TimeLine Layout

March, 2022

  • 9 March

    శాసనమండలి ఛైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధం

    తెలంగాణ శాసనమండలి ఛైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధమైంది. వీరి ఎన్నికకు సంబంధించి ఇవాళ నోటిఫికేషన్ వెలువడనుంది. గురువారం నామినేషన్లు స్వీకరించనున్నారు. అనంతరం ఎన్నిక నిర్వహిస్తారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి శాసన మండలిలో పూర్తిస్థాయి మెజారిటీ ఉండటంతో.. రెండు పదవులు ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది.

    Read More »
  • 9 March

    తెలంగాణలో వేగంగా పెరుగుతున్న పట్టణ జనాభా

    తెలంగాణలో పట్టణ జనాభా వేగంగా పెరుగుతోంది. ఈ ఏడాది ఆరంభం నాటికి 1.79 కోట్ల (46.84%) మంది పట్టణాల్లో నివసిస్తున్నారు. దేశ సగటు (34.75%) కంటే ఇది దాదాపు 12% అధికం. 2036 నాటికి రాష్ట్రంలో పట్టణ జనాభా 2.20 కోట్లకు చేరుతుందని భావిస్తున్నారు. 2036 నాటికి దేశ సగటు కంటే తెలంగాణ పట్టణ జనాభా 18 శాతం అధికంగా ఉండొచ్చని అంచనా. రాష్ట్ర పట్టణ జనాభాలో హైదరాబాద్, మేడ్చల్ …

    Read More »
  • 9 March

    ఉక్రెయిన్ సంచలన నిర్ణయం

    ఉక్రెయిన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా నాటో కూటమిలో చేరడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ వెనక్కి తగ్గారు. నాటోలో చేరాలనుకోవడం లేదని చెప్పారు. మాపై దాడి చేస్తున్న రష్యాపై నాటో దేశాలు పోరాటం చేయడం లేదన్నారు. స్వతంత్ర దేశాలుగా ప్రకటించిన రష్యా నిర్ణయంపైనా రాజీ పడినట్లు తెలిపారు. రష్యా కూడా ఉక్రెయిన్ నుంచి ఇదే ఆశిస్తోంది. నాటోలో చేరొద్దని ఏళ్లుగా డిమాండ్ చేస్తోంది. తాజా ప్రకటన నేపథ్యంలో …

    Read More »
  • 9 March

    నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర సర్కారు గుడ్ న్యూస్

    సర్కారు కొలువుల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర సర్కారు గుడ్ న్యూస్ చెప్పనుంది. దాదాపు లక్ష కొలువుల భర్తీకి కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీలతో పాటు కొత్త పోస్టుల భర్తీకి శాసనసభలో సీఎం కేసీఆర్ ఉదయం 10 గంటలకు ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసే ఛాన్స్ ఉంది. కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల …

    Read More »
  • 8 March

    నాన్నా.. ఎప్ప‌టికీ మీరు మాతోనే ఉంటారు: షేన్‌వార్న్ పిల్ల‌ల ఎమోష‌న‌ల్ లెట‌ర్‌..

    మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాకు చెందిన‌ స్పిన్ మాంత్రికుడు షేన్‌వార్న్ మృతిని అభిమానులు, క్రికెట్ ప్రేమికులు ఇప్ప‌టికీ జీర్ణించుకోలేక‌పోతున్నారు. స్పిన్ దిగ్గ‌జం ఇక‌లేరంటే న‌మ్మ‌లేక‌పోతున్నారు. ఆయ‌న‌తో ఉన్న అనుబంధాన్ని ప్ర‌ముఖ క్రికెట‌ర్లు సైతం గుర్తుచేసుకుని వార్న్‌కు నివాళుల‌ర్పించారు. అంద‌రి గుండెల్లో చిర‌స్థాయిలో నిలిచిన వార్న్ మృతిని అత‌డి కుటుంబం, పిల్ల‌లు త‌ట్టుకోలేక‌పోతున్నారు. ముఖ్యంగా వార్న్ ఇద్ద‌రు కుమార్తెలు బ్రూక్‌, స‌మ్మ‌ర్‌.. కుమారుడు జాక్స‌న్‌ తండ్రిని గుర్తుచేసుకుని క‌న్నీటి ప‌ర్యంత‌మ‌వుతున్నారు. లేటెస్ట్‌గా వార్న్ పిల్ల‌లు …

    Read More »
  • 8 March

    నిరుద్యోగులంతా రేపు ఉద‌యం టీవీ చూడాలి: కేసీఆర్‌

    వనపర్తి: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఉద్యమ జెండా పరిపాలనలో ఉంటేనే న్యాయం జరుగుతుందని ప్రజలు భావించారని.. అందుకే టీఆరెస్ కు రెండు సార్లు అధికారం ఇచ్చారని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. వనపర్తిలో వివిధ అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. రేపు ఉద‌యం నిరుద్యోగులంతా టీవీ చూడాల‌ని.. 10 గంట‌ల‌కు అసెంబ్లీలో కీల‌క ప్ర‌క‌ట‌న చేయ‌బోతున్నాన‌ని …

    Read More »
  • 8 March

    టికెట్ రేట్ల‌పై ఏపీ ప్ర‌భుత్వం జీవో.. ఫిల్మ్ ఛాంబ‌ర్ ఫుల్ ఖుషీ!

    హైద‌రాబాద్‌: ఏపీలో సినిమా టికెట్ల రేట్ల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం జారీ చేసిన కొత్త జీవోపై ఫిల్మ్‌ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ సంతోషం వ్య‌క్తం చేసింది. స‌వ‌రించిన ధ‌ర‌లతో జీవో ఇష్యూ చేయ‌డంపై సీఎం జ‌గ‌న్‌కు ఫిల్మ్ ఛాంబ‌ర్ స‌భ్యులు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ జీవో అంద‌రికీ సంతృప్తిక‌రంగా ఉంద‌ని చెప్పారు. హైద‌రాబాద్‌లో నిర్వ‌హించిన ప్రెస్‌మీట్‌లో ఫిల్మ్ ఛాంబ‌ర్ స‌భ్యుల‌తో పాటు నిర్మాత‌లు త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌, సి.క‌ల్యాణ్‌, ఎన్వీ ప్ర‌సాద్ త‌దిత‌రులు మాట్లాడారు. …

    Read More »
  • 8 March

    వ‌న‌ప‌ర్తి జిల్లాలో టీఆర్ఎస్ కార్యాల‌యాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్

    వ‌న‌ప‌ర్తి జిల్లా కేంద్రంలో నూత‌నంగా నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యాన్ని ముఖ్య‌మంత్రి శ్రీ కేసీఆర్ గారు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా కార్యాల‌యం ఆవ‌ర‌ణ‌లో టీఆర్ఎస్ జెండాను కేసీఆర్ గారు ఆవిష్క‌రించారు. కార్యాల‌యం ప్రారంభోత్స‌వం అనంత‌రం జిల్లా పార్టీ అధ్య‌క్షుడు గ‌ట్టు యాద‌వ్‌ను కేసీఆర్ గారు కుర్చీలో కూర్చోబెట్టారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు స‌బితా ఇంద్రారెడ్డి, నిరంజ‌న్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ రాములుతో పాటు ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోని టీఆర్ఎస్ …

    Read More »
  • 8 March

    Ap Assembly-కీలక ప్రకటన చేసిన సీఎం జగన్

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్మిస్తున్న సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు పెడతామని సీఎం ప్రకటించారు. ఇప్పటికే 84 శాతానికి పైగా పనులు పూర్తయిన ఈ ప్రాజెక్ట్‌ను ఆరు వారాల్లోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గౌతమ్ గురించి మాట్లాడుతూ జగన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. 

    Read More »
  • 8 March

    ఉమెన్స్ డే సందర్భంగా హీరోయిన్ పూజా హెగ్డే స్పెషల్‌గా విషెస్

    నేడు ఉమెన్స్ డే సందర్భంగా హీరోయిన్ పూజా హెగ్డే స్పెషల్‌గా విషెస్ తెలిపారు. ఈ మేరకు ఓ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇందులో ఆమె..ప్రతీ మహిళకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ మహిళా దినోత్సవాన్ని మీ కోసం అంకితం చేసుకోండి అని తెలిపారు పూజా. ఇక ఆమె సినిమాల విషయానికొస్తే, పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ సరసన నటించిన రాధే శ్యామ్ ఈ నెల 11న …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat