TimeLine Layout

March, 2022

  • 18 March

    చంద్రబాబుకు విజయసాయిరెడ్డి కౌంటర్

    ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఎవరూ బతకలేరంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు  చేసిన వ్యాఖ్యలపై అధికార పార్టీ అయిన వైసీపీకి చెందిన సెనియర్  నేత విజయసాయిరెడ్డి స్పందించారు. ఆయన స్పందిస్తూ  ‘అవును, వైసీపీ అధికారంలోకి వస్తే దళారులు, లంచగొండులు, అక్రమార్కులు బతకలేరు. ఖజానాను, భూములను కొల్లగొట్టే రాబందులు బతకలేరు. ప్రజలకు మాత్రం …

    Read More »
  • 17 March

    యూపీఎస్సీ సివిల్స్‌ మెయిన్‌ రిజల్ట్స్‌ విడుదల

    దిల్లీ: యూపీఎస్సీ (యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌) సివిల్స్‌ మెయిన్‌ ఎగ్జామ్-2021 రిజల్ట్స్‌ విడుదలయ్యాయి. ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఆర్‌ఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ తదితర ఆల్‌ ఇండియా సర్వీసుల్లో అధికారుల నియామకం కోసం నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను యూపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ ఏడాది జనవరి 7 నుంచి 16 వరకు మెయిన్‌ పరీక్షలను నిర్వహించారు. మెయిన్స్‌లో దేశవ్యాప్తంగా 1,823 మంది ఇంటర్వ్యూలకు క్వాలిఫై అయ్యారు. వీరికి ఏప్రిల్‌ 5 …

    Read More »
  • 17 March

    RRR..ఏపీలో అదనపు టికెట్‌ రేట్లకు గ్రీన్‌ సిగ్నల్‌.. ఎంతంటే!

    ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా టికెట్‌ రేట్లను అదనంగా పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తొలి 10 రోజులు టికెట్‌ ధరలు పెంచుకోవడానికి ఓకే చెప్పింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. చాలా రోజుల ప్రతిష్టంభన తర్వాత టికెట్‌ రేట్లను  రాష్ట్ర ప్రభుత్వం సవరించింది.  దానికి సంబంధించి జీవో 13ను జారీ చేసింది. ఆ జీవో ప్రకారం రెమ్యునరేషన్‌ మినహా నిర్మాణానికే  రూ.100 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌  …

    Read More »
  • 17 March

    RRR మానియా స్టార్ట్‌.. ప్రీరిలీజ్‌ ఈవెంట్ల షెడ్యూల్‌ ఇదే!

    తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మానియా స్టార్ట్‌ అవుతోంది. ఇప్పటికే టీజర్‌, ట్రైలర్, సాంగ్స్‌తో విపరీతంగా ప్రేక్షకులకు సినిమా విశేషాలు చేరువయ్యాయి. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో కొమురం భీం, అల్లూరి సీతారామరాజు పాత్రల్లో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కనిపించనున్నారు. ఈనెల 25నే మూవీ రిలీజ్‌ అవుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్‌ కార్యక్రమాలను షురూ చేసింది. పాన్‌ ఇండియా సినిమాగా ఇది రూపొందండంతో దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నారు. విదేశాల్లోనూ …

    Read More »
  • 17 March

    బండి సంజయ్‌.. కరీంనగర్‌కు ఏం చేశావ్‌?: కేటీఆర్‌

    కరీంనగర్‌: సొంత నియోజకవర్గ యువతకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ ఏం చేశారని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. వినోద్‌కుమార్‌ కరీంనగర్‌ ఎంపీగా ఉన్నప్పుడు స్మార్ట్‌ సిటీ తీసుకొచ్చారని.. ఇప్పుడు ఎంపీగా ఉన్న సంజయ్‌ ఏం తీసుకొచ్చారని నిలదీశారు. కరీంనగర్‌ జిల్లాను సీఎం కేసీఆర్‌ లక్ష్మీనగరంగా భావిస్తారని.. అందుకే ఏ సంక్షేమ పథకం ప్రారంభించినా ఇక్కడి నుంచే మొదలుపెడతారని చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి ఇక్కడి ఎస్‌ఆర్‌ఆర్‌ కాలేజీ నుంచే …

    Read More »
  • 17 March

    దుల్కర్‌కు షాక్.. థియేటర్లలో ఆయన మూవీలపై బ్యాన్

    మహానటి సినిమాలో సావిత్రి భర్తగా నటించి అందరి మన్ననలు పొందిన స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌పై బ్యాన్‌ విధించింది కేరళ థియేటర్స్‌ అసోసియేషన్‌. ఈ మలయాళీ హీరో నటించిన మూవీస్ కేరళలోని థియేటర్లలో ఇకపై రిలీజ్ చేయకూడదని నిర్ణయించింది. ఈమధ్య దుల్కర్ మూవీ ‘సెల్యూట్‌’ ఓటీటీలో విడుదల అయింది. అదే ఈ నిర్ణయానికి కారణం. ‘సెల్యూట్‌’సినిమాకి ఆండ్రూస్ దర్శకత్వం వహించారు. ఇదో క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ. ఫస్ట్ సంక్రాంతికి రిలీజ్ …

    Read More »
  • 17 March

    మళ్లీ కరోనా విలయతాండవం .. Be Alert..?

    ప్రపంచంలో మళ్లీ కరోనా పంజా విసురుతుంది. తాజాగా దక్షిణ కొరియాలో కరోనా మహమ్మారి తీవ్ర కల్లోలం సృష్టిస్తోంది.నిన్న  బుధవారం ఒక్కరోజే 4 లక్షల 741 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుండి ఇంతమొత్తంలో  దక్షిణ కొరియాలో  కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. ఇక్కడ వారం రోజులుగా రోజూ సగటున రోజుకు 3 లక్షల కేసులు నమోదవుతున్నాయి. వారం రోజుల్లో సౌత్ కొరియాలో …

    Read More »
  • 17 March

    పెట్రో డీజిల్ పై అణుబాంబు లాంటి వార్త…?

    దేశంలో ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల సార్వత్రిక ఎన్నికల సమయంలో ముడి చమురు ధర బ్యారెలు 81 డాలర్ల- 130 డాలర్లకు పెరిగింది. ఈ నెల పదో తారీఖున విడుదలైన ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత.. ఇంధన రిటైలర్లు ధరలను సర్దుబాటు చేస్తారని విశ్లేషకులు అంచనా వేశారు. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా పెట్రోల్ ధరల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. అయితే ఈ …

    Read More »
  • 17 March

    బీఎస్ఎన్ఎల్ ఓ సరికొత్త ఆఫర్ ..?

    ప్రభుత్వ రంగ టెలికం సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ ఓ సరికొత్త ఆఫర్ ప్రకటించింది.ఇందులో భాగంగా కస్టమర్ రూ.797తో రీచార్జ్ చేసుకుంటే 395రోజుల వ్యాలిడిటీని వినియోగదారులకు అందిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే ఈ ప్లాన్ లో భాగంగా  రోజుకు 2GB హైస్పీడ్ డేటా, 100SMSలు 60 రోజుల పాటు లభిస్తాయి. ఆ తర్వాత ఇచ్చే డేటా ఫెయిర్ యూస్ పాలసీ (FUP) ఆధారంగా ఉంటుందని వెల్లడించింది. …

    Read More »
  • 17 March

    రష్యాకు అంతర్జాతీయ కోర్టు షాక్

    గత రెండు వారాలుగా ఉక్రెయిన్ పై విరుచుకుపడుతున్న రష్యాకు అంతర్జాతీయ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈక్రమంలో బాంబులతో దాడులు చేస్తున్న రష్యాను  ఉక్రెయిన్ పై మిలటరీ దాడిని వెంటనే ఆపాలని అంతర్జాతీయ హైకోర్టు ఆదేశించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ తమ దేశ బలగాలను వెనక్కి రప్పించాలని ఈ సందర్భంగా సూచించింది. దీనిపై స్పందించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ  అంతర్జాతీయ కోర్టులో తామే గెలిచాము. ఇంటర్నేషనల్ లా …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat