TimeLine Layout

October, 2021

  • 23 October

    ఈటల కాంగ్రెస్ గూటికెళ్లడం ఖాయమా..?

    హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున బరిలోకి దిగుతున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ త్వరలోనే కాంగ్రెస్ లో చేరడం ఖాయమా..?.ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఈటల చేరికపై టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డిని కల్సి క్లారిటీచ్చారా..?. ఈ నెల ముప్పై తారీఖున జరగనున్న ఉప ఎన్నికల్లో ఈటల గెలిచిన ఓడిన తర్వాత కొన్ని రోజుల తర్వాత కాంగ్రెస్ లో చేరడం ఖాయమా అంటే అవుననే అనాలి. మాజీ …

    Read More »
  • 23 October

    పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు పెంచ‌డం వ‌ల్ల .. కోట్లాది మందికి కోవిడ్ టీకాలు-కేంద్ర మంత్రి హ‌రిదీప్ సింగ్

    దేశ‌వ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు వంద దాటిన విష‌యం తెలిసిందే. భారీగా పెరిగిన ఇంధ‌న ధ‌ర‌ల‌తో ప్ర‌జ‌లు ల‌బోదిబోమంటున్నారు. అయితే పెట్రోల్‌, డీజిల్‌పై ప‌న్నుల‌తో.. పేద ప్ర‌జ‌ల‌కు ఉచిత భోజ‌నంతో పాటు ఇత‌ర సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి హ‌రిదీప్ సింగ్ పురి తెలిపారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఈ విష‌యాన్ని తెలిపారు. పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు పెంచ‌డం వ‌ల్ల .. కోట్లాది మందికి కోవిడ్ …

    Read More »
  • 23 October

    పెరూలో కోవిడ్ వ‌ల్ల రెండు ల‌క్ష‌లు మంది మృతి

     లాటిన్ దేశం పెరూలో కోవిడ్ వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య రెండు ల‌క్ష‌లు దాటింది. ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ‌శాఖ ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. గ‌డిచిన 24 గంట‌ల్లో ఆ దేశంలో కొత్త‌గా 25 మంది మ‌ర‌ణించారు. దీంతో ద‌క్షిణ అమెరికా దేశ‌మైన పెరూలో మృతుల సంఖ్య రెండు ల‌క్ష‌లు దాటింది. మార్చి 2020 నుంచి ఆ దేశం క‌రోనా మ‌ర‌ణాల‌ను లెక్కిస్తున్న‌ది. ఆ దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 22 …

    Read More »
  • 23 October

    దేశంలో కొత్తగా 16,326 క‌రోనా కేసులు

    ఇండియాలో గ‌త 24 గంట‌ల్లో 16,326 కొత్త క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 666 మంది క‌రోనాతో మ‌ర‌ణించిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. యాక్టివ్ కేసుల సంఖ్య 1,73,728గా ఉంది. ప్ర‌స్తుతం రిక‌వ‌రీ రేటు 98.16 శాతంగా ఉన్న‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాక చెప్పింది. మార్చి 2020 నుంచి ఇదే అత్య‌ధికం. గ‌త 24 గంట‌ల్లో రిక‌వ‌రీ అయిన వారి సంఖ్య 17,677గా ఉంది. ఇక …

    Read More »
  • 23 October

    Huzurabad By Poll-ఓటమి భయంతో బీజేపీ కుట్రలు

    తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ముప్పై న ఉప ఎన్నికల పోలింగ్ జరగనున్న హుజూరాబాద్‌లో ఏంచేసినా తమ పాచిక పారట్లేదన్న నైరాశ్యంతో బీజేపీ నాయకులు ఇల్లందకుంట మండ లం సిరిసేడులో కొత్త లొల్లికి తెరదీశారు. గ్రామంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ తరఫున కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రోడ్‌షో నిర్వహించారు. ప్రచారం స్థానిక టీఆర్‌ఎస్‌ కార్యాలయం వద్దకు చేరుకోగానే బీజేపీ శ్రేణులు సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. అక్కడే …

    Read More »
  • 23 October

    దుమ్ము లేపోతున్న సూర్య “జైభీమ్”ట్రైలర్

    సూర్య వైవిధ్య‌మైన చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ని అలరిస్తున్నాడు. చివ‌రిగా ఆకాశం నీ హ‌ద్దురా అనే సినిమాతో అల‌రించిన సూర్య ఇప్పుడు జై భీమ్ చిత్రంతో సంద‌డి చేయ‌నున్నాడు. చట్టం బలమైన ఆయుధం, అయితే ఎవరిని కాపాడటానికి మనం దానిని ఉపయోగిస్తున్నాం అనేది ప్రధానం’ ఇదే అంశంపై తెరకెక్కింది ‘జై భీమ్’ చిత్రం. తప్పుడు కేసులో ఇరికించిన గిరిజ‌నుల‌వైపు పోరాడే పాత్ర‌లో సూర్య లాయ‌ర్‌గా న‌టించాడు. అతనితో కోర్టులో తలపడే మరో కీలకమైన …

    Read More »
  • 22 October

    సమంతకు కోర్టు దిమ్మతిరిగే షాక్

     నాగచైతన్య, సమంత జంట గతనెల్లో విడిపోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి వారి వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో పలురకాల వార్తలు పుట్టుకొచ్చాయి. సమంత పెర్సనల్ స్టైలిష్ట్ ప్రీతమ్ జుకాల్కర్ కి, ఆమెకి మధ్య గల బంధంపై యూ ట్యూబ్ లోనూ, ట్విట్టర్ లోనూ అభ్యంతరకరమైన రీతిలో కథనాలు వ్యాప్తిచెందాయి. ఈ నేపథ్యంలో దాన్ని చాలా సీరియస్ గా తీసుకున్న సమంత.. కొన్ని యూట్యూబ్  ఛానల్స్ పై పరువునష్టం దావా …

    Read More »
  • 22 October

    హైదరాబాద్ పై నాయినిది చెదరని ముద్ర

    హైదరాబాద్ నగరంపై దివంగత మాజీమంత్రి నాయిని నరసింహా రెడ్డి చెరగని ముద్ర వేసుకున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అటువంటి మహానేత ఆధ్వర్యంలో కార్మికుల హక్కుల కోసం రాజీలేని పోరాటాలు నడిచేవని ఆయన గుర్తుచేశారు. దివంగత మాజీ మంత్రి నాయిని నరసింహా రెడ్డి ప్రధమ వర్థంతి ని పురస్కరించుకుని లోయర్ ట్యాన్క్ బండ సమీపంలోనీ పింగళి వెంకటరామ్ రెడ్డి ఫంక్షన్ హాల్ లోజరిగిన కార్యక్రమంలో మంత్రి …

    Read More »
  • 22 October

    దేశంలో కొత్తగా 15,786 కరోనా కేసులు

    దేశంలో కొత్తగా 15,786 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,41,43,236కు చేరింది. ఇందులో 1,75,745 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 231 మంది మరణించడంతో మృతుల సంఖ్య 4,53,042కు పెరిగాయి. కాగా, కొత్తగా నమోదైన కేసుల్లో కేరళలోనే 8,733 కేసులు ఉన్నాయి.

    Read More »
  • 22 October

    కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం దీపావళి కానుక

     కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం దీపావళి కానుక ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం భేటీ అయిన కేంద్ర మంత్రివర్గం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం (డీఏ), పింఛనుదారులకు డియర్‌నెస్‌ రిలీఫ్‌ (డీఆర్‌) ప్రకటించింది. జూలై 1, 2021 నుంచి అమలులోకి వచ్చేలా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మూడు శాతం డీఏ, పింఛనర్లకు మూడు శాతం డీఆర్‌ ప్రకటించింది. ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు నిర్ణయం …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat