ముందు కమెడియన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి కమెడియన్ గా స్టార్డమ్ ను సొంతం చేసుకున్న నటుడు సునీల్. ఆ తర్వాత హీరోగా అవతారమెత్తి తనకంటూ బ్రాండ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు సునీల్. ఇటీవల ఐకాన్ హీరో అల్లు అర్జున్ హీరోగా.. నేషనల్ క్రష్ రష్మికా మందాన హీరోయిన్ గా హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చి ఘన విజయం సాధించిన పుష్ప …
Read More »TimeLine Layout
January, 2022
-
31 January
ఫిబ్రవరి 4న సుదీప్ మూవీ విడుదల
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఇమేజ్ ను సొంతం చేసుకున్న నటుడు సుదీప్. ఈగ లాంటి చిత్రాలతో తెలుగు సినిమా ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్న విభిన్న నటుడు సుదీప్. సుదీప్ హీరోగా శివ కార్తిక్ దర్శకుడిగా శ్రేయాస్ శ్రీనివాస్ ,దేవేంద్ర డీకే నిర్మాతలుగా మడోన్నా సెబాస్టియన్ ,శ్రద్దహాదాస్ హీరోయిన్లుగా నటించిన చిత్రం “కే3 కోటికొక్కడు వస్తున్నాడు.ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్ ఓ ప్రత్యేక గీతంలో నటిస్తుంది. ఈ సినిమాను …
Read More » -
30 January
జాతిపితకి సీఎం వైఎస్ జగన్ ఘన నివాళులు
జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఏపీ అధికార వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని తన నివాసంలో గాంధీజీ చిత్ర పటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
Read More » -
30 January
విడాకులు పై హాట్ యాంకర్ హిమజ క్లారిటీ
బిగ్బాస్ బ్యూటీ హిమజ పేరు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్లో భర్తను అన్ఫాలో చేసిందని, దీంతో త్వరలోనే విడాకులు ఇవ్వనుందంటూ రూమర్స్ వస్తున్నాయి. అసలు హిమజకు పెళ్లయిందనే విషయంపైనే ఇంతవరకు ఎలాంటి క్లారిటీ లేదు. అలాంటిది పెళ్లి, భర్తకు విడాకులేంటన్నది తెలియక నెటిజన్లు అయోమయంలో పడిపోయారు. తాజాగా తన విడాకులపై సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై హిమజ స్పందించింది.’ఈ మధ్య యూట్యూబ్లోనే పెళ్లిళ్లు, …
Read More » -
30 January
రుషికొండ బీచ్లో మంగ్లీ
ప్రముఖ పర్యాటక ప్రాంతమైన రుషికొండ బీచ్లో శనివారం సాయంత్రం ప్రముఖ గాయని మంగ్లీ సందడి చేసింది. ఓ ప్రైవేటు ఆల్బమ్ పాట చిత్రీకరణలో భాగంగా ఇక్కడ పడవలో ప్రయాణిస్తూ మంగ్లీ పాట పాడుతున్న సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈమెతో ఫొటోలు తీసుకునేందుకు పర్యాటకులు పోటీ పడ్డారు.అలాగే మునగపాక మండలం వాడ్రాపల్లి ఆవలోని శివలింగాన్ని దర్శించుకున్నారు.
Read More » -
30 January
విడిపోయి ఉంటున్న మాజీ భార్యను చెరుకు తోటలోకి తీసుకెళ్లి మరి..?
విడిపోయి ఉంటున్న మాజీ భార్యను కిరాతక భర్త దారుణంగా గొంతు కోసి చంపాడు. ఈ దుర్ఘటన కర్ణాటక రాష్ట్రంలో మండ్య తాలూకాలోని రాగిముద్దనహళ్ళి గ్రామంలో చోటుచేసుకుంది. హతురాలు షాలిని (32), కాగా నిందితుడు సురేష్ (40). వివరాలు.. వీరిద్దరూ 15 ఏళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. దంపతుల మధ్య, అలాగే అత్త– కోడలు మధ్య గొడవలు జరుగుతున్నాయి.దీంతో నాలుగైదు సంవత్సరాల క్రితం షాలిని …
Read More » -
30 January
కాజోల్ కి కరోనా పాజిటీవ్
దేశంలో ప్రస్తుతం కరోనా విజృంభణ ఇంకా కొనసాగుతుంది. సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకు ఎవరిని కరోనా వదలడం లేదు. ఇప్పటికే చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ అందాల తార కాజోల్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని కాజోల్ సోషల్ మీడియాలో వేదికగా అనౌన్స్ చేశారు. నాకు కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. నా రుడాల్ఫ్ ముక్కుని …
Read More » -
30 January
అనసూయ గురించి షాకింగ్ న్యూస్
ప్రముఖ హాట్ యాంకర్ అటు టీవీ రంగంలోనూ, ఇటు సినిమా రంగంలోనూ సక్సెస్ఫుల్గా రాణిస్తోంది. ఇటీవల ‘పుష్ప’ చిత్రంతో దాక్షాయణిగా నటించిన ఆమె రవితేజ ‘ఖిలాడీ’ సినిమాలో డబుల్ రోల్ చేస్తోందని తెలిసింది. ఇందులో బ్రాహ్మణ అమ్మాయిగా కనిపించనందని ఫిల్మ్నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రెండో పాత్ర ఏంటనేది సస్పెన్స్. ఈ విషయాన్ని చిత్ర బృందం కాస్త గోప్యంగా ఉంచింది. అయితే ఇందులో అనుసూయ పోషిస్తున్న రెండు పాత్రల్లో ఓ పాత్ర …
Read More » -
30 January
రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు
తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. మండలంలోని ఏడో మైలు చెక్పోస్ట్ సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు కారు దెబ్బతింది. ఎమ్మెల్యే నాగేశ్వరరావు కారులో హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా త్రిపురాంతకం వెళ్తుండగా ఎత్తిపోతల అటవీశాఖ చెక్పోస్ట్ సమీపంలోకి రాగానే మాచర్ల వైపు నుంచి సాగర్ వైపు వస్తున్న మరో కారు వేగంగా ఢీ కొట్టింది. రెండు …
Read More » -
30 January
పీవీ సింధు సంచలన వ్యాఖ్యలు
తనకూ సైబర్ వేధింపులు ఎదురయ్యాయని బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు తాజాగా వెల్లడించారు. ఇంటర్నెట్లో అవహేళన చేయడం, బెదిరింపులు నిత్యం ఉటాయని, వాటిని బాలికలు ధైర్యంగా ఎదుర్కోవాలని ఆమె పిలుపునిచ్చారు. జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా ‘‘ఇస్మార్ట్ సైబర్ చైల్డ్’’ పేరుతో తెలంగాణ మహిళల భద్ర త విభాగం శనివారం వెబినార్ నిర్వహించింది. ఇందులో పీవీ సింధు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ‘‘సైబర్ నేరాల బారిన పడితే, వెంటనే …
Read More »