ఏపీలో వాలంటీర్లు అసాంఘిక శక్తులుగా మారారని, వారు మహిళల వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్నారని, రాష్ట్రంలో మహిళల అదృశ్యానికి వాలంటీర్లే కారణమంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహియాత్రలో వీరావేశంతో తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. దీనికి కారణం వాలంటీర్ల వల్ల క్షేత్ర స్థాయిలో జగన్ సర్కార్ అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు అందుతున్నాయి..అసలు జగన్ ప్రచారం చేయకపోయినా..వాలంటీర్ల వ్యవస్థ చాలు వైసీపీ మళ్లీ అధికారంలోకి రావడానికి అంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు …
Read More »TimeLine Layout
August, 2023
-
30 August
చంద్రబాబుకు షాక్..వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే..!
ఏపీలో ఎన్నికల హడావుడి మొదలైపోయింది…మరో కొద్ది నెలల్లో ఎన్నికలు రానున్న తరుణంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలు దూకుడు పెంచాయి. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షోలు, ఆయన తనయుడు నారా లోకేష్ యువగళం పాదయాత్రతో, బాబుగారి దత్తపుత్రుడిగా ముద్రపడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు వారాహియాత్ర పేరుతో ఎన్ని విమర్శలు చేసినా…ఎంత రచ్చ చేసినా…ప్రజల్లో మాత్రం సీఎం జగన్ కు, వైసీపీ ప్రభుత్వానికి …
Read More » -
30 August
లావోరా గ్రూపు ఉద్యోగులంతా మా కుటుంబసభ్యులే…చైర్మన్ కరణ్రెడ్డి మోటివేషనల్ స్పీచ్..!
భూమిపై పెట్టుబడి తరతరాలకు రాబడి..ఇప్పుడు భూమిపై పెట్టుబడి పెట్టడం తెలివైన నిర్ణయం..మీ పెట్టుబడి పదింతలు కావాలంటే…వన్ అండ్ ఓన్లీ ఆప్షన్..లావోరా గ్రూపు. తెలివైన పెట్టుబడికి చిరునామా స్లోగన్ తో రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టిన అనతి కాలం లోనే కస్టమర్ల నమ్మకానికి మారుపేరుగా నిలుస్తున్న అతిపెద్ద రియల్ ఎస్టేట్ గ్రూపు…లావోరా.. గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల శ్రీశైలం హైవేలో శంషాబాద్, షాద్ నగర్, జడ్చర్ల వంటి ప్రాంతాల్లో దాదాపు 12 ప్రెస్టీజియస్ …
Read More » -
30 August
వైకుంఠ ధామం అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కె.పి వివేకానంద్ శంకుస్థాపన …
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్ లో సుమారు రూ. 50 లక్షల తో చేపడుతున్న వైకుంఠ ధామం అభివృద్ధి పనులక ఈ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిధిగా స్థానిక మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి గారి కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఈ శ్మశాన వాటికను ఒక మోడల్ గ్రేవ్ యార్డు వైకుంఠధామంగా …
Read More » -
30 August
లోకేష్ ఓ పనికిమాలిన పొలిటీషియన్..ఏం మాట్లాడుతాడో వాడికే అర్థం కాదు..మంత్రి రోజా ఫైర్..!
నారావారి పుత్రరత్నం యువగళం పాదయాత్రలో ఎక్కడకు వెళ్లినా..వైసీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారు. లోకల్ టీడీపీ నేతలు రాసిచ్చిన స్క్రిప్ట్ ను బట్టీపట్టీ…తెచ్చి పెట్టుకున్న గాంభీర్యంతో కళ్లు పెద్దవి చేసి, గొంతు చించుకుని మరీ వైసీపీ నేతలపై ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా నగరిలో తన కుటుంబం నగరిలో దోచుకుంటుందన్న నారా లోకేష్ విమర్శలకు మంత్రి రోజా తనదైన స్టైల్లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. లొకేష్ ఓ పనికిమాలిన పొలిటీషియన్…వాడేం మాట్లాడుతాడో వాడికే …
Read More » -
30 August
ఆడబిడ్డలకు ఇంటి పెద్దగా ముఖ్యమంత్రి కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తన్న కల్యాణలక్ష్మి షాదిముబారక్ పథకంలో భాగంగా గుడిహత్నూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన చెక్కుల పంపిణి కార్యక్రమంలో గౌరవ బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు గారు ముఖ్య అతిధిగా హాజరై ఆయా గ్రామాలకు చెందిన 53 మంది లబ్ధిదారులకు రూ. 1,00,116/- చొప్పున లభ్డిదారులకు చెక్కులు అందజేశారు. అనంతరం గౌరవ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు గారు మాట్లాడుతూ ఇంటికి పెద్దదిక్కుగా …
Read More » -
30 August
ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు – సీఎం జగన్..!
తెలుగు రాష్ట్రాలలో రాఖీ పర్వదిన వేడుకలు మొదలైపోయాయి..ఈ ఏడాది గ్రహాల స్థితిగతుల కారణంగా అన్ని పండుగల తేదీలపై అనిశ్చితి నెలకొంది. ప్రతీ పండుగ రెండు రోజులు జరుపుకోవాల్సి వస్తుంది.తిధి, నక్షత్రం ప్రకారం కొందరు పండితులు ఒక రోజు జరుపుకోవాలని చెబితే..మరి కొందరు పండితులు మాత్రం సూర్యోదయం తర్వాత వచ్చిన తిథి ప్రకారం మరుసటి రోజు జరుపుకోవాలని చెబుతున్నారు. రాఖీపండుగ కూడా ఈ నెల 30 అంటే..ఇవాళ ఈ నెల 31 …
Read More » -
30 August
పెళ్లి పీటలు ఎక్కనున్న నగ్మా
మీరు చదివింది అక్షరాల నిజమే.. దాదాపు యాబై ఏండ్లకు దగ్గరలో ఉన్న ఒకప్పటి హాటెస్ట్ నేటి సీనియర్ నటి.. పొలిటీషియన్ అయిన నగ్మా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారు. దీని గురించి స్వయంగా నగ్మానే చెప్పారు. ఓ ప్రముఖ టీవీ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ దాదాపు నలబై ఎనిమిదేండ్ల తర్వాత నాకు ఓ తోడుకావాలన్పిస్తుంది. ఇన్నేండ్లు కొన్ని కారణాల వల్ల పెళ్లి చేసుకోలేదు. నాకు ఇప్పుడు పిల్లలుండాలని ఆశ …
Read More » -
30 August
పెళ్లి గురించి బేబీ మూవీ హీరోయిన్ వైష్ణవి సంచలన వ్యాఖ్యలు
యూట్యూబర్ గా పరిచయమై స్టార్ హీరోల మూవీస్ లో చిన్న చిన్న పాత్రలల్లో నటించి మెప్పించి ఓ మూవీలో కీరోల్ హీరోయిన్ గా అవకాశం దక్కించుకుని యువత మదితో పాటు తెలుగు సినిమా ప్రేక్షకుల గుండెల్లో గుడి కట్టుకున్న లేటెస్ట్ హాట్ బేబీ వైష్ణవి. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బంఫర్ హిట్ కొట్టిన కలెక్షన్ల సునామీ బేబీ మూవీలో హీరోయిన్ గా నటించింది వైష్ణవి. ఈ చిత్రం …
Read More » -
30 August
ప్రజలకు కావాల్సిన అన్ని మౌళిక వసతులు కల్పించాం.
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం నియోజకవర్గ కేంద్రమైన ఖమ్మం నగరంలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్(SDF) నిధులు రూ .1.80కోట్లతో నిర్మించనున్న సీసీ డ్రెయిన్ల నిర్మాణ పనులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు.నగరంలోని 13వ డివిజన్ శ్రీనగర్ కాలనీ రోడ్ నెం.1 లో రూ.90 లక్షలు, 9వ డివిజన్ ఇందిరా నగర్ నందు కల్వర్టు లతో కూడిన 2.5కిలో మీటర్ల మేర సీసీ డ్రైన్ కు రూ.90లక్షలు …
Read More »