TimeLine Layout

June, 2022

  • 26 June

    ఒక్కసారి చార్జింగ్‌ పెడితే ఏకంగా వెయ్యి కిలోమీటర్ల వరకు దూసుకెళ్లోచ్చు..?

    ఒక్కసారి చార్జింగ్‌ పెడితే ఏకంగా వెయ్యి కిలోమీటర్ల వరకు దూసుకెళ్లేందుకు వీలుగా చైనాకు చెందిన ఓ సంస్థ కొత్త బ్యాటరీని అభివృద్ధిపరిచింది. కాంటెంపరరీ అంపెరెక్స్‌ టెక్నాలజీ అనే సంస్థ సెల్‌ టు ప్యాక్‌ (సీటీపీ) థర్డ్‌ జెనరేషన్‌ సాంకేతికతతో ‘క్విలిన్‌’ పేరిట ఈ బ్యాటరీని రూపొందించింది. 2023 నాటికి ఈ బ్యాటరీలు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక దూరం నడిచే బ్యాటరీ ఇదేనని చెబుతున్నారు. …

    Read More »
  • 26 June

    వర్షంలో ఆ పని చేయాలన్పిస్తుందంటున్న అనసూయ

    ప్రస్తుతం  వర్షాకాలం వచ్చేసింది. దీంతో చల్లగాలులు వీస్తున్నాయి. ప్రతిరోజు సాయంత్రం  చిరుజల్లులు పడుతుంటే వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది. వేడివేడి బజ్జీలు, పకోడీ, సమోసాలు తింటూ వర్షాన్ని ఆస్వాదించేందుకు ఇష్టపడతారు చాలామంది. ఆ జాబితాలో తానూ ఉన్నానంటున్నది హాట్‌ యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌.యాంకర్‌గా పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చి, సినిమా ఆర్టిస్ట్‌గా మారి మంచిమంచి పాత్రలతో ఆకట్టుకుంటున్నది అనసూయ. వర్షాకాలంలో వేడివేడి మిర్చీబజ్జీ, పునుగులు తినేందుకే తను ఇష్టపడుతుందట. ‘.. అదో అదిరిపోయే …

    Read More »
  • 26 June

    కియారా అడ్వానీకి ఆ రోజే చావు ఖాయమనుకుందంట … ఎందుకంటే..?

    ఒక పక్క అందం, మరోవైపు చక్కని  అభినయం కలబోసినట్టు ఉంటుంది హట్ బ్యూటీ కియారా అడ్వానీ. ఈ బాలీవుడ్‌ భామ ‘ధోని-ది అన్‌టోల్డ్‌ స్టోరీ’, ‘భరత్‌ అను నేను’, ‘వినయ విధేయ రామ’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ‘దయ్యాల సినిమాలంటే భయం’.. అంటూనే హారర్‌ థ్రిల్లర్‌ ‘భూల్‌భులైయా-2’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. కియారా తన గురించి పంచుకున్న ముచ్చట్లు..కాలేజీ రోజుల్లో విహారయాత్రకు ధర్మశాలకు వెళ్లాం. విపరీతమైన మంచు. …

    Read More »
  • 26 June

    దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడతాయా..?

    దేశంలో వరుసగా రెండో రోజూ కరోనా కేసులు తక్కువయ్యాయి. శుక్రవారం సుమారు 18 వేల కేసులు నమోదవగా, శనివారం 15,940కి తగ్గాయి. కొత్తగా 11,739 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,33,89,973కు చేరాయి. ఇందులో 4,27,72,398 మంది వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. మరో 92,576 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 5,24,999 మంది కరోనాతో మరణించారు. కాగా, గత 24 గంటల్లో 25 …

    Read More »
  • 26 June

    ఇంగ్లండ్‌తో టెస్టుకు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ

     ఇంగ్లండ్‌తో టెస్టుకు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. జట్టు రెగ్యులర్‌ కెప్టెన్‌ హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మకు (Rohit Sharma) కరోనా పాజిటివ్‌గా తేలింది. శనివారం (జూన్‌ 25న) నిర్వహించిన రాపిడ్ యాంటిజెన్ టెస్ట్‌లో పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు బీసీసీఐ ప్రకటించింది. రోహిత్‌ ప్రస్తుతం బీసీసీఐ మెడికల్‌ టీం పర్యవేక్షణలో ఐసోలేషన్‌లో ఉన్నాడని తెలిపింది.గతేడాది నిలిచిపోయిన ఐదో టెస్టు బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో వచ్చే నెల 1 నుంచి ప్రారంభమవుతుంది. అయితే …

    Read More »
  • 25 June

    టీచర్లంతా ఆస్తులు వెల్లడించాల్సిందే: తెలంగాణ విద్యాశాఖ ఆదేశాలు

    ఉపాధ్యాయుల విషయంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి సంవత్సరం టీచర్లు తమ ఆస్తుల వివరాలను ప్రకటించాలని ఆదేశించింది. నల్గొండ జిల్లా గుంటిపల్లి పాఠశాల హెడ్‌మాస్టర్‌ మహమ్మద్‌ జావేద్‌ అలీ విధులకు హాజరుకాకుండా రాజకీయ కార్యకలాపాలు, స్థిరాస్తి వ్యాపారాలు, సెటిల్‌మెంట్లలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారంటూ 2021లో ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం అతడిపై వచ్చిన ఆరోపణల్లో చాలా వరకు నిజమేనని తేల్చింది. విద్యాశాఖ …

    Read More »
  • 25 June

    లావణ్య త్రిపాఠిని ఇలా చూస్తే మతిపోవాల్సిందే..

    అందాల రాక్షసి, భలే .. భలే మగాడివోయ్‌, చావు కబురు చల్లగా వంటి పలు సినిమాల్లో తన అందం, అభినయంతో ఆకట్టుకుంది లావణ్య త్రిపాఠి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ హ్యాపీబర్తడే అనే మూవీలో నటిస్తుంది. వచ్చే నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఆ మూవీలోని కొన్ని లుక్స్‌తో మతిపోగొడుతుంది ఈ భామ.

    Read More »
  • 25 June

    నిఖిల్‌ చేసిన పనికి షాకైన అభిమాని

    హీరో నిఖిల్‌ తన అభిమానికి సూపర్‌ షాకింగ్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. కార్తికేయ-2 ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో మహేశ్‌ అనే వ్యక్తిని స్టేజ్‌ పైకి పిలిచి తన కళ్లద్దాలను గిప్ట్‌గా ఇచ్చేశాడు. ఇంతకీ నిఖిల్‌ ఎందుకు ఇలా చేశాడో తెలుసా.. నిఖిల్‌ నటించిన కార్తికేయ-2 ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. నిఖిల్‌ ఫస్ట్‌ మూవీ నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి సినిమా చూస్తూ తనపై అమితమైన అభిమానాన్ని …

    Read More »
  • 24 June

    ఘోరం.. బైక్‌పై వెళ్తూ అన్నదమ్ముల సజీవ దహనం

    ఏపీలోని జంగారెడ్డిగూడెం మండలంలో ఘోరం జరిగింది. మండలంలోని దేవులపల్లి గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు సజీవ దహనమయ్యారు. శుక్రవారం ఉదయం పాలు తెచ్చేందుకు పొలం వద్దకు అన్నదమ్ములు నాగేంద్ర, ఫణీంద్ర బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో బైక్‌పై 11 కేవీ లైన్‌ కరెంట్‌తీగలు పడ్డాయి. దీంతో మంటలు చెలరేగి అన్నదమ్ములు ఇద్దరూ సజీవ దహనమయ్యారు. వీరిలో నాగేంద్ర ఇంజినీరింగ్‌ ఫైనల్‌ ఇయర్ చదువుతుండగా.. ఫణీంద్ర ఇంటర్‌సెకెండ్‌ఇయర్‌ చదువుతున్నారు. అందివచ్చిన కొడుకులిద్దరూ ఇలా …

    Read More »
  • 24 June

    ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవే..

    ఏపీలోని కోనసీమ జిల్లాను అంబేడ్కర్‌ కోనసీమగా పేరు మార్చేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన పీఆర్సీ జీవోలో మార్పులకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఈ నెల 27న అమ్మఒడి పథకానికి నిధులు విడుదల చేయనున్నారు. దీంతోపాటు విద్యాకానుక, వాహనమిత్ర, జగనన్నతోడు, కాపు నేస్తం సంక్షేమ పథకాలను వచ్చే నెల నుంచి అమలు చేయనున్నారు. వంశధార …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat