TimeLine Layout

September, 2017

  • 25 September

    అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ ..

    ప్రముఖ స్మార్ట్ ఫోన్ వ్యాపార సంస్థ అయిన ఇంటెక్స్ తన నూతన బడ్జెట్ 4జీ స్మార్ట్‌ఫోన్ ‘క్లౌడ్ సి1’ను విడుదల చేసింది. రూ.3,499 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క పీచర్లు ఇలా ఉన్నాయి .ఈ స్మార్ట్ ఫోన్ 4 ఇంచ్ డిస్‌ప్లే, 480 x 800 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 64 …

    Read More »
  • 25 September

    వాట్సాప్‌ వినియోగదారుల కోసం అదిరిపోయే ఆప్షన్‌…

    ఇప్పటివరకు వాట్సాప్‌లో పంపించుకునే మెసేజ్‌లను స్టోర్‌ చేసుకునే అవకాశం లేదు. కేవలం మన పంపించుకునే ఫొటోలు, వీడియోలు, ఇతర ఫైళ్లు మాత్రమే ఫోన్‌ మెమొరీలో స్టోర్‌ అవుతున్నాయి. ఇకపై మనం పంపించిన.. మనకు వచ్చిన టెక్ట్స్‌ మెసేజ్‌లను భద్రంగా దాచుకునే సౌలభ్యాన్ని వాట్సాప్‌ ప్రవేశపెట్టనుంది. ఈ సౌకర్యం గతంలో ఐఓఎస్‌ ఫోన్లలో మాత్రమే ఉండగా.. ఇప్పుడు ఆండ్రాయిడ్‌ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. వాట్సాప్‌ వినియోగదారులు సెట్టింగ్స్‌లో ‘డేటా అండ్‌ స్టోరేజ్‌ …

    Read More »
  • 25 September

    ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్‌ 6 ధర రూ.5,999

    ఆపిల్‌ తన ఐఫోన్‌ 10వ వార్షికోత్సవ సందర్భంగా ఐఫోన్‌ X అనే స్పెషల్‌ స్మార్ట్‌ఫోన్‌తో పాటు ఐఫోన్‌ 8, ఐఫోన్‌ 8 ప్లస్‌ అనే రెండు స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లోకి లాంచ్‌ చేసింది. ఈ సందర్భంగా పాత ఐఫోన్లన్నింటి ధరలను తగ్గించేసింది. ఐఫోన్‌ 7, ఐఫోన్‌ 7 ప్లస్‌, ఐఫోన్‌ 6, ఐఫోన్‌ 6 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్లపై భారీగా ధర కోత పెట్టింది. ఈ ధరల తగ్గింపుతో ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్‌ 6, …

    Read More »
  • 25 September

    ఐఫోన్‌ వినియోగదారులకు గుడ్ న్యూస్ …!

    యాపిల్‌ తన పదో వార్షికోత్సవం సందర్భంగా వినియోగదారులకు శుభవార్త చెప్పింది. భారత్‌లో ఐఫోన్‌ 6ఎస్‌, 6ఎస్‌ ప్లస్‌, ఐఫోన్‌ 7, 7ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ ధరలను తగ్గిస్తున్నట్లు యాపిల్‌ సంస్థ  ప్రకటించింది. దీంతో యాపిల్‌ ఐఫోన్‌ 7 ధర ఇప్పుడు రూ.50వేల దిగువకు వచ్చింది. గతేడాది అక్టోబర్‌లో మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్‌ 7 ప్రారంభ ధర రూ.60వేలు. గతేడాది ఐఫోన్‌ 6ఎస్‌, 6ఎస్‌ ప్లస్‌ ఫోన్లను విడుదల చేసే సమయంలోనూ, వస్తు సేవల …

    Read More »
  • 25 September

    వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్

    రోజురోజుకీ టెక్నాలజీ పెరుగుతున్న ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ వినియోగదారులు భారీగా పెరిగిపోతున్నారు. స్మార్ట్ ఫోన్, వాట్సాప్ అనేవే ప్రస్తుతం ట్రేండింగ్. వాట్సాప్ ఉపయోగంలోకి వచ్చాక సందేశాలతో పాటు ఫోటోలు, వీడియోలు పంపడం సెకన్లలో పనిగా మారిపోయింది.      అయితే వాట్సాప్‌లో ఇప్పటివరకు లేని ఓ సరికొత్త ఆప్షన్ అందుబాటులోకి తేనున్నారు. ప్రస్తుతం మనం వాట్సాప్ ద్వారా పంపిన సందేశాన్ని తిరిగి రద్దుచేసుకోవడం, తిరిగి వెనక్కి తీసుకోవడం సాధ్యంకావడం …

    Read More »
  • 25 September

    జగన్ కుటుంబంలోకి చేరినవాళ్లని చూసి చంద్రబాబు షాక్.. వారు వీళ్ళేనా…

    ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వైఎస్సార్ కుటుంబంలోకి చేరాలన్న పిలుపునకు అనూహ్య స్పందన లభిస్తోంది. ఇప్పటికి వైఎస్సార్ కుటుంబంలోకి 38 లక్షల మంది చేరారు. రాష్ట్ర ప్రజల నుంచి వస్తున్న స్పందన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. వైఎస్సార్ కుటుంబం కార్యక్రమం సాగుతున్న తీరును సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వస్తున్న స్పందనపై సంతృప్తి వ్యక్తం చేసిన జగన్.. ఈ కార్యక్రమన్ని …

    Read More »
  • 25 September

    8ఏళ్ళ తర్వాత “బ్రహ్మాస్త్రాన్ని “బయటకు తీసిన జగన్ ..

    ఏపీలో ఇటీవల జరిగిన కర్నూలు జిల్లాలో నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ తరపున పోటి చేసిన మాజీ సీనియర్ మంత్రి శిల్పా చంద్రమోహన్ రెడ్డి మీద అధికార పార్టీ తరపున పోటి చేసిన భూమా బ్రహ్మానందరెడ్డి ఇరవై ఏడు వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందిన సంగతి విదితమే .అంతే కాకుండా మరోవైపు నెల రోజుల వ్యవధిలో జరిగిన తూర్పు గోదావరి …

    Read More »
  • 25 September

    వైసీపీ నేత కాసు మహేష్ రెడ్డి దూకుడు…టీడీపీ బేజారు..!

    గురజాల నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మనవడు, మాజీ మంత్రి కాసు కృష్ఱారెడ్డి కుమారుడు వైసీపీ యువ నేత కాసు మహేష్ రెడ్డి దూకుడు ముందు టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారు..అను నిత్యం ప్రజల్లో ఉంటూ..వారికి అన్ని విధాల అండగా నిలబడుతూ, వారి సమస్యల పరిష్కారానికి శ్రమిస్తున్న కాసు మహేష్ రెడ్డికి గురజాలలో అపూర్వ ఆదరణ దక్కుతుంది. ఒకవైపు క్యాడర్‌ను బలోపేతం చేస్తూ, జగన్ ప్రకటించిన నవరత్నాల్లాంటి పథకాలను ప్రజల్లోకి …

    Read More »
  • 25 September

    వార్నర్ ఆసక్తికర ట్వీట్ …!

    ప్రస్తుతం టీం ఇండియా పర్యటనలో ఉన్న ఆసీస్ జట్టు అత్యంత ప్రమాదకర ఆటగాడు ,గత ఏడాది జరిగిన ఇండియన్ ఐపీఎల్ లీగ్ లో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం పేరిట ఉన్న సన్ రైజర్స్ అఫ్ హైదరాబాద్ టీంను విజేతగా నిలిపిన నాయకుడు డేవిడ్ వార్నర్ టీం ఇండియా మాజీ కెప్టెన్ ,ప్రస్తుత బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అయిన సౌరవ్ గంగూలీ గురించి ఆసక్తికర ట్వీట్ల వర్షం కురిపించాడు …

    Read More »
  • 25 September

    ఉద‌యాన్నే వీటిని తింటే.. పొట్ట ద‌గ్గరి కొవ్వు మ‌టాష్‌..!

    స్థూల‌కాయంతో ఉన్న వారినే కాదు, అలా లేని వారిని కూడా అధిక పొట్ట ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. చాలా మందికి శ‌రీరం అంతా బాగానే ఉంటుంది, కానీ పొట్ట మాత్రం ఎక్కువ‌గా ఉంటుంది. అందుకు కార‌ణం అక్క‌డ పేరుకుపోయే కొవ్వే. అయితే కింద సూచించిన ఆహారాన్ని తీసుకుంటే ఎవ‌రైనా త‌మ పొట్ట ద‌గ్గ‌ర ఉన్న కొవ్వును ఇట్టే త‌గ్గించుకోవ‌చ్చు. ఆ ఆహారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఉదయం లేవగానే …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat