Home / Tag Archives: 2019 election

Tag Archives: 2019 election

కౌంటింగ్ దగ్గర అలజడి సృష్టించేలా తెలుగు తమ్ముళ్లు కుట్ర

ఏపీలో ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల ఫలితాలు మే 23న వెలువడుతాయనే సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల ఫలితాల రోజు తెలుగు తమ్ముళ్లు భారీ కుట్రకు తెరలేపుతన్నట్లు వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి ట్వీట్టరు లో తీవ్ర విమర్శలు చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఓడిపోతాడని తెలిసే ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి ఫారం 17 సిలలో తప్పుడు వివరాలను నమోదు చేసి …

Read More »

పీవీపీకి బ్రహ్మరధం పడుతున్న బెజవాడ ప్రజలు..!

విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి పీవీపీకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మంగళవారం సాయంత్రం విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 4వ డివిజన్, 6వ డివిజన్ లో విస్తృతంగా పర్యటించారు. తూర్పు వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి బొప్పాన భవకుమార్ తో కలిసి పలు ప్రాంతాల్లో ఆయన ప్రచారం చేశారు. పడవలరేవు నుంచి మాచవరం డౌన్, మారుతి నగర్, నిమ్మతోట మీదుగా మెట్రో వరకు ప్రచారం సాగింది. ప్రతి గడప గడపకు వెళ్లి ఓటర్లను కలుసుకుని …

Read More »

లోకేష్‌ను ఓడించాలని ఏకగ్రీవ తీర్మానం చేసింది ఎవరో తెలుసా..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పద్మశాలీలను చంద్రబాబు మోసం చేశారని రాష్ట్ర పద్మశాలి సంఘం ఆరోపించింది. పద్మశాలీలు ఎక్కువగా ఉండే మంగళగిరి అసెంబ్లీ సీటును నారా లోకేష్ కబ్జా చేసేందుకు వచ్చారని… కాబట్టి నారా లోకేష్‌ను ఈ ఎన్నికల్లో ఓడించాలని సంఘం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. విజయవాడలోని పద్మశాలి భవన్‌లో ఏర్పాటు చేసిన రాజకీయ అత్యవసర సమావేశంలో సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. టీడీపీ ఆవిర్భావం నుంచి పద్మశాలీలు ఆ పార్టీ …

Read More »

ఏపీలో టీడీపీకి మరో షాక్..కాసేపట్లో వైసీపీలోకి మరో టీడీపీ ఎంపీ

ఏపీలో టీడీపీకి మరో ఎంపీ జలక్ ఇవ్వనున్నారు. ఏపీ ప్రతి పక్షనేత , వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాదయత్ర ముగియాగానే అధికార టీడీపీ నుండి, ఇతర పార్టీల నుండి భారీగా వైసీపీలోకి వలసలు జరుగుతన్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలు , ఎంపీలు పార్టీ మారుతుండటంతో చంద్రబాబుకు ఏం జరుగుతుందో అర్థం కావాడం లేదంట. ఎవరు ఎప్పుడు వైసీపీలోకి చేరుతారో టెంక్షన్ మొదలైయ్యిందంట. ఇప్పటికే కీలకమైన కడప జిల్లాలో రాజంపేట …

Read More »

టీడీపీకి దిమ్మతిరిగే బ్లాస్టింగ్ సర్వే…వచ్చే ఎన్నికల్లో వైసీపీ 125 స్థానల్లో ఘన విజయం

ఏపీలో తాజా సర్వే ఆసక్తి రేపుతోంది.ఇప్పటికే ఎన్నో సర్వేలు వచ్చిన తాజాగా వచ్చిన సర్వే ఏపీలో సంచలనం రేపుతుంది. ఈ సర్వే ఫలితాలు పూర్తిగా వైసీపీని ఆకాశానికెత్తేశాలా ఉండటం విశేషం.ఇటీవలే జాతీయ మీడియా జరిపిన సర్వేలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక సీట్లు వస్తాయని తేలిపిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వచ్చిన సర్వేలో మాత్రం వైసీపీ ఏకంగా ఈసారి 125 నుంచి 150 సీట్లు వస్తాయని రిపోర్ట్ లో …

Read More »

ఏపీలో వైఎస్ జగన్ గెలుపు ఖాయం..ప్రముఖ సినీ నటుడు సంచలన వాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరగాలంటే వచ్చే ఎన్నికల్లో కార్యకర్తలందరూ వైసీపీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని సినీనటుడు పృధ్వీరాజ్‌ అన్నారు. వైసీపీ బలోపేతానికి పార్టీ అధిష్టానం ప్రకటించిన రావాలి జగన్‌, కావాలి జగన్‌ కార్యక్రమాన్ని కేదారేశ్వరపేట, ఖుద్దూస్‌ నగర్‌లో మంగళవారం నిర్వహించారు. కార్పొరేటర్‌ బుల్లా విజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త వెలంపల్లి శ్రీనివాసరావు నేతృత్వంలో పృద్విరాజ్‌ ముఖ్య అతిథిగా పాల్గొని పలు …

Read More »

ఇద్దరు ముఖ్యమంత్రులంటూ సోషల్ మీడియాలో హల్ చల్..!! అవును,

టాలీవుడ్ సెన్షేష‌న్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌, సూప‌ర్ స్టార్ మ‌హేష్ కాంబోలో తాజాగా తెర‌కెక్కుతున్న చిత్రం భ‌ర‌త్ అనే నేను. అయితే, ఈ చిత్రం ప్రారంభం నుంచి ఇప్ప‌టికీ ఓ వార్త సోష‌ల్ మీడియాలో హ‌ల్ చేస్తోంది. అదేమిట‌య్యా అంటే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌  జీవితం ఆధారంగానే, అలాగే, 2019 సాధార‌ణ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబుతో క‌లిసి ఈ చిత్రాన్ని …

Read More »

”2019లో జ‌గ‌న్‌కు జైలు.. టీడీపీకి గెలుపు” క‌న్ఫాం..!!

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి 2019 సాధార‌ణ ఎన్నిక‌ల్లోపు జైలుకు పోవ‌డం ఖాయ‌మ‌ని, అలాగే అదే ఏడాది ప్ర‌స్తుత అధికార పార్టీ టీడీపీ మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తుంద‌ని ఏపీ మంత్రి కాల్వ శ్రీ‌నివాసులు స్ప‌ష్టం చేశారు. కాగా, ఇవాళ మంత్రి కాల్వ శ్రీ‌నివాసులు మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తాను చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకునే విష‌యంలో నిరంత‌రం …

Read More »

2019లో గెలుపు టీడీపీదే.. క‌న్ఫాం చేసిన జ‌లీల్ ఖాన్‌..!!

2019లో జ‌ర‌గ‌నున్న సాధార‌ణ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు త‌ధ్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్‌. కాగా, ఇటీవ‌ల జ‌రిగిన మీడియా స‌మావేశంలో జ‌లీల్ ఖాన్ మాట్లాడుతూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిలో అస‌లు నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలే క‌నిపించ‌డం లేద‌న్నారు. రాజ‌కీయ పార్టీ అనేది నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు, వ్య‌క్తిత్వం మీద …

Read More »

‘జీరో’కు పడిపోయిన టీడీపీ గ్రాఫ్..! తాజా స‌ర్వేలో ఒక్క సీటునూ గెలవని వైనం..!!

ఏపీలో తాజా రాజ‌కీయా ప‌రిణామాల దృష్ట్యా టీడీపీ గ్రాఫ్ జీరోకు ప‌డిపోయిందా..? 2019లో టీడీపీ అధికారంలోకి రావ‌డం క‌ష్ట‌మేనా..? ఇప్ప‌టి వ‌ర‌కు ధీమాగా ఉన్న టీడీపీ ఒక్క‌సారిగా చ‌తిక‌ల‌బ‌డిందా..? అంటే అవున‌నే స‌మాధానం ఇస్తున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. అంతేకాదు. వీటికి తోడు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు తాజా స‌ర్వే కూడా ఇందుకు వంత పాడింది. అయితే, స‌ర్వేలో చేయించి మంత్రుల‌కు ర్యాంకులు ఇస్తార‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఈ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat