కర్ణాటక రాష్ట్రంలోని ఓ అంగన్వాడీ కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. పదే పదే టాయిలెట్ వెళ్తున్నాడని ఓ పసిబిడ్డ ప్రైవేట్ పార్ట్కు వాతలు పెట్టింది అక్కడి అంగన్వాడీ టీచర్. కర్ణాటకలోని తమకూరు జిల్లాలోని ఓ అంగన్వాడీ కేంద్రంలో ఓ చిన్నారీ తరచూ ప్యాంట్లో మూత్రం పోసేస్తున్నాడు. పదే పదే ఇలా చేయడంతో అంగన్వాడీ టీచర్ కోపంతో చిన్నారిని భయపెట్టాలని అతని ప్రైవేట్ పార్ట్, తొడలపై వాతలు పెట్టింది. దీంతో తీవ్ర గాయపడ్డ …
Read More »TimeLine Layout
September, 2022
August, 2022
-
31 August
పూరీ బీచ్లో ఇసుక లడ్డూలతో గణనాథుడు..
ప్రతి ఏటా విభిన్న రీతిలో సముద్రపు ఒడ్డులో ఇసుకతో గణనాథుడిని తీర్చిదిద్దే ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ మరోసారి తన ప్రత్యేక చాటుకున్నాడు. ఒడిస్సాలోని పూరీ బీచ్లో 3,425 ఇసుక లడ్డూలు, కొన్ని పువ్వులు ఉపయోగించి వినాయకుడిని రూపొందించాడు. అంతే కాకుండా విగ్నేశ్వరుడుకి ఇరువైపులా మట్టితో రెండు ఏనుగులు కొలువుతీర్చాడు. దీనికి హ్యాపీ గణేశ్ పూజ అని అందకీ సందేశమిచ్చారు. మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. …
Read More » -
31 August
ఐస్క్రీమ్ విక్రేతకు ఝలక్ ఇచ్చిన బుడ్డోడు.. నెటిజన్ల ఫిదా!
టర్కిష్ ఐస్క్రీమ్ విక్రేతలు కస్టమర్లకు వెంటనే ఐస్క్రీమ్ ఇవ్వకుండా వారితో కాసేపు ఆడుకుంటు ఉంటారు. చిన్నారులకు అయితే మరీ ఎక్కువగా ఏడిపిస్తుంటారు. దీంతో ఎవరికైనా విసుగురాక తప్పదు. అయితే ఓ బుడ్డోడు మాత్రం ఐస్క్రీమ్ విక్రేతకే ఝలక్ ఇచ్చాడు. ఇంతకీ ఆ బాబు ఏం చేశాడో తెలుసా.. సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం.. ఐస్క్రీమ్ తినడానికి కస్టమర్లు వెళ్లే వారు వెంటనే వారి చేతిలో పెట్టకుండా చేతికి ఇచ్చినట్టే ఇచ్చి …
Read More » -
31 August
యూట్యూబ్ ఛానెల్స్పై మండిపడ్డ సుమన్..
సీనియర్ హీరో సుమన్ యూట్యూబ్ ఛానెల్స్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం బాలేదని ఆయన చనిపోయాడంటూ కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు తెగ ప్రచారం చేస్తున్నాయి. దీనిపై స్పందించిన సుమన్.. తాను క్షేమంగా ఉన్నానని.. అభిమానులు ఎవరూ కంగారు పడొద్దని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న ఆయన ఇందుకు సంబంధించిన ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఇలాంటి తప్పుడు …
Read More » -
31 August
బాలయ్య కామెడీకి పడిపడి నవ్విన ఫ్యామిలీ..
అగ్ర హీరో బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్లో భాగంగా టర్కీ వెళ్లారు. ఈ క్రమంలో టర్కీలోని ఓ రెస్టారెంట్కు వెళ్లిన బాలయ్య అక్కడ ఓ ఫ్యామిలీతో సరదాగా మాట్లాడారు. హే భాయ్.. టిఫిన్ చేసేశా.. ఇక మందులు వేసుకోవాలి.. ఓవైపు హిందూపురం ఎమ్మెల్యేగా, మరోవైపు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా. ఇలా ఇన్ని పనులు చేయడం వల్ల ఆనందంగా ఉంది. ఏ పని …
Read More » -
31 August
ఖైరతాబాద్లో కొలువుదీరిన పంచముఖ మహాలక్ష్మి గణపతి
దేశవ్యాప్తంగా ఎంతో ప్రత్యేకత సంతరించుకున్న ఖైరతాబాద్ వినాయకుడు ఈసారి పంచముఖ మహాలక్ష్మీ గణపతిగా కొలువుదీరాడు. ఖైరతాబాద్ గణనాథుడి వద్ద సందడి షురూ అయ్యింది. ఈ భారీ పంచముఖ మహాలక్ష్మీ విగ్నేశ్వరుడుకి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తొలిపూజ చేశారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పూజలో పాల్గొన్నారు. ఈ ఏడాది ఖైరతాబాద్ వినాయకుడు 50 అడుగుల ఎత్తులో దర్శనమివ్వనున్నాడు. జూన్ 10 నుంచి 150 మంది కళాకారులు 80 రోజులు …
Read More » -
30 August
తిరుపతి వెళ్లేవారికి గుడ్న్యూస్.. అందుబాటులో స్పెషల్ ట్రైన్
తిరుపతి వెళ్లే భక్తులకు దక్షిణమధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. వినాయక చవితి కానుకగా ఆగష్టు 31, సెప్టెంబరు 1(రేపు, ఎల్లుండి) రెండు ప్రత్యేక రైళ్లను తెలుగు ప్రజలకు అందుబాటులో ఉంచనుంది. ఈ స్పషల్ ట్రైన్లు సికింద్రాబాద్ – తిరుపతి – సికింద్రాబాద్ మధ్య తిరగనున్నాయని రైల్యే శాఖ పేర్కొంది. టైమింగ్స్ ఇవే.. స్పెషల్ ట్రైన్ నెం. 07120 రేపు ఆగష్టు 31న సాయంత్రం 6.15కు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి …
Read More » -
30 August
తగ్గుతున్న కరోనా కేసులు
దేశంలో గత కొన్ని రోజులుగా రోజు రోజుకు కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది.దీంతో వరుసగా రోజువారీ కరోనా పాజిటీవ్ కేసులు తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన గత 24గంటల్లో దేశంలో కొత్తగా 5,439 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదే సమయంలో 22,031 మంది బాధితులు కోలుకున్నారని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 65,732 యాక్టివ్ కేసులున్నాయని, రోజువారీ పాజిటివిటీ రేటు 1.70శాతంగా ఉందని పేర్కొంది. …
Read More »