తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,983 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. నిన్నటి కంటే 536 కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. ఈ వైరస్ కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 22,472యాక్టివ్ కేసులున్నాయి. ఇదే సమయంలో 2,706 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 1,07,904 టెస్టులు నిర్వహించారు.
Read More »TimeLine Layout
January, 2022
-
18 January
చంద్రబాబు కరోనా నుండి త్వరగా కోలుకోవాలి-సీఎం జగన్
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కరోనా బారీన పడిన సంగతి తెల్సిందే. ఈ విషయం గురించి చంద్రబాబే స్వయంగా ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి స్పందిస్తూ చంద్రబాబు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కోవిడ్ నుంచి త్వరగా కోలుకొని పూర్తి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈమేరకు మంగళవారం ట్వీట్ …
Read More » -
18 January
Ap సర్కారు ఉద్యోగులకు షాక్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన కొత్త పీఆర్సీపై ఉత్తర్వులు చూసి ఉద్యోగులు షాకవుతున్నారు. సర్కారు ఉద్యోగుల HRAలో కోత విధించింది. సచివాలయం, HOD ఉద్యోగుల HRA 30% నుంచి 16 శాతానికి తగ్గించింది. మిగతా ప్రాంతాలకు 8శాతంగా నిర్ణయించింది. రిటైర్డ్ ఉద్యోగులకు 80 ఏళ్లు దాటాకే అదనపు పెన్షన్ ఇవ్వనుంది. పాత శ్లాబ్లను రద్దు చేసింది. గతంలో ఇచ్చిన CCAను రద్దు చేసింది. ఇకపై పదేళ్లకు ఒకసారే వేతన సవరణలు …
Read More » -
18 January
తెలంగాణలో కర్ఫ్యూ ఎప్పుడంటే…?
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ నాయకత్వంలో నిన్న సోమవారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైన సంగతి తెల్సిందే.. ఈ క్రమంలో రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ ఇప్పుడే అవసరం లేదని వైద్యారోగ్యశాఖ సూచించిన నేపథ్యంలో మంత్రిమండలి దీనిపై వెనక్కు తగ్గినట్లు కనిపిస్తోంది. కరోనా కేసుల సంఖ్య పెరిగితే కర్ఫ్యూ అమలు చేయాలని క్యాబినేట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కరోనా కట్టడికి సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం జరిగిన విషయం తెలిసిందే. .. …
Read More » -
18 January
ఇంట్లో ఎలాంటి ఫోటోలు పెట్టుకోవాలి..?
కొత్త ఇల్లు సుందరంగా ఉండటం కోసం అనేక ప్రయోగాలు చేస్తారు.అందులో భాగంగా ఇష్టమైన రంగులు వేసుకోవడం..మొక్కల కుండీలు పెట్టుకోవడం..పూల కుండీలు పెట్టుకోవడం లాంటివి తో పాటు చిత్ర పటాలను కూడా పెట్టుకుంటారు.అయితే ఇంట్లో ఎలాంటి ఫొటోలు పెట్టుకోవాలి? ఏవి వద్దు ? అనే అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. –> వాస్తు శాస్త్రం ప్రకారం యుద్ధంలో రక్తం చిందించే ఫొటో నెగెటివ్ ఎనర్జీని ఇస్తుంది –> ఎండిపోయిన చెట్లు, ఆకుల …
Read More » -
18 January
ఏపీలో నేటి నుండి రాత్రి కర్ఫ్యూ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుంచే కోవిడ్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ఈ నెల 31 వరకు రాత్రి 11 నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ ఉంటుంది. 50 శాతం సీటింగ్తో సినిమా హాళ్లు నడుస్తాయి. వివాహాలు, శుభకార్యాలు, మతపరమైన కార్యక్రమాల్లో గరిష్టంగా 200 మందికి అనుమతి ఉంటుంది. మాస్క్ ధరించకుంటే రూ. 100 జరిమానా విధిస్తారు. గత వారమే కర్ఫ్యూ ఉత్తర్వులిచ్చినప్పటికీ.. పండుగ కారణంగా నేటి …
Read More » -
18 January
Junior NTR తో నేషనల్ క్రష్
కన్నడ సొగసరి రష్మిక మందన్న పట్టిందల్లా బంగారమే అవుతున్నది. అరంగేట్రం చేసిన అనతికాలంలోనే ఈ భామ జాతీయ సినీ యవనికపై దూసుకుపోతున్నది. దక్షిణా దిలో తిరుగులేని ఫాలోయింగ్ను సొంతం చేసుకున్న ఈ అమ్మడు ‘మిషన్ మజ్ను’ ‘గుడ్బై’ వంటి బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ దేశవ్యాప్తంగా ప్రాచుర్యాన్ని సంపాదించుకుంది. వరుసగా భారీ ఆఫర్లతో కెరీర్లో దూసుకుపోతున్న ఈ సొగసరి తాజాగా తెలుగులో మరో ప్రతిష్టాత్మక చిత్రంలో కథానాయికగా ఎంపికైనట్లు తెలిసింది. ఎన్టీఆర్ …
Read More » -
18 January
విడిపోయిన ధనుష్ దంపతులు
సూపర్ స్టార్,ప్రముఖ నటుడు రజనీకాంత్ కూతురు ఐశ్వర్య,తమిళ స్టార్ హీరో ధనుష్ దంపతులు తమ వివాహ జీవితానికి ముగింపు పలికారు. తాము విడాకులు తీసుకుంటున్నట్లు ఇద్దరూ సోషల్ మీడియాలో లేఖలు విడుదల చేశారు. గత 18 ఏళ్లుగా స్నేహితులుగా, భార్యాభర్తలుగా కలసి ఉన్న తాము ప్రస్తుతం వేర్వేరు మార్గాల్లో వెళ్తున్నట్లు ఐశ్వర్య పేర్కొన్నారు. తమ నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని కోరారు. వారు విడిపోవడానికి గల కారణాలు తెలియలేదు.
Read More » -
18 January
మాజీ మంత్రి దేవినేని ఉమ కి కరోనా పాజిటీవ్
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి చెందిన నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ కరోనా బారినపడ్డారు. ఆయన కోవిడ్ కు సంబంధించిన టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఆయన తన వ్యక్తిగత సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. డాక్టర్ల సలహా మేరకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నానన్నారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా …
Read More » -
18 January
చంద్రబాబుకు కరోనా పాజిటీవ్
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కోవిడ్ బారిన పడ్డారు. మైల్డ్ సింప్టమ్స్ ఉండగా టెస్టు చేయించుకుంటే పాజిటివ్ గా తేలిందని ఆయన తన అధికారక ట్విటర్ ఖాతా ద్వారా తెలిపారు. ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నాను. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానని వెల్లడించారు. ఇక, మాజీ మంత్రుల్య్ దేవినేని ఉమ, నారా లోకేష్ నాయుడు లకు సైతం కరోనా …
Read More »