ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) క్రికెట్లో కీలక మార్పులు చేసింది. ఈ కొత్త నిబంధనలన్నీ ఈ నెల 28 నుంచి అమల్లోకి రానున్నాయి. బ్యాట్ కొలతలు, దురుసుగా ప్రవర్తించే ప్లేయర్స్ను బయటకు పంపించేయడంతోపాటు డెసిషన్ రీవ్యూ సిస్టమ్లోనూ కీలక మార్పులు చేసింది. సౌతాఫ్రికా, బంగ్లాదేశ్.. పాకిస్థాన్, శ్రీలంక టెస్ట్ సిరీస్ల నుంచి ఈ కొత్త రూల్స్ను అమలు చేస్తారు. ఎంసీసీ లాస్ ఆఫ్ క్రికెట్కు మార్పులు చేయడంతో ఐసీసీ ప్లేయింగ్ …
Read More »TimeLine Layout
September, 2017
-
26 September
“రామ్ గోపాల్ రెడ్డి”గా మారిన “రాంగోపాల్ వర్మ” ..అసలు కారణం ఇదే ..?
రాంగోపాల్ వర్మ అంటే తెలియని వారుండరు అతిశయోక్తి లేదేమో .అంతగా ఆయన పాపులర్ అయ్యారు .అప్పుడెప్పుడో వచ్చిన టాలీవుడ్ మన్మధుడు యువసామ్రాట్ అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన మూవీ “శివ “తో ఇక్కడ ట్రెండ్ సెట్ చేసిన రాంగోపాల్ వర్మ ఆ తర్వాత ఆయన బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ తన కంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు . ఆ తర్వాత ఆయన సోషల్ మీడియాలో పలు వివాదాస్పద ట్వీట్లతో …
Read More » -
26 September
అమ్మాయిలను సరఫరా చేసేది ఇతడే
పేద ముస్లిం కుటుంబాలకు మాయ మాటలు చెప్పి మైనర్ బాలికలను అరబ్ షేక్లు దుబామ్ తరలిస్తున్నారని సౌత్ జోన్ డీసీపీ వి సత్యనారాయణ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… కాంట్రాక్టు మ్యారేజీలు, మైనర్ బాలికలను దుబాయ్కు అమ్మేసే గ్యాంగ్ను అరెస్ట్ చేశామని వెల్లడించారు. 12 బ్రోకర్లు, 3 ఒమన్ షేక్లు, 2 ఖాజీలను పట్టుకున్నట్టు తెలిపారు. హైదరాబాద్ ఖాజీ అలీ అబ్దుల్లా రఫై ఓల్టా కూడా అరెస్టైన వారిలో …
Read More » -
26 September
పవన్ బాటలో కమల్ హాసన్ ..!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ హటావో .దేశ్ బచావో అనే నినాదంతో జనసేన పార్టీని ప్రముఖ స్టార్ హీరో ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన సంగతి విదితమే .గత సార్వత్రిక ఎన్నికల్లో అక్కడ ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ,బీజేపీ పార్టీకి మద్దతుగా నిలిచాడు పవన్ కళ్యాణ్ .తెలంగాణ లో పవన్ ఫ్యాక్టర్ ఏమి పని చేయలేదు . అక్కడ ఏపీలో మాత్రం …
Read More » -
26 September
చంద్రబాబుకు ట్రెమండస్ షాక్.. టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అవుట్..?
ఏపీలో అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి బెదిరింపులకు తలొగ్గిన ప్రభుత్వం వెంటనే చాగల్లుకు నీటిని విడుదల చేసింది. అయితే ఈ వివాదం మరింత ముదిరింది. శింగనమల నియోజకవర్గానికి అన్యాయం చేస్తున్నారంటూ ఆ నియోజకవర్గానికి చెందిన రైతులు రోడ్డెక్కారు. జేసీ రాజీనామా బెదిరింపుకలు భయపడి ఒక ప్రాంతానికి నీటిని ఎలా విడుదల చేస్తారని.. హెచ్చెల్సీ పరిధిలో లేని చాగల్లుకు నీటిని విడుదల చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. తమ ప్రాంత రైతులకు అన్యాయం …
Read More » -
26 September
కొడంగల్ లో దూసుకుపోతున్న యువనేత….!
తెలంగాణ రాష్ట్ర టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజక వర్గం కోడంగల్ నియోజక వర్గం .గత మూడున్నర ఏండ్లుగా నియోజక వర్గానికి ..నియోజక వర్గ ప్రజలకు అందుబాటులో ఉండకుండా సమస్యల నిలయంగా మారుస్తున్నాడు .నిత్యం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో కూర్చొని టీఆర్ఎస్ సర్కారు పై ముఖ్యమంత్రి కేసీఆర్ పై అవాకులు చవాకులు పేలుస్తున్నాడు . ఈ …
Read More » -
26 September
ముస్సోరీ బాబు ప్రసంగంలో తప్పుల తడక ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ముస్సోరీ లో జరుగుతున్న సీనియర్ ఐఏఎస్ అధికారుల మిడ్ టర్మ్ కెరీర్ శిక్షణ కార్యక్రమానికి హాజరైన సంగతి తెల్సిందే .ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ తను ఎప్పుడు విద్యార్ధినే . నేను నిరంతరం నేర్చుకుంటాను .తాను ఎప్పటికప్పుడు సమాజం ,అధికారుల నుండి నేర్చుకుంటాను అని …
Read More » -
26 September
టీడీపీ కంచుకోటలో పట్టుసాధిస్తున్న వైసీపీ.. జగన్ చెంతకి ముఖ్య నేతలు..!
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకి టైం దగ్గర పడడంతో వైసీపీ తన ప్రణాళికల్లో వేగం పెంచింది. ఇప్పటికే నవరత్నాలు, వైఎస్సార్ కుటుంబం లాంటి పథకాలతో ప్రజల్లో దూసుకుపోతోంది. ఇప్పటికే వైఎస్సార్ కుటుంబంలోకి 38 లక్షల మంది చేరారు. వైఎస్సార్ కుటుంబంలోకి చేరాలన్న పిలుపునకు ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతోంది. దీంతో అనేక మంది ముఖ్యనేతలు వైసీపీ వైపే చూస్తున్నారు. తాజాగా తూర్పుగోదావరిజిల్లాకు చెందిన డీసీసీబీ మాజీ ఛైర్మన్ ఆకాసం శ్రీరామచంద్రమూర్తి, పశ్చిమ గోదావరి …
Read More » -
26 September
దానికి ప్రయత్నించిన దృశ్యాల్ని సెల్ఫోన్లో వీడియో తీసి వాట్సాప్లో
ఏపీలో మరో దారుణం జరిగింది. ప్రకాశం జిల్లా కనిగిరిలో ఓ యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. ఆ దృశ్యాలను కొందరు యువకులు సోషల్ మీడియాలో పెట్టారు. దీనిపై యువతి ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్ట్ చేశారు. కనిగిరి నగర పంచాయతీలోని శివానగర్ కాలనీ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు విద్యార్థులు, ఇద్దరు విద్యార్థినులు కలిసి విహారానికి ఓ నిర్జన ప్రదేశానికి వెళ్లారు. అక్కడ ముగ్గురు విద్యార్థులు కలిసి అందులోని ఓ …
Read More » -
26 September
ఆయన అంతే పక్కన ఎవర్ని నటించనివ్వడు- ఎన్టీఆర్ పై ప్రముఖ దర్శకుడు హాట్ కామెంట్స్ ..
టాలీవుడ్ ను ప్రస్తుతం కలెక్షన్లతో షేక్ చేస్తోన్న లేటెస్ట్ మూవీ జై లవకుశ.ప్రముఖ స్టార్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ,అందాల బామలు రాశి ఖన్నా, నివేదితామాస్ హీరోయిన్లగా రాక్ స్టార్ డీఎస్పీ సంగీతం వహించగా బాబీ దర్శకత్వం వహించాడు .ఇటీవల విడుదల అయిన ఈ మూవీ గత నాలుగు ఐదు రోజులుగా కలెక్షన్ల సునామీ కురిపిస్తుంది . ఈ క్రమంలో …
Read More »