తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తొలితరం ఉద్యమ నాయకులు.. మాజీ మంత్రి దివంగత కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హైదరాబాద్ నగరంలోని కొండా లక్ష్మణ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఆయన.. ‘ఏ జలదృశ్యంలో అయితే …
Read More »TimeLine Layout
September, 2022
-
27 September
ఫోన్ కాల్ కే భయపడుతున్న బుట్టబొమ్మ.. ఎందుకంటే..?
వరుస మూవీలతో దక్షిణాదిన అగ్ర కథానాయికగా చలామణీ అవుతోంది బుట్టబొమ్మ.. పొడుగు కాళ్ల సుందరి .. యువతకు కలల రాకూమరి పూజా హెగ్డే. బాలీవుడ్లోనూ తనకు అవకాశాలు వస్తున్నాయి. మిగిలిన వారితో పోలిస్తే పూజా పారితోషికం ఎక్కువే అని టాక్. ఈ సందర్భంగా ఓ ప్రముఖ మీడియాకిచ్చిన ఇంటర్వూలో ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ నా అదృష్టం కొద్దీ చిత్రసీమలోకి వచ్చాను. ఇక్కడ నా ప్రతిభతోనే నిలదొక్కుకొన్నా. హిట్లూ, ఫ్లాపులూ ఎప్పుడు …
Read More » -
27 September
గులాం నబీ అజాద్ కొత్త పార్టీ ఇదే..?
గతంలో దాదాపు యాబై ఏండ్ల పాటు అనేక పదవులను అనుభవించిన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ జమ్ము కశ్మీర్లో డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ పేరుతో నిన్న సోమవారంఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తన నూతన పార్టీని ప్రకటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడు తాను ప్రకటించిన సరికొత్త పార్టీ స్వతంత్ర ఆలోచనలు, సిద్ధాంతాలతో ప్రజాస్వామిక పునాదులపై వేళ్లూనుకుంటుందని తెలిపారు. అయితే తాను ప్రకటించనున్న …
Read More » -
27 September
కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ గర్వించే గొప్ప నేత
అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో బడుగు బలహీనవర్గాల కోసం, తెలంగాణ సాధన కోసం తన జీవితాంతం పోరాడిన కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ గర్వించే గొప్ప నేత అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కొనియాడారు. కొండాలక్ష్మణ్ బాపూజీ జయంతి (సెప్టెంబర్ 27) సందర్భంగా ఆయనకు సీఎం కేసీఆర్ ఘన నివాళులర్పించారు. ఉద్యమకారుడిగా, ప్రజాస్వామికవాదిగా, పీడిత ప్రజల పక్షపాతిగా, నిబద్ధత కలిగిన గొప్ప రాజకీయ నాయకుడుగా పలుపార్శ్వాలతో కూడిన కొండా లక్ష్మణ్ …
Read More » -
27 September
ఆదిలాబాద్ జిల్లాలో త్వరలోనే ఐటీ పార్కు
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు నిన్న సోమవారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన సంగతి విదితమే. ఈ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ బీడీ ఎన్టీ ల్యాబ్ను సందర్శించారు.అనంతరం మంత్రి కేటీఆర్ ఐటీ ఉద్యోగులతో కేటీఆర్ మాట్లాడారు. ఆ తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాలో త్వరలోనే ఐటీ పార్కును ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు..ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న …
Read More » -
26 September
హైదరాబాద్లో దంచికొట్టిన వర్షం.. భారీగా ట్రాఫిక్జామ్
హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. భారీగా రోడ్లపైకి వరదనీరు రావడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. కూకట్పల్లి, అమీర్పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, నాంపల్లి, ట్యాంక్బండ్, హిమాయత్నగర్, కోఠి, మలక్పేట్, దిల్సుఖ్నగర్ ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రాజేంద్రనగర్, శంషాబాద్, గండిపేట్, కిస్మత్పూర్, అత్తాపూర్, మణికొండ, నార్సింగి, లంగర్ హౌస్, గోల్కొండ మొదలైన చోట్ల వర్షం పడింది. ఆఫీసుల నుంచి వచ్చే వారు …
Read More » -
26 September
ట్రిపుల్ ఐటీ విద్యార్థులు సమ్మె చేసే విధానం నచ్చింది: కేటీఆర్
సమ్మె కోసం బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఎంచుకున్న పద్ధతి తనకు నచ్చిందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. గాంధీ సత్యాగ్రహం ఎలా చేశారో.. అలానే శాంతియుతంగా సమ్మె చేశారని కొనియాడారు. సహచర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, శ్రీనివాస్గౌడ్తో కలిసి బాసర ట్రిపుల్ ఐటీని కేటీఆర్ సందర్శించారు. విద్యార్థులతో లంచ్ చేసి వాళ్లతో గడిపారు. ఈ సందర్భంగా ట్రిపుల్ ఐటీలో ఎదుర్కొంటున్న సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ‘‘రాజకీయ …
Read More » -
26 September
‘సలార్’ ఫొటోలు లీక్.. ప్రశాంత్ నీల్ షాకింగ్ డెసిషన్!
కేజీఎఫ్తో పాన్ ఇండియా దర్శకుడిగా మారిన ప్రశాంత్నీల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ నటుడు ప్రభాస్ హీరోగా ఆయన దర్శకత్వంలో ‘సలార్’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్కు సంబంధిచిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్ల కొడుతున్నాయి. ముఖ్యంగా ఇందులో ప్రభాస్ నటించిన సీన్కు సంబంధించిన ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఎంతో కష్టపడి సీన్స్ తెరకెక్కిస్తుంటే ఆ ఫొటోలు ఇలా బయటకు వచ్చేస్తుండటంపై ప్రశాంత్ నీల్ …
Read More »