TimeLine Layout

July, 2022

  • 13 July

    దేశంలో తగ్గని కరోనా తీవ్రత

    దేశంలో ఒకపక్క వర్షాలతో వరదలతో రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటుంటే మరోవైపు  కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కూడా  కొనసాగుతున్నది. గడిచిన ఇరవై నాలుగంటల్లో దేశంలో కొత్తగా 16,906 మంది కరోనా పాజిటివ్‌లుగా నిర్ధారణ అయ్యారు. దీంతో మొత్తం దేశ వ్యాప్తంగా కరోనా పాజిటీవ్  కేసుల సంఖ్య 4,36,69,850కి చేరుకుంది.. వీటిలో  4,30,11,874 మంది బాధితులు కరోనా వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,519 మంది కరోనా మహమ్మారి భారీన …

    Read More »
  • 13 July

    చైతూ అభిమానులకు Good News

    తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ యువ హీరో.. అక్కినేని వారసుడు నాగ‌చైత‌న్య ప్ర‌స్తుతం విక్రమ్ కే కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో  థ్యాంక్యూ  అనే సరికొత్త మూవీ  చేస్తున్న సంగ‌తి తెలిసిందే. పక్కా కమర్షియల్ మూవీతో హిట్ ను అందుకున్న మోస్ట్ గ్లామరస్  తార‌ రాశీఖన్నా , అవికాగోర్‌, మాళ‌వికా నాయ‌ర్ ఫీ మేల్ లీడ్ రోల్స్ లో న‌టిస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు నిర్మాతగా… మ్యూజిక్ …

    Read More »
  • 12 July

    సీఎం జగన్‌తో రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము భేటీ..

    వైకాపా ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము సమావేశమయ్యారు. ఈ మేరకు విజయవాడ సీకే కన్వెన్షన్‌ సెంటర్‌కు వచ్చిన ఆమెకు సీఎం జగన్‌, మంత్రులు స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సమావేశంలో ద్రౌపది ముర్ము మాట్లాడుతూ రాష్ట్రపతి ఎన్నికలో తనకు మద్దతు ఇస్తున్నందుకు సీఎం జగన్‌ సహా పార్టీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్మును సీఎం జగన్‌ సన్మానించారు. …

    Read More »
  • 12 July

    స్వయంగా పానీపూరీ అమ్మిన మమతా బెనర్జీ

    తృణమూల్‌ కాంగ్రెస్‌ చీఫ్‌, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ సింప్లిసిటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. హవాయి చెప్పులు, కాటన్‌ చీరతో చాలా సింపుల్‌గా కనిపించే ఆమె.. సామాన్య ప్రజలు కనిపిస్తే వారితో ఇట్టే కలిసిపోతారు. ఇటీవల డార్జిలింగ్‌ పర్యటకు మమత వెళ్లగా అక్కడ పానీ పూరీ అమ్మి అందరినీ ఆశ్చర్య పరిచారు. స్వయంగా పానీపూరీ తయారు చేసి తన స్వహస్తాలతో వినియోగదారులకు అందించారు. సీఎం ఏకంగా పానీపూరీ అమ్మే …

    Read More »
  • 12 July

    వాళ్ల క్రియేటివిటీ బాగుంది: హార్ట్‌ ఎటాక్‌ వార్తలపై విక్రమ్‌

    తనకు హార్ట్‌ఎటాక్‌ వచ్చిందంటూ వచ్చిన వార్తలన్నింటినీ చూశానని ప్రముఖ నటుడు విక్రమ్‌ అన్నారు. ఇటీవల విక్రమ్‌కు గుండెపోటు వచ్చిందని.. హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్‌ జరుతున్నట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో సోమవారం చెన్నైలో నిర్వహించిన ‘కోబ్రా’ మూవీ ఆడియో ఫంక్షన్‌లో ఆయన స్పందించారు. జబ్బు పడిన వ్యక్తి ఫొటోలకు నా తలను పెట్టి మార్ఫింగ్‌ చేశారని.. ఫొటోపై నా పేరు పెట్టి థంబ్‌నెయిల్స్‌తో ప్రచారం చేశారన్నారు. వాళ్ల క్రియేటివిటీ బాగుందన్నారు. తన జీవితంలో …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat