద్యోగులను కంపెనీని వీడివెళ్లాలని కోరినట్టు సమాచారం. అయితే దీనిపై ఆర్‌కామ్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఈ నెల మొదట్లో ఎయిర్‌సెల్‌తో విలీన ఒప్పందం కుదుర్చుకున్న …

    Read More »
  • 25 October

    అన‌సూయ హార్ట్ ట‌చ్చింగ్ ఫొటోలో.. అంత మ్యాట‌ర్ ఉందా..?

    తెలుగు బుల్లి తెర హాట్ కామెడీ ప్ర్రోగ్రాంలు జ‌బ‌ర్ధ‌స్త్, ఎక్స్ ట్రా జబర్ధస్త్ యాంకర్లు అన‌సూయ, ర‌ష్మీలు మంచి స్నేహితులు. ఇద్ద‌రూ వెండితెర పై కూడా అప్పుడ‌ప్పుడు మెరుస్తున్నారు. ఇక, ఈ ఇద్దరి మధ్యా విభేదాలంటూ అప్పుడప్పుడూ గాసిప్స్‌ వస్తూనే వున్నాయి. వాటిని ఈ ఇద్దరూ ఖండించేస్తున్నారు. అయినా, గాసిప్స్‌ ఆగుతాయా.. అలా అలా షికార్లు చేస్తూనే ఉన్నాయి. ఇక ప్ర‌తిసారి ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు అంటూ వ‌స్తున్న గాసిప్స్‌కి …

    Read More »
  • 25 October

    కంచ ఐలయ్యకు టీడీపీ సర్కారు షాక్ ..

    ప్రముఖ వివాదాస్పద రచయిత కంచ ఐలయ్యకు మద్దతుగా ఆయన వర్గీయులు, ఆయనకు పోటీగా ఆర్యవైశ్య, బ్రాహ్మణ జేఏసీ ఏపీలో మహానగరం విజయవాడలోని జింఖానా గ్రౌండ్‌లో ఒకేరోజు సభ నిర్వహణకు అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోగా నగర పోలీసులు ఇద్దరికీ అనుమతులు నిరాకించారు. జింఖానా గ్రౌండ్‌లో ఈనెల 28న సభ నిర్వహణకు అనుమతించాలని సామాజిక ఉద్యమ జేఏసీ నగర కమిషనర్‌కు దరఖాస్తు చేసుకుంది.దీనికి పోటీగా ఆర్యవైశ్య, బ్రాహ్మణ జేఏసీ కూడా అదే …

    Read More »
  • 25 October

    లాభాలతో స్టాక్ మార్కెట్లు ..

    ఈ రోజు దేశంలో స్టాక్‌మార్కెట్లు  ట్రేడింగ్‌లో దూసుకెళ్లాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్, నిఫ్టీలు కొత్త రికార్డులు సృష్టించాయి. స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 435 పాయింట్లు లాభపడి 33,042 వద్ద ముగియగా..నిఫ్టీ 88 పాయింట్ల లాభంతో 10,295 వద్ద ముగిసింది

    Read More »
  • 25 October

    ప్రతిపక్షాలపై మండిపడ్డ మంత్రి జగదీష్ రెడ్డి …

    ఆధిపత్య రాజకీయాలకోసం హత్యరాజకీయాలకు పాలపడి ఒక్కో గ్రామంలో ఐదునుండి పదిమంది కార్యకర్తలు హత్యకు గురవడానికి కారణభూతులైన నేతలే ఇప్పుడు సూర్యాపేట కేంద్రంగా అఖిలపక్షము అంటూ ప్రజల్ను గందరగోళం పడేసేందుకు కుట్రలు పన్నుతున్నారని రాష్ట్ర విద్యుత్ మరియు యస్.సి అభివృద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు అఖిల పక్షంగా ఏర్పడ్డ నేతలు చేసిన పరస్పర హత్యారాజకీయాలతో హత్యలకు గురైన కార్యకర్తల ఘోరీలు సూర్యాపేటకేంద్రంగా వారు నెరుపుతున్న రాజకీయాలను చూసి …

    Read More »
  • 25 October

    మోదీ సర్కారుపై దీదీ తిరుగుబాటు ..

    కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు మీద పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి మండిపడ్డారు.ఆమె మీడియాతో మాట్లాడుతూ తన ఫోన్ నంబర్ ను ఆధార్ తో అనుసంధానం చేసుకోనని… కావాలంటే తన నంబర్ ను కట్ చేసుకోవచ్చని ఆమె అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఫోన్ నంబర్ కు ఆధార్ ను అనుసంధానం చేసుకోవాలని కేంద్రం ఆదేశించిన సంగతి మనకు తెలిసిందే. దీనిపై వేసిన పలు కేసులను …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat