TimeLine Layout

September, 2021

  • 11 September

    అట‌వీ అమ‌ర‌వీరులకు ముఖ్య‌మంత్రి కేసీఆర్ శ్ర‌ద్ధాంజ‌లి

    అట‌వీ అమ‌ర‌వీరుల సంస్మ‌ర‌ణ దినం సంద‌ర్భంగా విధి నిర్వ‌హ‌ణ‌లో ప్రాణాలొదిలి అమ‌రులైన వారికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ హృద‌య‌పూర్వ‌క శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు. అంకిత భావంతో విధులు నిర్వ‌హిస్తూ ప్రాణాల‌ను సైతం వ‌దిలిన వీరి స్ఫూర్తి మ‌న‌కు ఆద‌ర్శం అని సీఎం అన్నారు. అట‌వీ అమ‌ర‌వీరుల సంస్మ‌ర‌ణ దినం సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ సందేశం ఇచ్చారు. సీఎం కేసీఆర్ సందేశం.. అనాది కాలం నుంచి మ‌నుషులు, అడ‌వుల‌ది విడ‌దీయ‌రాని బంధం. ప్ర‌కృతి, ప‌ర్యావ‌ర‌ణం …

    Read More »
  • 11 September

    ‘ఆర్ఆర్ఆర్’ విడుదల మళ్లీ వాయిదా..?

    దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న పాన్ ఇండియన్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ హీరోలుగా నటిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మరోసారి పోస్ట్‌పోన్ అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. వాస్తవంగా ప్రపంచవ్యాప్తంగా 10 భాషలలో దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 13న విడుదల చేయనున్నట్టు ఇంతకముందే ప్రకటించారు. అయితే ఇంకా పోస్ట్‌ప్రొడక్షన్స్ వర్క్ …

    Read More »
  • 11 September

    కార్యకర్తలే టీఆర్ఎస్ పార్టీకి కొండంత అండ – మంత్రి కొప్పుల

    జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం మల్లన్నపేట TRS గ్రామశాఖ అధ్యక్షుడి గా ఎన్నికైన బండి విజయ్ ఈరోజు కరీంనగర్ క్యాంప్ కార్యాలయంలో సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ‌సర్పంచ్ సిద్దెంకి నర్సయ్య, MPTC గోస్కుల రాజన్న, ఉప సర్పంచ్ కిషోర్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు మల్లారెడ్డి, TRSV మండల అధ్యక్షుడు అవారి చందు,సీనియర్ నాయకులు కడమండ వెంకటి, …

    Read More »
  • 11 September

    సాయి ధరమ్ తేజ్‌ను పరామర్శించిన మంత్రి తలసాని

    శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హీరో సాయి ధరమ్ తేజ్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ  వినాయకుడి దయవల్ల సాయిధరమ్ తేజ్‌కు ఎం కాలేదని,  త్వరలోనే కోలుకుంటారని అన్నారు. చిన్న చిన్న గాయాలు మాత్రమే అయ్యాయని తెలిపారు. హెల్మెట్, షూస్, జాకెట్  వేసుకోవడం వల్ల ఎం కాలేదని చెప్పారు. సాయి తేజ్‌పై అసత్య ప్రచారాలు …

    Read More »
  • 11 September

    దేశంలో కొత్తగా 33,376 కరోనా కేసులు

    దేశంలో కొత్తగా 33,376 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,32,08,330కు చేరింది. ఇందులో 3,91,516 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 4,42,317 మంది బాధితులు మరణించారు. మరో 3,23,74,497 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. శుక్రవారం ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 308 మంది మరణించారని, 32,198 మంది బాధితులు మహమ్మారి నుంచి బయటపడ్డారని తెలిపింది.ఇక కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ …

    Read More »
  • 11 September

    పవన్ అభిమానులకు శుభవార్త – పవన్ కు మద్ధతుగా రామ్ చరణ్ తేజ్

    మెగాస్టార్ చిరంజీవి త‌న‌య‌డు రామ్ చ‌ర‌ణ్ .. చిరుత సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. న‌ట‌న‌లో తండ్రికి త‌గ్గ త‌న‌యుడు అనిపించుకున్న రామ్ చ‌ర‌ణ్ నిర్మాత‌గాను కొన‌సాగుతున్నారు. “ఖైదీ నంబర్ 150”, “సైరా నరసింహా రెడ్డి” వంటి అధిక బడ్జెట్ చిత్రాలతో నిర్మాత‌గా తానేంటో నిరూపించుకున్నాడు. చ‌ర‌ణ్ న‌టించిన ఆర్ఆర్ఆర్ చిత్రం మ‌రి కొద్ది రోజుల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. తాజాగా రామ్ చ‌ర‌ణ్‌కి సంబంధించిన ఓ …

    Read More »
  • 11 September

    సాయి ధ‌ర‌మ్ తేజ్ ఆరోగ్యంపై బులిటెన్ విడుదల

    మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ నిన్న రాత్రి బైక్‌పై ప్ర‌యాణిస్తున్న క్ర‌మంలో కేబుల్ బ్రిడ్జి ద‌గ్గ‌ర కింద ప‌డి తీవ్ర గాయాల‌పాలైన విష‌యం తెలిసిందే. ముందుగా ప్రాథ‌మిక చికిత్స కోసం మెడికోవ‌ర్ ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా, అనంత‌రం అపోలో ఆసుప‌త్రికి త‌ర‌లించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. తాజ‌గా అపోలో టీం హెల్త్ బులిటెన్ విడుద‌ల చేసింది. సాయి తేజ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. తీవ్ర స్థాయి గాయాలు కీలక …

    Read More »
  • 11 September

    మరోమారు చరిత్ర సృష్టించనున్న తెలంగాణ

    తెలంగాణ మరోమారు చరిత్ర సృష్టించనుంది. దేశంలో డ్రోన్ల ద్వారా మందుల సరఫరా చేసిన మొదటి రాష్ట్రంగా నిలవనుంది. రవాణా సౌకర్యం లేని మారుమూల ప్రాంతాలకు ఆకాశమార్గంలో మందులు, వ్యాక్సిన్లు సరఫరా చేసేందుకు రూపొందించిన ‘మెడిసిన్ ఫ్రం స్కై’ ప్రాజెక్టు శనివారం ప్రారంభం కానుంది. డ్రోన్ల ఫ్లైట్లతో అటవీ ప్రాంతాల ప్రజలకు ఔషదాలు సరఫరా చేయడానికి ఉద్దేశించిన ఈ ప్రాజెక్టును కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా, మంత్రులు కేటీఆర్, సబితాఇంద్రారెడ్డి ప్రారంభించనున్నారు. …

    Read More »
  • 10 September

    కాణిపాకానికి ఆ పేరెలా వచ్చింది?

    విఘ్నాలను తొలగించేవాడు వినాయకుడు. ముల్లోకాలకు ప్రీతిపాత్రుడు. గంభీరమైన రూపం అతనిది. గణాధిపతిగా కొలువుదీరి.. విఘ్ననాయకుడై వర్ధిల్లుతున్నాడు. ప్రతీ సంవత్సరం.. సకల జనుల పూజలు అందుకుంటాడు. నవరాత్రి వేడుకలతో లోకంలో భక్తిభావాన్ని పెంపొందిస్తున్నాడు. అలాంటి గణేశుడి గురించి.. వినాయక చవితి గురించి.. గణేశుడితో సంబంధించిన ఆసక్తికర అంశాల గురించి.. పూజ గురించి.. నిమజ్జనం గురించి వివరంగా తెలుసుకొని వినాయక ఉత్సవాలు జరుపుకొందాం. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఎకో ఫ్రెండ్లీ గణపతికి ప్రాధాన్యమిద్దాం. గల్లీకో …

    Read More »
  • 10 September

    వేయి స్తంభాల దేవాలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు

    వేయి స్తంభాల దేవాలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాల‌ను మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు దంప‌తులు, ప్ర‌భుత్వ చీఫ్ విప్ దాస్యం విన‌య్ భాస్క‌ర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా వినాయ‌కుడికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మాట్లాడుతూ.. వినాయక చవితి పండుగ సందర్భంగా చారిత్రాత్మక వేయిస్తంభాల గుడిలో వినాయకుడికి పూజ‌లు నిర్వ‌హించ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. ఈ కరోనా మహమ్మారి నుండి ప్రపంచాన్ని కాపాడాలని, తెలంగాణ ప్రజలు …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat