యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. శనివారం ఉదయం సతీసమేతంగా యాదగిరిగుట్ట వెళ్లిన మంత్రి.. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు మంత్రికి ఆలయ అధికారులు, పూజారులు ఘనంగా స్వాగతం పలికారు. దర్శనానంతం మంత్రి తలసాని దంపతులకు పండితులు వేదాశీర్వాదం అందించగా, అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు. వారివెంట స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత ఉన్నారు.
Read More »TimeLine Layout
August, 2021
-
14 August
రంగనాయక సాగర్ ఏరియల్ వ్యూ అద్భుతం
తెలంగాణలో జలాశయాలన్నీ నిండు కుండలా తొణికిసలాడతున్నాయి. గోదావరి నీళ్లతో సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ ప్రాజెక్టు కళకళలాడుతోంది. ప్రాజెక్టు చుట్టూ పచ్చదనం పరుచుకోవడంతో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది ఆ ప్రాంతం. ఆర్థిక మంత్రి హరీశ్రావు హెలికాప్టర్లో ప్రయాణిస్తూ ఆ అద్భుతమైన దృశ్యాన్ని చూస్తూ ఎంజాయ్ చేశారు. రంగనాయక సాగర్ ఏరియల్ వ్యూను హరీశ్రావు తన కెమెరాలో బంధించి ట్వీట్ చేశారు. రంగనాయక సాగర్ ప్రాజెక్టు సిద్దిపేట జిల్లాలోని చంద్లాపూర్ వద్ద …
Read More » -
14 August
సరికొత్త నాటకానికి తెర తీసిన ఈటల రాజేందర్
బీజేపీ నేతలది ఒక బాధ అయితే మాజీ మంత్రి ,బీజేపీ నేత ఈటల రాజేందర్ది మరో బాధ. దళిత బంధుతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణతో తనకు ఓటమి తప్పదని ఆయనకు అర్థమైంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు కండ్లకు కడుతుండడంతో ఆయన తనదైన శైలిలో మెత్తటి మాటలతో కొత్త నాటకానికి తెరతీశారు. తన దగ్గర పైసలు లేవనీ, అందువల్ల ప్రజలను ఇంటికో వెయ్యి రూపాయలు చందా …
Read More » -
14 August
మళ్లీ మొదలయిన కరోనా విజృంభణ
ప్రపంచవ్యాప్తంగా కరోనా మళ్లీ విజృంభిస్తున్నది. గడిచిన 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా 7 లక్షలకు పైగా కేసులు నమోదుకాగా, 10 వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. శుక్రవారంనాటికి మొత్తం 20.65 కోట్ల కేసులు నమోదుకాగా, 43.6 లక్షల మంది మరణించారు. ముఖ్యంగా అమెరికా, భారత్, బ్రెజిల్, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్, ఇరాన్లో కేసులు పెరుగుతున్నాయి. 135కు పైగా దేశాల్లోకి విస్తరించిన డెల్టా వేరియంట్ కారణంగానే ఈ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. …
Read More » -
14 August
దేశంలో కొత్తగా 38,667 కరోనా కేసులు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 38,667 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,21,56,493కు చేరింది. ఇందులో 3,13,38,088 మంది బాధితులు కోలుకోగా, 3,87,673 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. మరో 4,30,732 మృతిచెందారు. శుక్రవారం ఉదయం నుంచి ఇప్పటివరకు 478 మంది మరణించగా, మరో 35,743 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీక్లీ పాజిటివిటీ రేటు 2.05 శాతంగా ఉందని …
Read More » -
14 August
ఆగస్టు 15 నుండి రూ. 50 వేల వరకు పంట రుణాల మాఫీ
రైతును రాజును చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పలు సందర్భాలలో సీఎం కేసీఆర్ పేర్కొన్న విషయం తెలిసిందే. చెప్పిన విధంగానే రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పంట రుణాలను మాఫీ చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. గత ఏడాది కొంత మొత్తాన్ని మాఫీ చేసిన కేసీఆర్ సర్కార్ ఈసారి మరికొంత మాఫీని చేయాలని నిర్ణయించింది. …
Read More » -
14 August
ప్రతి దళితుడికి ఆర్ఠిక సాయం అందాలి- సీఎం కేసీఆర్
దళితుల్లో సమగ్రాభివృద్ధియే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వ ఎంతో ప్రతిష్టాత్మకంగా దళిత సంక్షేమం కోసం ‘దళిత బంధు’ పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ పథకాన్ని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల 26న సీఎం కేసీఆర్ సారథ్యంలో దళిత బంధు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా దళిత బంధు అమలుకు ప్రభుత్వం రూ. …
Read More » -
14 August
బ్రాంధి డైరీస్ బ్రాందీ డైరీస్’ – నో మెసేజ్ ఫుల్ డోసేజ్
తెలుగు లో మలయాళం సినిమా లాంటిది ఇది . , కాదంటే తెలుగులో తమిళ సినిమా వంటిది.తెలుగులో ఇప్పటి వరకు పది వేల పైగా సినిమాలు వచ్చి ఉంటాయి , నిస్సందేహాగా వాటన్నిటికంటే బిన్నమయిన సినిమా ఇది. బ్రాందీకి శరణు జొచ్చిన నలుగురు ముదురు తాగుబోతులు, ఒక లేత తాగు బోతు చుట్టూ తిరిగే కథ ఇది . తెలుగునాట ప్రతి పట్టణంలో కనిపించే పాత్రలే అవి ,ప్రతి పాత్ర …
Read More » -
13 August
ఐదుగురి గ్లాస్మేట్స్ కథే ‘బ్రాందీ డైరీస్’
గ్లాస్మేట్స్.. గ్లాస్మేట్సూ అంటూ వచ్చిన పాట గుర్తుండే ఉంది కదా. అలా గ్లాస్మేట్స్ పాత్రల చుట్టూ తిరిగే ఒక భిన్నమైన సినిమానే ‘బ్రాందీ డైరీస్’. ఈ సినిమా ట్రైలర్ చూస్తేనే మరో ‘అర్జున్రెడ్డి’ మాదిరి ఉంటుందని ప్రేక్షకులు భావించారు. ఎన్నో ఊహాలతో థియేటర్లోకి ఈ శుక్రవారం బ్రాందీ డైరీస్ వచ్చింది. మొదటి షో నుంచే ఈ సినిమాపై పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. కొత్త తరహా సినిమా అని, తెలుగులోనే అతిపెద్ద …
Read More » -
13 August
గాయత్రి భార్గవి ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్
ప్రముఖ యాంకర్, నటి గాయత్రి భార్గవి ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్అయింది. దీంతో వెంటనే ఆమె వెంటనే పోలీసులను ఆశ్రయించారు. గుర్తు తెలియని వ్యక్తులు తన ఫేస్బుక్ పేజీని హ్యాక్ చేసి అభ్యంతరకర సన్నివేశాలు పోస్టులు చేస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు కాస్త ఎలర్ట్గా ఉండండి. నా అకౌంట్ నుంచి వచ్చే సందేశాలకు స్పందించవద్దు. ఇన్స్టాగ్రామ్ సేఫ్గా ఉంది. దానితో నాతో టచ్లో ఉండొచ్చు. ఈ కేస్ …
Read More »